Home » Chennai
TVK పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్పై చెన్నైలోని పెరవల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్తో పాటు సుమారు 5 వేల మంది పార్టీ కార్యకర్తలపైనా కేసులు పెట్టారు. అనుమతికి మించి లౌడ్స్పీకర్లు, అంబులెన్స్కు ఆటంకం కల్పించారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది.
గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా పెద్ద సంఖ్యలో హోటళ్లు మూతపడుతున్నాయి. సేవలు కొనసాగిస్తున్న కొన్ని హోటళ్లు సాధారణం కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయి. మరికొన్ని ఆహార పదార్థాలతో పాటు గ్యాస్కు కూడా అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.
ఓ గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన కాసేపటికి వైద్యురాలు ఆ బిడ్డను తీసుకుని బయటికి వచ్చింది. బయటే ఆసక్తిగా ఎదురుచూస్తున్న తండ్రి చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నించింది. అయితే మొదటిసారి తండ్రి అయిన ఆ వ్యక్తి.. తన బిడ్డను చూడగానే..
తమిళనాడులో డీఎంకే పాలన అవినీతిమయం అయిపోయిందని, రాష్ట్రంలో మాదకద్రవ్యాల మాఫియా చెలరేగిపోతోందని ప్రధాని మోదీ ఆరోపించారు.
చెన్నైలోని ప్యారిస్లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ దుకాణంలో పని చేస్తున్న మహిళ కోసం ఓ వ్యక్తి పార్శిల్ తీసుకొచ్చాడు. సెక్యూరిటీ గార్డుకు ఆ పార్శిల్ ఇచ్చి ఆమెకు ఇవ్వాలని చెప్పి వెళ్లిపోయాడు. ఆ పార్శిల్ ఓపెన్ చేసి చూసి అందరూ నివ్వెరపోయారు.
దళపతి విజయ్కి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. విజయ్ వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. విజయ్ వేసిన రిట్ పిటిషన్పై జస్టిస్ సెంథిల్ కుమార్ శుక్రవారం విచారణ జరిపారు. ఆదాయ పన్ను శాఖకు అనుకూలంగా తీర్పునిచ్చారు.
దివంగత సీఎం జయలలిత పెద్ద మొత్తంలో ఆదాయ పన్ను కట్టాల్సి ఉండటంతో.. ఆ శాఖ అధికారులు వేద నిలయాన్ని వేలం వేయాలని చూస్తున్నారు. జయలలితకు సంబంధించి ఆదాయ, ఆస్తి పన్నులు రూ.13.69 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి..
చెన్నై సెంట్రల్ - న్యూ జల్పాయ్గురి ఎక్స్ప్రెస్ రైలు గురువారం పట్టాలు తప్పింది. రైలు భువనేశ్వర్ నుంచి కోల్కతా వైపు వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఓ డెలివరీ బాయ్ గొప్ప మనసు చాటుకున్నాడు. తన తెలివితో ఓ మహిళ ప్రాణాలను కాపాడాడు. తన కారణంగా ఆమె ప్రాణాలు పోకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది..
రైల్వే చార్జీల పెంపు స్వల్పంగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెరిగిన చార్జీలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. కిలోమీటర్కు స్వల్పంగా (1 లేదా 2పైసల) పెంపు ఉన్నప్పటికీ, సబ్అర్బన్ ప్రయాణికులు, సీజన్ టికెట్ దారులపై భారం పడకుండా చర్యలు తీసుకోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.