Home » Airport
అమరావతి రెండో దశలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్మార్ట్ ఇండస్ట్రీలు, క్రీడా నగరానికి కలిపి 10 వేల ఎకరాల భూమి అవసరం ఉందని మంత్రి పి. నారాయణ తెలిపారు. భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్) ద్వారా 40 వేల ఎకరాలు సేకరించేందుకు రైతుల ఒప్పందాలు జరుగుతున్నాయి.
విమానాలు 10 వేల అడుగుల పైకి వెళ్లేంత వరకూ, ల్యాండింగ్ సమయంలో అంతే ఎత్తుకు దిగిన తర్వాత ఈ నిబంధన వర్తిస్తుందని, ఎమర్జెన్సీ ఎగ్జిట్ కిటికీల మాత్రం ఈ నిబంధన వర్తించదని డీజీసీఏ ఆ ఆదేశాల్లో పేర్కొంది.
కేసీఆర్ దేవుడు.. కానీ, ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ల వల్ల చాలా నష్టం జరుగుతోంది అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. కుట్రలు చేస్తున్న ఆ దయ్యాలే.. తన తండ్రికి తాను రాసిన లేఖను లీక్ చేశాయని.. పార్టీలో తనపై అంతర్గతంగా కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.
ఓ మహిళ విమానంలో మహిళ హల్చల్ చేసింది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ఇండిగో విమానంలో మహిళా ప్రయాణికురాలు హల్చల్ చేసింది. ఎమర్జెన్సీ డోర్ తీయడానికి యత్నించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
అమెరికాకు ప్రయాణించాలని అనుకుంటున్నారా? అయితే, చెక్-ఇన్ లగేజీలో ఈ 7 వస్తువులు నిషేధం. అమెరికా భద్రతా సంస్థ TSA కొన్ని వస్తువులను నిషేధించింది. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జాతీయ భద్రతా కారణాలను చూపుతూ భారత ప్రభుత్వం 'సెలెబి 'అనుమతిని రద్దు చేయడంపై సదరు సంస్థ కోర్టుకెక్కింది. సెలెబి అనుమతిని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న ఒక రోజు తర్వాత
Fake Visa Gang Arrested: నకిలీ వీసాలు తయారు చేస్తున్న ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 14 నకిలీ వీసాలను సీజ్ చేశారు. నకిలీ వీసా ముఠాలతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో తీవ్ర కలకలం రేగింది. వెంటనే ఎయిర్పోర్టు భద్రతాసిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
పాకిస్థాన్ సరిహద్దులో యుద్ధ వాతావరణం నేపథ్యంలో తిరుమలలో ఆక్టోపస్ బలగాలు శనివారం మాక్డ్రిల్ నిర్వహించాయి. సామాన్యులు బస చేసే యాత్రికుల వసతి సముదాయం-3(పీఏసీ)లో ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో గంటన్నర పాటు ఈ ప్రక్రియ చేపట్టాయి.
భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఎయిర్పోర్టుల్లో హైఅలర్ట్ ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. తిరుమలలో భారీ బలగాలతో విస్తృత తనిఖీలు, షార్లోనూ భద్రత ముమ్మరం చేశారు