Home » Betting apps
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ గుట్టు రట్టయింది. వైసీపీ నాయకులు యడ్ల తాతాజీ, యడ్ల నాగేశ్వరరావు పరారీలో ఉన్నారు
శ్రీసత్యసాయి జిల్లాలో జయచంద్ర అనే యువకుడు ఆన్లైన్ గేమ్స్ కారణంగా అప్పుల్లో కూరుకొని రైల్వే ట్రాక్పై ఆత్మహత్య చేసుకున్నాడు. చొక్కాపై "ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దు" అంటూ లేఖ రాసి గేమింగ్కు వ్యతిరేకంగా సందేశం ఇచ్చాడు
ఆన్లైన్ గేమ్లో డబ్బులు పోగొట్టుకున్న ఓ యువకుడు, తన స్నేహితుడిని హత్య చేశాడు. రంగారెడ్డి జిల్లా ఫరుక్నగర్ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బెట్టింగ్ యాప్స్పై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించడమే కాకుండా, ఈ యాప్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు
ఇటీవలి కాలంలో బెట్టింగ్ యాప్స్ గురించి బాగా వినిపిస్తోంది. దీనిపై తనకు ట్విట్టర్లో వచ్చిన మెసేజ్ మీద మంత్రి నారా లోకేష్ రియాక్టయ్యారు. మొత్తం దేశానికే ఆదర్శప్రాయంగా ఉండేలా చర్యలుంటాయని..
బెట్టింగ్ యాప్లో నష్టపోయిన యువకుడు మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐఫోన్, బుల్లెట్ బైక్ కోల్పోయి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
IPL-UPI: యూపీఐ కంపెనీలను భయపెడుతోంది ఐపీఎల్. క్యాష్ రిచ్ లీగ్ వల్ల తమకు చాలా ఇబ్బంది కలుగుతోందని ఆయా సంస్థలు వాపోతున్నాయి. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
ఆన్లైన్ రమ్మీ ఆటలో ఒకరు రూ.1.4 కోట్లు కోల్పోయాడు. గేమింగ్ వ్యసనంతో బాధపడుతూ పెద్ద మొత్తంలో డబ్బును పోగొట్టుకున్న ఘటన కలకలం రేపుతోంది
తాజాగా కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ ఉచ్చులో పడి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. యు.కొత్తపల్లి మండలం రామన్నపాలెంకు చెందిన సింగిరి మళ్ళ సూరిబాబు పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు అతనిని హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై చర్యలకు ఉపక్రమించిన పోలీసులు యాప్ నిర్వహకులపై చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు. ఎంత అవగాహన కల్పిస్తున్నా ప్రతిరోజు కొత్త యాప్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయి. లీగల్ పేరుతో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నవారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు.