• Home » Airport

Airport

ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడమే 'ఉడాన్' ఉద్దేశం: కేంద్ర మంత్రి

ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడమే 'ఉడాన్' ఉద్దేశం: కేంద్ర మంత్రి

ఉడాన్ పథకం ద్వారా ఏపీలోని కడప, కర్నూలు ఎయిర్‌పోర్టుల నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులను నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రధాని చేతుల మీదుగా నోయిడా ఎయిర్‌పోర్ట్ ప్రారంభం.. ఎప్పుడంటే..

ప్రధాని చేతుల మీదుగా నోయిడా ఎయిర్‌పోర్ట్ ప్రారంభం.. ఎప్పుడంటే..

ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతానికి రేపటి నుంచి రెండో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుందని కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రతిష్ఠాత్మకమైన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించనున్నారని ఆయన వెల్లడించారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్ల కలకలం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్ల కలకలం

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా అధికారులు ఒక పెను ప్రమాదాన్ని అడ్డుకున్నారు. శంషాబాద్ నుంచి కేరళం వెళ్లేందుకు సిద్ధమైన ఒక ప్రయాణికుడి బ్యాగేజీలో బుల్లెట్లు బయటపడటంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఫైర్ ట్రక్కును ఢీకొట్టిన ఎయిర్ కెనడా విమానం.. నలుగురి పరిస్థితి విషమం!

ఫైర్ ట్రక్కును ఢీకొట్టిన ఎయిర్ కెనడా విమానం.. నలుగురి పరిస్థితి విషమం!

అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే లాగ్వార్డియా విమానాశ్రయంలో సోమవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. కెనడాలోని మాంట్రియల్ నుంచి వచ్చిన ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ విమానం రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక ఫైర్ ఇంజిన్‌ను బలంగా ఢీకొట్టడంతో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం: 13 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం: 13 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి వివిధ దేశాలకు వెళ్లాల్సిన పలు అంతర్జాతీయ విమానాలు రద్దు అయ్యాయి. మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధ పరిస్థితుల కారణంగా విమానాలు రద్దు అయ్యాయని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.

ఏసీ బస్సుల్లో 20-30 శాతం రాయితీ

ఏసీ బస్సుల్లో 20-30 శాతం రాయితీ

వేసవికాలం గ్రేటర్‌ ప్రయాణికులకు 20-30 శాతం రాయుతీతో ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు సేవలు అందించనుంది. ఈ మేరకు గ్రేటర్‌ ఆర్టీసీ చర్యలు చేపట్టింది.

357 అంతర్జాతీయవిమానాల రద్దు

357 అంతర్జాతీయవిమానాల రద్దు

పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో విమాన సర్వీసులకు వరుసగా మూడో రోజు కూడా అంతరాయం ఏర్పడింది.

ముంబై విమానాశ్రయానికి 'గల్ఫ్' సెగ.. విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు!

ముంబై విమానాశ్రయానికి 'గల్ఫ్' సెగ.. విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు!

పశ్చిమాసియాలో ఘర్షణల వల్ల తలెత్తిన పరిణామాల వల్ల గల్ఫ్‌కు వెళ్లాల్సిన అనేక విమానాలను విమానయాన సంస్థలు రద్దు చేయడంతో వందలాది మంది ప్రయాణికులు ముంబై విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. వివరాల్లోకి వెళితే..

శంషాబాద్ ఎయిర్ పోర్టులో పలు విమానాల రద్దు.. గల్ఫ్ ప్రయాణికుల అవస్థలు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో పలు విమానాల రద్దు.. గల్ఫ్ ప్రయాణికుల అవస్థలు

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులు భారీగా రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అభుదాబిలో చిక్కుకున్న తెలుగువాళ్లు

అభుదాబిలో చిక్కుకున్న తెలుగువాళ్లు

అభుదాబిలో పలువురు తెలుగువాళ్లు చిక్కుకుపోయారు. అమెరికా నుంచి బయలుదేరి అభుదాబిలో ఇతిహాద్ విమానం ఆగింది. ఈరోజు(శనివారం) మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి రాత్రికి ఈ విమానం శంషాబాద్ చేరుకోవాల్సి ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి