Home » Crude Oil
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అన్నంత పని చేశాడు. టారిఫ్ పెంపు, ప్రతీకార సుంకాల విధింపుతో వాణిజ్య యుద్ధానికి తెర తీశాడు. ట్రంప్ విధించిన సుంకాల వల్ల విదేశాల మీద ఎంత ప్రభావం ఉంటుందో తెలియదు కానీ.. అమెరికన్ల మీద మాత్రం భారీగా ప్రభావం పడనుంది అంటున్నారు నిపుణులు. తాజా సుంకాల వల్ల కొన్నింటి ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..
మీకు భారత్ ఎన్ని దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటుందో తెలుసా. లేదా అయితే ఇక్కడ తెలుసుకుందాం. ఈ అంశంపై కేంద్ర మంత్రి కీలక విషయాలను వెల్లడించారు.
పెట్రోల్-డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. క్రూడాయిల్ ధర గత ఏడాది 15 శాతం తగ్గుముఖం పట్టడంతో పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు రూ.10 చొప్పున తగ్గించాలని ఆయిల్ మార్కింటింగ్ కంపెనీలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. చివరిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలను 2022 ఏప్రిల్లో తగ్గించారు.
రష్యా నుంచి చౌక ధరకు చమురును దిగుమతి చేసుకోవడంలో భారత దేశం రికార్డు సృష్టిస్తోంది. సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ, అమెరికాల నుంచి దిగుమతి చేసుకుంటున్న మొత్తం చమురు కన్నా ఎక్కువగా మే నెలలో దిగుమతి చేసుకుంది.
ఆర్థికపరంగా (Indian Economy) 2022 భారత్కు ఎంతో ముఖ్యమైన ఏడాది. కరోనా సంక్షోభం (Corona Crisis) నుంచి కోలుకునే క్రమంలో ఈ సంవత్సరం ఎంతగానో ఉపకరించింది. కరోనా ప్రభావం, ఆంక్షలు క్రమంగా సడలిపోవడంతో పలు కీలక రంగాలు గాడినపడ్డాయి.
సరసమైన బేరం కుదిరే చోటుకు వెళ్లి కొనడమనేది భారతీయుల ప్రయోజనం కోసమేనని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్
చమురు ధరలు పెరిగే కొద్దీ ఆర్థికమాంద్యం ప్రపంచవ్యాప్తంగా మరింత తీవ్రమవుతుందని భారత పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తాజాగా హెచ్చరించారు.