Home » Anakapalli
కూటమి ప్రుభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో జరిగిన పాపాలను పోలీసులు ఇప్పుడు బయటకు తీస్తున్నారు. కేసుల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు. అనకాపల్లిలో గతంలో టీడీపీ నేతను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో వైసీపీకి చెందిన ముగురిని పోలీసులు అరెస్టు చేశారు.
Yalamanchili Municipal Chairperson: ఎలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్పై మంగళవారం నాడు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అవిశ్వాస తీర్మాన సందర్భంగా ఎలమంచిలిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అనకాపల్లి జిల్లాలో క్యాప్టివ్ పోర్టు నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ఇండియా లిమిటెడ్ అభ్యర్థన మేరకు 2.9 కిలోమీటర్ల వాటర్ఫ్రంట్తో పోర్టు నిర్మించేందుకు ఒప్పందం సవరించడంపై నిర్ణయం తీసుకుంది
2015లో ఏడేళ్ల బాలికను బీరు సీసాతో నిందితుడు గొంతుకోసి హత్య చేశాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతనిపై నేరం రుజువు కావడంతో బుధవారం న్యాయస్థానం నిందితుడికి మరణ శిక్ష విధించింది. కాగా చోడవరం కోర్టు చరిత్రలో మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరిచండం ఇదే ప్రథమం.
Nara Lokesh: మంత్రి నారా లోకేష్ మాట ఇచ్చారంటే నెరవేర్చి తీరుతున్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నారా లోకేష్ వడివడిగా హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలతో మంత్రి నారా లోకేష్ శెభాష్ అనిపించుకుంటున్నారు.
భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామానికి చెందిన మాచర్ల వీరేంద్రకుమార్ 1.060 గ్రాముల బంగారంతో కప్, బ్యాట్, బాల్, వికెట్టు తయారు చేశారు.
దేశంలోనే ఉత్పత్తి పరంగా అతిపెద్ద స్టీల్ ప్లాంట్ అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కానుంది. ఈ జిల్లాలో దాదాపు రూ.1,47,162 కోట్ల పెట్టుబడితో మిట్టల్ నిప్పాన్ కంపెనీ స్టీల్ ప్లాంట్
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకు చెందిన గట్టెం వెంకటేశ్ మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెన్సిల్ ముల్లుపై పరమేశ్వరుడి రూపాన్ని తీర్చిదిద్దారు.
Anakaplli Roads: అనకాపల్లిలో రోడ్డ పరిస్థితిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంతలమయం అయిన రోడ్లపై ప్రయాణించాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి.
యూనిట్కు తరలించాల్సిన వ్యర్థాలను అందుకు విరుద్ధంగా జనావాసాల మధ్య పారబోసిన కంపెనీకి కాలుష్య నియంత్రణ మండలి షాక్ ఇచ్చింది.