Home » Drugs Case
భాగ్యనగరంలో ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు శనివారం విస్తృత తనిఖీలు చేపట్టారు. గచ్చిబౌలిలోని పలు పబ్బులపై రైడ్స్ చేశారు. ఎస్ఎల్ఎన్ టెర్మినల్ మాల్లోని పబ్బుల్లో పోలీసులు డ్రగ్స్ తనిఖీలు నిర్వహించారు.
సందర్శకులుగా వస్తున్న నైజీరియన్లు.. డ్రగ్స్తో ఇక్కడి యువతను పెడదారి పట్టిస్తున్నారు. పోలీసులు వీరి ఆట కట్టిస్తు్న్నా.. కొత్తకొత్త మార్గాలను వెతుక్కుంటూ యువతను డ్రగ్స్కు బానిసలుగా మారుస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా విజయవాడకు సరఫరా అవుతున్న డ్రగ్ వ్యవహారాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. ముగ్గురు యువకులను అరెస్టు చేసి..
విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
కూకట్పల్లి డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పరారీలో ఉన్న కానిస్టేబుల్ గుణశేఖర్తో పాటూ మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Drugs Case: కూకట్పల్లి డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు కానిస్టేబుల్ గుణశేఖర్ కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. గుణశేఖర్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఓ పోలీస్ కానిస్టేబుల్ డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. తిరుపతి నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న విషయం బయటపడింది. ఈ సందర్భంగా అతని వద్ద నుంచి 800 గ్రాముల హెరాయిన్, ఏపీడ్రిన్ డ్రగ్స్ను, రూ.50వేలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి.
Drug Control Raids: నిజామాబాద్లో నిషేధిత మత్తు పదార్థం ఆల్ఫాజోలం అమ్ముతున్న ముఠా గుట్టును యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ బృందం రట్టు చేసింది. మహారాష్ట్ర కేంద్రంగా ఆల్ఫాజోలం తయారు చేసి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అమ్ముతున్న మూడు కంపెనీలను అధికారులు మూసివేశారు.
3 సంవత్సరాలుగా పరారీలో ఉన్న నకిలీ క్యాన్సర్ డ్రగ్ రాకెట్లో కీలక నిందితుడు పట్టుబడ్డాడు. ఈ హై ప్రొఫైల్ కేసులో పోలీసులు నిందితుడి కోసం మూడేళ్లుగా వెతుకుతున్నారు. ఎట్టకేలకు హనీమూన్ మూడ్లో ఉన్న ఆలంను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
Huge Drugs in Hyderabad: హైదరాబాద్లో సోమవారం నాడు పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.