• Home » Amit Shah

Amit Shah

దేశంలో మావోయిస్టు ఉద్యమం ముగిసిపోయింది: హోంమంత్రి అమిత్‌ షా

దేశంలో మావోయిస్టు ఉద్యమం ముగిసిపోయింది: హోంమంత్రి అమిత్‌ షా

దేశంలో నక్సలిజం దాదాపు అంతమైందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. సమాజంలో జరిగే అన్యాయాలకు రాజ్యాంగంలో పరిష్కార మార్గాలున్నాయని, ఆ మార్గాలను వదిలి ఆయుధాలు చేపట్టడం సరి కాదని అన్నారు.

లోక్‌సభ వేదికగా మావోయిస్టులకు అమిత్ షా వార్నింగ్

లోక్‌సభ వేదికగా మావోయిస్టులకు అమిత్ షా వార్నింగ్

నక్సలిజం నిర్మూలనపై లోక్ సభలో చర్చ మెుదలైంది. మావోయిస్టులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయుధాలు వీడని వారి అంతు చూస్తామని అమిత్ షా హెచ్చరించారు.

ఎస్ఐఆర్ వర్సెస్ అల్లర్లు.. బెంగాల్‌లో వేడెక్కిన ఎన్నికల ప్రచారం

ఎస్ఐఆర్ వర్సెస్ అల్లర్లు.. బెంగాల్‌లో వేడెక్కిన ఎన్నికల ప్రచారం

పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల వాతావరణం శనివారంనాడు ఒక్కసారిగా వేడెక్కింది. ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రధానాస్త్రంగా చేసుకుని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రచారం సాగించగా, శ్రీరామ నవమి ఊరేగింపులో అల్లర్లు, చొరబాటుదార్ల సమస్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రచారం జరిపారు.

నక్సలిజంపై పోరు.. మార్చి 30న కేంద్రం కీలక ప్రకటన

నక్సలిజంపై పోరు.. మార్చి 30న కేంద్రం కీలక ప్రకటన

భారతదేశ అంతర్గత భద్రతకు దశాబ్దాలుగా సవాలుగా మారిన నక్సలిజం సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేస్తోంది.

పార్లమెంట్ మెట్లపై టీ, పకోడీ.. రాహుల్ గాంధీకి ఆ మాత్రం తెలియదా: అమిత్ షా ఆగ్రహం

పార్లమెంట్ మెట్లపై టీ, పకోడీ.. రాహుల్ గాంధీకి ఆ మాత్రం తెలియదా: అమిత్ షా ఆగ్రహం

ప్రధాని మోదీని, బీజేపీని వ్యతిరేకించే క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశాన్ని అపఖ్యాతి పాలు చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. ఇటీవల పార్లమెంట్ మెట్లపై నిలబడి టీ, పకోడీ తీసుకోవడంపై అమిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

లోక్‌సభ స్పీకర్‌పై రాహుల్ ఆరోపణలకు అమిత్ షా కౌంటర్

లోక్‌సభ స్పీకర్‌పై రాహుల్ ఆరోపణలకు అమిత్ షా కౌంటర్

లోక్‌సభలో ప్రతిపక్ష నేత మాట్లాడేందుకు స్పీకర్ సమయం ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ(బుధవారం) ప్రతిపక్ష పార్టీలు లోక్‌సభలో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి.

స్పీకర్‌పై అవిశ్వాసం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు: కేంద్ర హోంమంత్రి

స్పీకర్‌పై అవిశ్వాసం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు: కేంద్ర హోంమంత్రి

పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళితే..

రాజ్యసభకు బిహార్‌ సీఎం నితీశ్‌ నామినేషన్‌

రాజ్యసభకు బిహార్‌ సీఎం నితీశ్‌ నామినేషన్‌

బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ రాజ్యసభకు నామినేషన్‌ వేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో నితీశ్‌తో పాటు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ సిన్హా కూడా పట్నాలో నామినేషన్‌ దాఖలు చేశారు...

రాష్ట్రంలో ఐపీఎస్‌ల సంఖ్యను 105కు పెంచండి

రాష్ట్రంలో ఐపీఎస్‌ల సంఖ్యను 105కు పెంచండి

తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్‌లను కేటాయించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. పెరిగిపోతున్న సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌, వైట్‌ కాలర్‌ నేరాలను అరికట్టడం, శరవేగంగా........

ఐదేళ్లలో వారందరినీ దేశం నుంచి తరిమేస్తాం.. కాంగ్రెస్‌ ఆ పని చేయలేదు: అమిత్ షా

ఐదేళ్లలో వారందరినీ దేశం నుంచి తరిమేస్తాం.. కాంగ్రెస్‌ ఆ పని చేయలేదు: అమిత్ షా

అక్రమ వలసదారులను కేవలం ఓటర్ల జాబితా నుంచే కాకుండా దేశం నుంచే తొలగిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. నక్సలిజం నుంచి దేశం త్వరలోనే విముక్తి పొందుతుందని, అలాగే చొరబాటుదారుల ఏరివేత కూడా జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి