• Home » AP Tourism

AP Tourism

AP Tourism: భవిష్యత్తు పర్యాటకానిదే

AP Tourism: భవిష్యత్తు పర్యాటకానిదే

అంతర్జాతీ య టూరిజానికి గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు అన్నారు.

Tourism Growth Plans: ఏడాదంతా పర్యాటక శోభ

Tourism Growth Plans: ఏడాదంతా పర్యాటక శోభ

పర్యాటక రంగంలో 20% వృద్ధి సాధించేందుకు సీఎం చంద్రబాబు అధికారులకు సూచనలు ఇచ్చారు. టూరిజం ఫెస్టివల్‌ క్యాలెండర్‌, నైట్‌ సఫారీ, డాల్ఫిన్‌ షోలు, అరకు కాఫీ స్టాల్స్‌ ఏర్పాటు వంటి పలు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు

Minister Kandula Durgesh: ఏపీలో పర్యాటక పెట్టుబడులకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

Minister Kandula Durgesh: ఏపీలో పర్యాటక పెట్టుబడులకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

Minister Kandula Durgesh: సీఎం చంద్రబాబు ప‌ర్యాట‌క రంగ‌పై ప్రత్యేక దృష్టి సారించ‌డంతో ప్రపంచ పర్యాటక యవనికపై ఏపీ పర్యాటకం తనదైన ప్రత్యేకతను చాటుతోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ప‌ర్యాట‌క అభివృద్ధికి ప్రత్యేక కార్యచ‌ర‌ణ‌తో ముందుకు వెళ్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

అమరావతిలో గోల్ఫ్‌ కోర్సు ఏర్పాటు

అమరావతిలో గోల్ఫ్‌ కోర్సు ఏర్పాటు

పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా రాజధాని అమరావతిలో గోల్ఫ్‌ కోర్సు ఏర్పాటుకు చర్యలు చేపడతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ అన్నారు.

ఏపీటీడీసీని ప్రగతి పథంలో నడిపిస్తా

ఏపీటీడీసీని ప్రగతి పథంలో నడిపిస్తా

ఏపీ టూరిజం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(ఏపీటీడీసీ)ను ప్రగతి పథంలో నడిపించడానికి కృషి చేస్తానని నూకసాని బాలాజీ అన్నారు.

రాజమహేంద్రవరం సరికొత్తగా!

రాజమహేంద్రవరం సరికొత్తగా!

ఏ నగరం అభివృద్ధి చెందాలన్నా ముందుచూపుతో తీసుకునే నిర్ణయాలే ఆధారమవుతాయి. సరైన ప్రణాళిక ఉంటేనే ఆ నగరం అందంగా, శుభ్రతకు మారుపేరుగా నిలుస్తుంది. అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలతో అభివృద్ధి చేసుకుంటూపోతే నిష్ప్రయోజనమే.

AP Tourism: పర్యాటకులకు శుభవార్త.. ఆ జలపాతాల సందర్శనకు అనుమతి..

AP Tourism: పర్యాటకులకు శుభవార్త.. ఆ జలపాతాల సందర్శనకు అనుమతి..

ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రముఖ పర్యటక కేంద్రాలైన కటికి, చాపరాయి జలపాతాల సందర్శనకు రాష్ట్ర పర్యాటన శాఖ అనుమతి ఇచ్చింది. ఇటీవల బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో కటికి, చాపరాయి జలపాతాలకు భారీగా వరదనీరు పోటెత్తింది. అప్రమత్తమైన అధికారులు పర్యాటకుల సందర్శనను నిలిపివేశారు.

AP Tourism: తిరుమలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజ్

AP Tourism: తిరుమలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజ్

Andhrapradesh: తిరుమల శ్రీవారిని ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివితీరదు.శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్తుంటారు. ఆ గోవిందుడి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటారు. అలాగే తిరుమలకు కొందరు సొంత వాహనాల్లో వెళ్తుండగా మరికొందరు రైలును, విమానాలను ఆశ్రయిస్తుంటారు. ఇదిలా ఉండగా విశాఖ నుంచి తిరుమల భక్తులకు కోసం ఏపీ పర్యాటక శాఖ బంపారఫ్ ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి