Home » ED raids
కర్ణాటకలో మహర్షి వాల్మీకి ఎస్టీ డెవల్పమెంట్ కార్పొరేషన్కు చెందిన రూ.187కోట్ల నిధులను లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి మళ్లించారన్న ఆరోపణలపై బళ్లారి ఎంపీ ఈ.తుకారాం, అదే జిల్లాలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లలో ఈడీ తనిఖీలు చేపట్టింది.
ఈడీ డిప్యూటీ డైరెక్టర్ చింతన్ రఘువంశీని సీబీఐ అధికారులు లంచం తీసుకుంటుండగా ఒడిశాలో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఢిల్లీలో బీజేపీ, బీఆర్ఎస్కు దోస్తానా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కవితనే ఈ విషయం స్వయంగా చెబుతున్నారని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలోని భూభకాసురుల సంగతి త్వరలో తెలుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు.
హవాలా ఆపరేటర్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులు కొరడా ఝళిపించారు. గురువారం హైదరాబాద్లోని 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి అక్రమ లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఏకకాలంలో 13 మంది హవాలా ఆపరేటర్లపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పలువురుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
టాలీవుడ్ హీరో మహే్షబాబును ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల హైదరాబాద్లోని సురానా డెవలపర్స్, సాయిసూర్య డెవలపర్స్ సంస్ధల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
సురానా గ్రూపు కంపెనీలు.. రూ.వేల కోట్ల రుణాలు తీసుకొని బ్యాంకులను ముంచేశాయి. ఈ కంపెనీలకు చెందిన మరో రెండు రియల్ ఎస్టేట్ సంస్థల బండారాన్ని ఈడీ అధికారులు బట్టబయలు చేశారు.
వివిధ బ్యాంకులకు రూ.13 వేల కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన కేసులో రియల్ఎస్టేట్ సంస్థ సురానా గ్రూప్, దాని అనుబంధ సంస్థలు- సాయిసూర్య డెవలపర్స్, ఆర్యవన్ ఎనర్జీలపై చెన్నైవిభాగం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు.
ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్, ఆయన తనయుడు చైతన్య బఘేల్ నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధుల ఇళ్లపై ఐటీ దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు నిర్వహిస్తోంది.