• Home » Amalapuram

Amalapuram

Konaseema Job Fraud: బయటపడ్డ మాజీ ఎంపీ పీఏల మోసం

Konaseema Job Fraud: బయటపడ్డ మాజీ ఎంపీ పీఏల మోసం

Konaseema Job Fraud: అమలాపురం వైసీపీ మాజీ ఎంపీ చింతా అనురాధ పీఏలు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారంటూ రాజోలు పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ పీఏలు కొమ్ముల చరణ్‌, కుంచే శ్రీకాంత్, మారుబోయిన రాంబాబు నిరుద్యోగులను ఈజీగా మోసం చేసి వారి వద్ద నుంచి లక్షల్లో వసూలు చేశారు.

జల్లెడ పట్టి.. జాడ కనిపెట్టి!

జల్లెడ పట్టి.. జాడ కనిపెట్టి!

అమలాపురం/పి.గన్నవరం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం కండ్రిగపేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు అదృశ్యమైన కేసును కొత్తపేట సబ్‌డివిజన్‌ పోలీసులు చాలెంజ్‌గా తీసుకుని ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగానే చిన్నారులను గుర్తించి అందరి ప్రశంసలు పొందారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ బి.కృష్ణారావు మీడియాకు వివరించారు. కండ్రిగపేటకు చెందిన

మహిళా దినోత్సవం రోజున  మెడపై నరికేశాడు!

మహిళా దినోత్సవం రోజున మెడపై నరికేశాడు!

ముమ్మిడివరం, మార్చి 8 (ఆం ధ్రజ్యోతి): మహిళా దినోత్సవం రోజున ఓ యువతిపై యువకుడు కత్తితో దాడి చేసి మెడపై నరికిన సంఘటన ముమ్మిడివరం మండలం అనాతవరంలో జరిగింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరం ఎదురుమూడి పుంతలో పంతగంటి

రయ్‌..రయ్‌..

రయ్‌..రయ్‌..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత కీలకమైన కాకినాడ-జొన్నాడ, కాకినాడ-రాజమహేంద్రవరం కెనాల్‌ రహ దారులకు మంచి రోజులు రాబోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈ రెండు రహదారులపై నిత్యం వేలల్లో వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. తీరా ఇవి అత్యంత ఇరుకైన రహదారులు కావడంతో నిత్యం ట్రాఫిక్‌ నరకం

రాగిజావ తాగి 14 మంది విద్యార్థులకు అస్వస్థత

రాగిజావ తాగి 14 మంది విద్యార్థులకు అస్వస్థత

ఉప్పలగుప్తం/అమలాపురం టౌన్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా చల్లపల్లి పంచాయతీ పరిధిలోని జగ్గరాజుపేట ప్రాథమిక పాఠశాలలో కలుషిత ఆహారం తిని 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు మఽధ్యాహ్న భోజన పథక నిర్వాహకురాలు పులిదిండి సుజాత అందజేసిన రాగిజావను తాగిన విద్యార్థులు తొలుత స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. అనంతరం 12.10 గంటలకు

ఫామ్ హౌస్‌లో కోడి పందాలు..64 మంది అరెస్ట్

ఫామ్ హౌస్‌లో కోడి పందాలు..64 మంది అరెస్ట్

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఓ ఫామ్ హౌస్ లో కోడి పందాలు నిర్వహించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి మొత్తం 64 మందిని అరెస్ట్ చేశారు.

అమలాపురం నుంచి విశాఖపట్నం వరకు..!

అమలాపురం నుంచి విశాఖపట్నం వరకు..!

అమలాపురం రూరల్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): గంజాయి వంటి మత్తు పదార్ధాలకు బానిసలైన ముగ్గురు యువకులు మరో ముగ్గురు బాలలతో కలిసి వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. అమలాపురం నుంచి ప్రారంభించి విశాఖపట్నం జిల్లా కంచరపాలెం పోలీసుస్టేషన్‌ పరిధి వరకు వీరు చోరీలకు పాల్పడ్డారు. అమలా

ఆదమరిచి నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి దొంగలు పడ్డారు

ఆదమరిచి నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి దొంగలు పడ్డారు

అమలాపురం టౌన్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): అర్ధరాత్రి వరకు టీవీ చూసి ఇంట్లో ఆదమరిచి నిద్రిస్తుండగా దొంగలు పడి రూ.10.50లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు అపహరించుకుపోయారు. సమాచారం తెలుసుకున్న అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్కే ప్రసాద్‌, పట్టణ సీఐ పి.వీరబాబు సిబ్బందితో సంఘటనా

జైలులో పరిచయాలు.. దొంగతనాలకు వ్యూహరచనలు!

జైలులో పరిచయాలు.. దొంగతనాలకు వ్యూహరచనలు!

అమలాపురం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): చెడు వ్యసనాలకు లోనై చిన్నతనం నుంచి చిన్నచిన్న చోరీలతో ప్రస్థానం ప్రారంభించిన దొంగలు అంతర్‌ జిల్లా స్థాయిలో వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో నేరాలకు పాల్పడిన ముగ్గురు సభ్యుల దొంగల ముఠాను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్‌ బీఆ

వెంకన్న ఆలయంలో పోటెత్తిన భక్తులు

వెంకన్న ఆలయంలో పోటెత్తిన భక్తులు

ఆత్రేయపురం, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తజనం పొటెత్తారు. వేకుమజామునే స్వామివారికి సుప్రభాతసేవ, నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మిహోమం, భాలబోగం తదితర కార్యక్రమాలను శాస్రోక్తంగా నిర్వహించి వివిధ

తాజా వార్తలు

మరిన్ని చదవండి