Home » Education
టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధనకు తన వంతు కృషి చేస్తానని నూతన డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. గురువారం తన చాంబర్లో చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టారు.
విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 18 లక్షల పైచిలుకని విదేశాంగ శాఖ తాజాగా పార్లమెంటుకు వెల్లడించింది. కెనడాలో భారతీయ విద్యార్థుల సంఖ్య అత్యధికంగా ఉన్నట్టు పేర్కొంది. అయితే, విదేశీ యూనివర్సిటీల్లో చదువుకునే వారి సంఖ్య గతేడాదితో పోలిస్తే తగ్గింది.
విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలనే ధృడ సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో, అధునాతన సదుపాయాలు కల్పించి, పోషక ఆహారాన్ని, నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు.
పిల్లలు, తల్లిదండ్రుల త్యాగాలను మరవకూడదని సూచించారు. తల్లి ప్రేమ, తండ్రి త్యాగం ఎంతో గొప్పదని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. తల్లికి చెప్పలేని ఏ పని కూడా చేయకూడదని సూచించారు.
తమ ప్రభుత్వంలో అత్యాధునిక విద్యను అందించడానికి కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ దిశగా ఉపాధ్యాయుల్లో నైపుణ్యలు పెంపొందించడానికి విదేశాల్లో శిక్షణ ఇస్తున్నామని వివరించారు.
CAT 2025 పరీక్ష ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఒకే రోజు మూడు షిప్టుల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పలు కీలక సూచనలు.
ప్రైవేట్ ఉపాధ్యాయులకు పదో తరగతి పరీక్షలు పెనుసవాల్గా మారాయి. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు పాఠశాలల యాజమాన్యాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతేగాక వంతశాతం ఉత్తీర్ణత సాధించాలని యాజమాన్యాలు ఒత్తిడి పెంచడంతో వారు విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించారు. వివరాలాలి ఉన్నాయి.
ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో వయో పరిమితి అంశం రోజురోజుకూ వివాదాస్పదమవుతోంది. 28 ఏళ్లు దాటితే హాస్టల్ లేదని అధికారులు పేర్కొనడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఈ ఏఐ జమానాలో అద్భుతమైన కెరీర్ను నిర్మించుకోవడం ఎలా అనేది యువతను వేధిస్తున్న ప్రశ్న. అయితే, అమెజాన్ ఉద్యోగుల నుంచి తాను ఆశించేది ఏమిటో సంస్థ అధినేత జెఫ్ బెజోస్ చాలా కాలం క్రితమే స్పష్టంగా తెలియజేశారు. ఆయన మాటలనే యువత ఫాలో కావాలని నిపుణులు చెబుతున్నారు.
మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ(MCC) నీట్ పీజీ రౌండ్ 1 కౌన్సిలింగ్కు సంబంధించి సవరించిన షెడ్యూల్ను ప్రకటించింది. కౌన్సిలింగ్కు సంబంధించి పూర్తి వివరాలను..