Home » ED raids
అక్రమాస్తుల కేసులో అరెస్టయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు సంబంధించిన మూడు రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఈడీ అధికారులు గురు, శుక్ర వారాల్లో సోదాలు నిర్వహించారు.
మూడువేల కోట్ల రూపాయల బ్యాంకు రుణ మోసం, నగదు అక్రమ చలామణీ కేసు దర్యాప్తులో భాగంగా..
బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను దారి మళ్లించి మనీల్యాండరింగ్కు పాల్పడ్డాయనే ఆరోపణలతో హైదరాబాద్లోని స్యూ ఇన్ఫ్రా (సిల్), ప్రసాద్ అండ్ కంపెనీ ప్రాజెక్ట్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ (పీఎ్సపీడబ్లూపీఎల్) సంస్థల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సోదాలు చేసింది.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవల్పమెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో ఈడీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు.
కర్ణాటకలో మహర్షి వాల్మీకి ఎస్టీ డెవల్పమెంట్ కార్పొరేషన్కు చెందిన రూ.187కోట్ల నిధులను లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి మళ్లించారన్న ఆరోపణలపై బళ్లారి ఎంపీ ఈ.తుకారాం, అదే జిల్లాలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లలో ఈడీ తనిఖీలు చేపట్టింది.
ఈడీ డిప్యూటీ డైరెక్టర్ చింతన్ రఘువంశీని సీబీఐ అధికారులు లంచం తీసుకుంటుండగా ఒడిశాలో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఢిల్లీలో బీజేపీ, బీఆర్ఎస్కు దోస్తానా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కవితనే ఈ విషయం స్వయంగా చెబుతున్నారని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలోని భూభకాసురుల సంగతి త్వరలో తెలుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు.
హవాలా ఆపరేటర్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులు కొరడా ఝళిపించారు. గురువారం హైదరాబాద్లోని 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి అక్రమ లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఏకకాలంలో 13 మంది హవాలా ఆపరేటర్లపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పలువురుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
టాలీవుడ్ హీరో మహే్షబాబును ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల హైదరాబాద్లోని సురానా డెవలపర్స్, సాయిసూర్య డెవలపర్స్ సంస్ధల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.