• Home » Chhattisgarh

Chhattisgarh

రోప్‌వే ట్రాలీ విరిగిపడి మహిళ మృతి, ఏడుగురికి గాయాలు

రోప్‌వే ట్రాలీ విరిగిపడి మహిళ మృతి, ఏడుగురికి గాయాలు

ఛత్తీస్‌గఢ్ జిల్లా మహాసముంద్ జిల్లాలో కొండపై నున్న ఆలయం నుంచి కిందకి వస్తున్న రోప్‌వే ట్రాలీ తెగిపడిన ఘటన ఆదివారంనాడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు.

ప్రైవేట్ బస్సు బోల్తా పడి స్పాట్‌లో ఐదుగురి దుర్మరణం

ప్రైవేట్ బస్సు బోల్తా పడి స్పాట్‌లో ఐదుగురి దుర్మరణం

ఛత్తీస్‌గఢ్‌లోని జాష్‌పూర్ జిల్లాలో ఒక ప్రైవేట్ బస్సు బోల్తా పడటంతో ఐదుగురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్కూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే..

చాడీలు చెబితే జరిమానా.. ఛత్తీస్‌గఢ్‌లోని ఈ ఊరి ప్రత్యేకత ఏంటో తెలుసా..

చాడీలు చెబితే జరిమానా.. ఛత్తీస్‌గఢ్‌లోని ఈ ఊరి ప్రత్యేకత ఏంటో తెలుసా..

ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు కలిస్తే అక్కడ లేని వ్యక్తి గురించి మాట్లాడుకోవడం అనేది సాధారణంగా జరుగుతుంటుంది. ముఖ్యంగా పల్లెటూళ్లలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. స్నేహితుల మధ్య, బంధువుల మధ్య గొడవలకు చాడీలు చెప్పడం అనేది అనేక గొడవలకు కారణమవుతుంటుంది.

పెట్రోల్ బంక్‌లో స్మోకింగ్ చేయొద్దు అన్నందుకు.. బైక్‌కు నిప్పంటించిన యువకుడు..

పెట్రోల్ బంక్‌లో స్మోకింగ్ చేయొద్దు అన్నందుకు.. బైక్‌కు నిప్పంటించిన యువకుడు..

పెట్రోల్ బంక్‌లో ధూమపానం చేయొద్దని చెప్పినందుకు ఓ వ్యక్తి బైక్ పెట్రోల్ ట్యాంక్‌కు నిప్పంటించిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది..

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు కమాండోల మృతి..

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు కమాండోల మృతి..

ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్‌తారి జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును కారు ఢీకొట్టడంతో నలుగురు కమాండోలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే..

మార్చి 31 కల్లా నక్సలిజానికి చెల్లుచీటీ : అమిత్‌షా

మార్చి 31 కల్లా నక్సలిజానికి చెల్లుచీటీ : అమిత్‌షా

నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, అధికారులతో రాయ్‌పూర్‌లో అదివారంనాడు సమీక్షా సమావేశం జరిపినట్టు అమిత్‌షా తెలిపారు. సెక్యూరిటీ టీమ్‌లను ఏకం చేయడం, మౌలిక వసతుల విస్తరణ, మావోయిస్టుల ఆర్థిక నెట్‌వర్క్‌ను దెబ్బతీయడం, లొంగుబాటు పాలసీలు వంటివి నక్సలిజంపై పోరాటంలో సత్ఫలితాలను ఇచ్చినట్టు చెప్పారు.

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ... 51 మంది లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ... 51 మంది లొంగుబాటు

మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ జిల్లా బస్తర్ డివిజన్‌లో 51మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై రూ.1.61 కోట్ల రివార్డు ఉంది.

ప్రియురాలి దారుణం.. ప్రియుడు తన ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడని..

ప్రియురాలి దారుణం.. ప్రియుడు తన ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడని..

ఛత్తీస్‌గఢ్‌‌లో ఓ యువతి దారుణానికి పాల్పడింది. ప్రియుడు తన ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడన్న కోపంతో అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపేసింది. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది.

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావో కీలక నేత పాపారావు టార్గెట్‌గా..

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావో కీలక నేత పాపారావు టార్గెట్‌గా..

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మావో కీలక నేత పాపారావు టార్గెట్‌గా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి.

Maoists Surrender in Sukma: ఛత్తీస్‌గఢ్‌లో 29 మంది మావోయిస్టుల లొంగుబాటు

Maoists Surrender in Sukma: ఛత్తీస్‌గఢ్‌లో 29 మంది మావోయిస్టుల లొంగుబాటు

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో బుధవారం మరో 29 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి