• Home » Animal

Animal

Biotechnology: బయోటెక్నాలజీతో జంతువులకు మెరుగైన ఆరోగ్యం

Biotechnology: బయోటెక్నాలజీతో జంతువులకు మెరుగైన ఆరోగ్యం

ఎస్వీ వెటర్నరీ వర్సిటీ, హైదరాబాద్‌కి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ (ఎన్‌ఐఏబీ) సంస్థల మధ్య విద్య, పరిశోధనాంశాల్లో పరస్పర సహకారం కోసం అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు.

Rare Animal: ఢిల్లీలో అరుదైన జంతువు.. 80 ఏళ్ల తర్వాత తొలిసారిగా..

Rare Animal: ఢిల్లీలో అరుదైన జంతువు.. 80 ఏళ్ల తర్వాత తొలిసారిగా..

యమునా నది మైదాన ప్రాంతంలో బూడిద రంగులో ఉండే తోడేలును తచ్చాడుతుండగా.. ఓ వ్యాపార వేత్త దాన్ని చూసి ఫొటోలు తీశాడు. అయితే దీన్ని పరిశీలించిన నిపుణులు.. ఈ బూడిద రంగు తోడేలు చాలా అరుదుగా కనిపిస్తుంటుందని తెలిపారు. 80 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ తోడేలు కనిపించినట్లు చెబుతున్నారు..

Bear: విద్యుత్తు తీగలు తగిలి ఎలుగుబంటి మృతి!

Bear: విద్యుత్తు తీగలు తగిలి ఎలుగుబంటి మృతి!

విద్యుత్‌ తీగలు తగిలి ఓ ఎలుగుబంటి మృతి చెందింది.

Guntur : తాడేపల్లిలో పునుగుపిల్లి ప్రత్యక్షం

Guntur : తాడేపల్లిలో పునుగుపిల్లి ప్రత్యక్షం

ఎక్కువగా తిరుమల శేషాచలం అడవుల్లో మాత్రమే కనిపించే పునుగుపిల్లి ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలో ప్రత్యక్షమైంది.

Bear : రోడ్డుపైకి ఎలుగుబంటి

Bear : రోడ్డుపైకి ఎలుగుబంటి

పట్టణ శివారులోని రాజీవ్‌గాంధీ కాలనీ వద్ద రోడ్డుపై రెండ్రోజులుగా ఎలుగుబంటి హల్‌చల్‌ చేస్తోంది. శనివారం రాత్రి ద్విచక్రవాహనదారులకు ఎలుగుబంటి కనిపించడంతో భయాందోళన చెందారు. సమీపంలో వున్న కురాకుల గుట్ట నుంచి వచ్చి రోడ్డు మీద సంచరిస్తున్నట్లు కాలనీవాసులు చెబుతున్నారు. ఆదివారం పగలే రోడ్డుపైకి రావడంతో పరిసర ప్రాంత...

Rimjim Joshi Shinde: ప్రేమతో మొదలై!

Rimjim Joshi Shinde: ప్రేమతో మొదలై!

రోడ్డు ప్రమాదంలో వీధి కుక్క ఒకటి తీవ్రంగా గాయపడి... మరణించింది. ఆ దృశ్యం రిమ్‌జిమ్‌ జోషీ షిండేను కలచివేసింది.

Uttar Pradesh : ప్రాణాలు ‘తోడేలా’..

Uttar Pradesh : ప్రాణాలు ‘తోడేలా’..

పులులో.. చిరుతలో కాదు..! ఉత్తరప్రదేశ్‌లోని ఓ జిల్లా ప్రజలను తోడేళ్లు వణికిస్తున్నాయి. రాత్రిళ్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నెలన్నరలోనే ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్నాయి..

Minister Bhupender Yadav  :దేశంలో 1,04,561 రకాల జంతుజాతులు

Minister Bhupender Yadav :దేశంలో 1,04,561 రకాల జంతుజాతులు

జువాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా స్థాపించి 109 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలోని సమగ్ర జంతుజాలం పట్టికను రూపొందించినట్లు కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ తెలిపారు.

తిరుమల ఘాట్‌ రోడ్డులో ఏనుగుల కలకలం

తిరుమల ఘాట్‌ రోడ్డులో ఏనుగుల కలకలం

తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో శుక్రవారం సాయంత్రం ఏనుగుల గుంపు హల్‌చల్‌ చేసింది. రోడ్డుకు అతి సమీపానికి ఏనుగులు రావడం కలకలం సృష్టించింది.

Nallamala forest : ఎట్టకేలకు చిక్కిన చిరుతపులి

Nallamala forest : ఎట్టకేలకు చిక్కిన చిరుతపులి

నంద్యాల-గిద్దలూరు ప్రధాన రహదారిలో నల్లమల అటవీ ప్రాంతంలోని పచ్చర్ల చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన బోనుకు ఓ చిరుత పులి చిక్కింది. .

తాజా వార్తలు

మరిన్ని చదవండి