• Home » Education

Education

గుడ్ న్యూస్.. VITEEE-2026 పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు

గుడ్ న్యూస్.. VITEEE-2026 పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు

వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహించే VITEEE-2026 పరీక్షకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ విడుదలైంది. బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష కోసం అప్లికేషన్ దాఖలు చివరి తేదీని విట్ యాజమాన్యం పొడిగించింది.

ఆచితూచి అడుగేస్తేనే ఫ్రెషర్లకు మంచిది!

ఆచితూచి అడుగేస్తేనే ఫ్రెషర్లకు మంచిది!

సరికొత్త ఆలోచనలకు వేదికలుగా స్టార్టప్స్‌ నిలుస్తాయి. వీటిని అంకుర సంస్థలు లేదంటే ప్రారంభ సంస్థలు అని కూడా చెప్పుకోవచ్చు. ఫ్రెష్‌ గ్రాడ్యుయేట్లు వీటిలో చేరడమంటే ఎక్కువ రిస్క్‌తో కూడిన వ్యవహారమే...

తొమ్మిదో తరగతి విద్యార్థుల కోసం ఇస్రో యువిక

తొమ్మిదో తరగతి విద్యార్థుల కోసం ఇస్రో యువిక

స్పేస్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులకు అందులో ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించేందుకు ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ఇస్రో) అమలు...

జాబ్‌ కార్నర్‌

జాబ్‌ కార్నర్‌

బెంగళూరులోని భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌(సెంట్రల్‌ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌)లో నిర్దేశిత కాలానికి 35 డిప్యూటీ ఇంజనీర్‌ పోస్టులు ఉన్నాయి....

అప్రెంటిస్‌షిప్‌

అప్రెంటిస్‌షిప్‌

బెంగళూరులోని ఎలహంకలో ఉన్న రైల్‌ వీల్‌ ఫ్యాక్టరీ 192 అప్రెంటిస్‌ ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది.

జేఈఈ మెయిన్‌ రెండో సెషన్‌ పక్కా వ్యూహంతోనే మంచి స్కోర్‌

జేఈఈ మెయిన్‌ రెండో సెషన్‌ పక్కా వ్యూహంతోనే మంచి స్కోర్‌

జేఈఈ మెయిన్‌కు సంబంధించి మొదటి సెషన్‌ ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. రెండో సెషన్‌ ఏప్రిల్‌ 2 నుంచి 9 వరకు జరగనుంది. అంటే ఇంటర్‌ పరీక్షలు పూర్తయిన తరవాత...

కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌

కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌

కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2026కి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1358 పోస్టులను యూపీఎస్సీ భర్తీ చేయనుంది...

జాబ్‌ కార్నర్‌ గెయిల్‌, న్యూఢిల్లీ, ఐడీబీఐ

జాబ్‌ కార్నర్‌ గెయిల్‌, న్యూఢిల్లీ, ఐడీబీఐ

న్యూఢిల్లీలోని గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(గెయిల్‌) - దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గెయిల్‌ వర్క్‌ సెంటర్లు/ యూనిట్లలో వేర్వేరు విభాగాల్లో 70 ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు...

అప్రెంటిస్‌షిప్‌

అప్రెంటిస్‌షిప్‌

అప్రెంటిస్‌షిప్‌ ఎన్‌పీసీఐఎల్‌, కొంకణ్‌ రైల్వే, ఏఏఐ, నార్తర్న్‌ రీజియన్‌

నేటి నుంచే పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులకు సూచనలివే..

నేటి నుంచే పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులకు సూచనలివే..

తెలంగాణలో నేటి నుంచే పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాటించాల్సిన సూచనలేంటో ఓసారి చూద్దాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి