• Home » Donation

Donation

Donation: పెన్షన్‌పొదుపు చేసి..సైన్యానికి 10లక్షల విరాళం

Donation: పెన్షన్‌పొదుపు చేసి..సైన్యానికి 10లక్షల విరాళం

ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్త మరణం తర్వాత తనకు నెలనెలా అందుతున్న పెన్షన్‌ నుంచి పొదుపు చేసిన రూ.10 లక్షలను ఓ మహిళ భారత సైన్యానికి విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకు న్నారు.

Donation: తిరుమలలో అన్నా లెజినోవా అన్నదానం

Donation: తిరుమలలో అన్నా లెజినోవా అన్నదానం

డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సతీమణి అన్నా లెజినోవా తమ కుమారుడు మార్క్‌ శంకర్‌ పేరిట తిరుమలలో సోమవారం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ పథకానికి రూ. 17 లక్షల విరాళం అందజేశారు.

Kondagattu: అంజన్నకు 85 లక్షల విలువైన ఆభరణాలు

Kondagattu: అంజన్నకు 85 లక్షల విలువైన ఆభరణాలు

మహేశ్‌రెడ్డి వాటి ఏర్పాటుకు ముందుకు వచ్చారు. స్వామి వారికి 325గ్రాముల బంగారం తాపడంతో రాగి రేకుపై కిరీటం, రామరక్షతో పాటు 48.5కిలోల వెండితో గర్భాలయ ద్వారానికి కుడి, ఎడమ వైపు ద్వార బందనం, తొడుగులు తయారు చేయించి ఆలయ అధికారులు, అర్చకులకు అప్పగించారు.

Tirumala: తిరుమల వెంకన్నకు భూరి విరాళం.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

Tirumala: తిరుమల వెంకన్నకు భూరి విరాళం.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

ఆంధ్రప్రదేశ్: తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు. చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు.. తన ఇష్టదైవం వెంకన్నకు రూ.6 కోట్ల భూరి విరాళం ఇచ్చారు.

Family Donation: రూ.2 కోట్ల సాయం

Family Donation: రూ.2 కోట్ల సాయం

పుష్ప-2 సినిమా బెనిఫిట్‌ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ఆ చిత్ర యూనిట్‌ రూ.2 కోట్ల సాయం అందజేసింది.

నిత్యాన్నదాన పథకానికి విరాళం

నిత్యాన్నదాన పథకానికి విరాళం

శ్రీశైలంలో నిత్యాన్నదాన పథకానికి గురువారం శ్రీశైలానికి చెందిన పి.ప్రభావతి అనే భక్తురాలు రూ. లక్ష విరాళాన్ని పర్యవేక్షకుడు సి.మధుసూదన్‌రెడ్డికి అందజేశారు.

Donatekart: దాతలూ సాయం చేయండి.. ఈ చిన్నారికి ప్రాణం పోయండి..

Donatekart: దాతలూ సాయం చేయండి.. ఈ చిన్నారికి ప్రాణం పోయండి..

Donatekart: 17 సంవత్సరాల సుదీర్ఘ ప్రార్థనలు, ఆశలు మరియు అంతులేని నిరీక్షణ తర్వాత కనకదుర్గ, బాల మహేష్‌ దంపతులకు ఎట్టకేలకు వారి మొదటి సంతానం కలిగింది. ఒక అందమైన ఆడ శిశువుకు జన్మించింది. కానీ వారు జీవితకాలం ఎదురుచూసిన ఈ క్షణాన్ని సంతోషంగా జరుపుకోవడానికి బదులుగా..

నిత్యాన్నదాన పథకానికి విరాళం

నిత్యాన్నదాన పథకానికి విరాళం

శ్రీశైల దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి శుక్రవారం హైదరాబాద్‌కు చెందిన వంశీ వికాస్‌ అనే భక్తుడు రూ.లక్ష విరాళాన్ని పర్యవేక్షకుడు సి.మధుసుదన్‌ రెడ్డికి అంద జేశారు.

రక్తదానం చేయాలి

రక్తదానం చేయాలి

ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆత్మకూరు డీఎస్పీ ఆర్‌.రామాంజి నాయక్‌ సూచించారు.

Mukesh Ambani: బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లో ముఖేష్ అంబానీ పూజలు, రూ.5 కోట్లు విరాళం

Mukesh Ambani: బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లో ముఖేష్ అంబానీ పూజలు, రూ.5 కోట్లు విరాళం

రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత కేదార్‌నాథ్, బద్రీనాథ్ మందిరాలను ఆదివారంనాడు సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆయనకు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ సాదర స్వాగతం పలికారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి