Home » Drugs Case
ఈగల్ టీమ్ ఇటీవల నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. అలాగే హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ (హెచ్ న్యూ) పోలీసులకు పట్టుబడిన డ్రగ్స్ ముఠా అరెస్టు కేసులో పబ్బులతో ఉన్న లింకులు బయటపడ్డాయి.
ఉప్పల్లోని ఓ ఇంటిపై దాడి చేసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ఎండీఎంఏ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు డ్రగ్ను రవాణా చేసి నగరంలో విక్రయిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్స్ను అరెస్ట్ చేశారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ఓ ఫాంహౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీపై పోలీసులు దాడి చేశారు.
రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు ఓపీఎం డ్రగ్ (నల్లమందు)ను సరఫరా చేసి నగరంలో గుట్టుగా విక్రయిస్తున్న నిందితుడిని ఎక్సైజ్ డీటీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 755 గ్రాముల ఓపీఎం డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు.
చెట్ల పొదల్లో మనల్ని ఎవరు చూస్తారులే అనుకున్నారు. మత్తు ఇంజక్షన్లు వేసుకుంటూ.. మత్తులో మునిగి తేలుతున్నారు. ఇలా తిరుపతి రూరల్ మండలం లింగేశ్వరనగర్లో బుధవారం మత్తు ఇంజక్షన్లు వాడుతున్న నలుగురు యువకులను డ్రోన్ కెమెరాతో నిఘా వుంచి పోలీసులు పట్టుకున్నారు.
ప్రేమ విఫలమై.. డ్రగ్స్కు బానిసైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ డ్రగ్స్ స్మగ్లర్గా మారాడు. గోవాకు వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసి, హైదరాబాద్లో విక్రయిస్తూ హెచ్న్యూ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కథనం ప్రకారం.. గాజులరామారానికి చెందిన హర్షవర్థన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్.
మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ పార్టీ కేసులో ( Malnadu Restaurant Drug Party Case) ఈగల్ టీం దూకుడుతో వెళ్తుంది. మూడు పబ్ యజమానులపైన ఈగల్ టీం కేసులు నమోదు చేసింది. ఈ మేరకు పబ్ యజమానులకు ఈగల్ టీం నోటీసులు జారీ చేసింది.
Malnadu Drugs Case: రాహుల్ తేజ్ కోసం నిజామాబాద్ పోలీసులు పీటీ వారెంట్ వేశారు. 2024 జనవరిలో డిచ్పల్లిలో రాహుల్ తేజ్పై డ్రగ్స్ కేస్ నమోదు అయ్యింది.
డ్రగ్స్ విక్రయాలు, కొనుగోళ్లలో సెలబ్రిటీలతోపాటు.. పోలీసు అధికారుల పిల్లల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి.
Malnadu Drug Case: మల్నాడు డ్రగ్స్ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. సైబరాబాద్ ఏఆర్ డీసీపీ కుమారుడు మోహన్ను ఈగల్ టీమ్ అదుపులోకి తీసుకున్నారు.