Home » ABN
తల్లికి వందనంలో రూ.13వేలు ఇచ్చి అందులో రూ. 2 వేలు నారా లోకేశ్ ఖాతాలో పడ్డాయంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. దీనిని రుజవు చేయాలి.. లేకుంటే క్షమాపణ చెప్పి ప్రకటన ఉపసంహరించుకోవాలన్నారు.
రాజకీయ ముసుగులో ఉన్న నేరస్థుడు కాబట్టే ఏపీలో జరుగుతున్న అభివృద్ధి చూసి జగన్ ఓర్వలేకపోతున్నాడని హోంమంత్రి అనిత మండిపడ్డారు. పోలీసులు, మహిళలపై రాళ్లు విసిరితే తమకు బీపీలు రావా? అంటూ వైసీపీ నేతలను హోంమంత్రి ప్రశ్నించారు.
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్లోని హైటెక్స్లో శనివారం సాయంత్రం ప్రారంభమైంది.
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది. హైదరాబాద్లోని హైటెక్స్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు పెద్దఎత్తున తరలివచ్చారు.
వైఎస్ జగన్ పొదిలి పర్యటన సందర్భంగా టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడికి దిగిన వైసీపీ శ్రేణులను పోలీసులు గుర్తించారు. ఆ క్రమంలో వారిని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఛత్తీస్గఢ్ సరిహద్దు రాష్ట్రం మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పలువురు మావోలు మృత్యువాత పడ్డారు.
ఆధార్ డేటాబేస్లో ప్రస్తుతం.. కచ్చితమైన సమాచారాన్ని ఉంచేందుకు ఆధార్ హోల్డర్లకు ఉడాయ్ అవకాశం కల్పిస్తోంది. ఆధార్ లో చిరునామా వంటి వివరాలు ఉచితంగా మార్చుకునేందుకు ఉడాయ్ మరో ఏడాది పాటు సమయాన్ని పొడిగించింది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక గద్దర్ తెలంగాణ అవార్డుల ప్రదానోత్సవం మరికాసేపట్లో హైదరాబాద్ మాదాపూర్లోని హైటెక్స్ వేదికగా జరగనుంది.
గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ విమాన ప్రమాదంలో మరణించారు. లండన్ ప్రయాణం కోసం ఆయన రెండు సార్లు విమాన టికెట్లు కొనుగోలు చేసి.. ఆ తర్వాత వాటిని రద్దు చేసుకున్నారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా శశాంక్ గోయల్ను బదిలీ చేసింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేష్ కుమార్ను నియమించింది. ఆయనకు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) చీఫ్ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది.