దుబాయిలో భవనాలకు రంగులు వేసే ఒక సంస్థలో పెయింటర్లుగా పని చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 12మంది పశ్చిమ గోదావరి జిల్లా యువకులు వెళ్లారు. అయితే దుబాయిలో వారు పనిచేసే యజామానితో వివాదం ఏర్పడ్డింది. దీంతో 12మంది యువకులు స్వదేశానికి తిరిగి వచ్చారు.
కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్న, రాష్ట్ర ఎన్నారై శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ లను గల్ఫ్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్, తెలుగు సంఘాల ఐఖ్య వేదిక అధ్యక్షులు కుదరవల్లి సుధాకర రావు కలిశారు. తిరుపతి ఎయిర్పోర్టును అంతర్జాతీయ ..
దుబాయిలో ఓ వెలుగు వెలిగిన కడప జిల్లా వాసి పరిస్థితులు అనుకూలించక తీవ్ర కష్టాల్లో కూరుకుపోయారు. ఒత్తిడి పెరిగి పక్షవాతానికి గురై చివరకు ఆసుపత్రిలో మంచానికి పరిమితమై కన్నీరుమున్నీరవుతున్నారు.
సాయి సమాజ్ ఆఫ్ సాగినా తొలి వార్షికోత్సవం వైభవంగా జరిగింది. స్థానిక ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయి నామస్మరణలో తరించారు.
ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. సింగపూరియన్స్ తోపాటు, ముఖ్యంగా ప్రవాసాంధ్రులలో పెద్దఎత్తున ఆసక్తి కనిపిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే పెద్ద ఎత్తున అప్లికేషన్లు రావడంతో ఈ భేటీలో పాల్గొనేందుకు చేపట్టిన నమోదు ప్రక్రియ ఆపాలని..
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం , టాంటెక్స్ 'నెల నెలా తెలుగువెన్నెల', తెలుగు సాహిత్య వేదిక 18వ వార్షికోత్సవం 2025 జులై నెల 19 వ తేదీన డాలస్ పురము నందు ఘనంగా నిర్వహించారు.
ఆషాఢ మాసం సందర్భంగా వర్జీనియాలో తానా ఆధ్వర్యంలో తెలుగు ఆడపడుచుల గోరింటాకు పండుగ ఘనంగా నిర్వహించారు.
ఖతర్లో అరెస్టయిన ముగ్గురు పాస్టర్లు జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం వారు స్వేదేశానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా వారు ఖతర్లోని భారతీయ రాయబారి కార్యాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తాము స్వదేశానికి చేరుకునేందుకు సహకరించిన మనీష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
తమ వృత్తుల్లో నైపుణ్యత, ప్రతిభ ఉన్నా సహాజంగా ఉండే మొహమాటం లేదా ఆత్మనూన్యత భావంతో అనేకమంది తెలుగు ప్రవాసీయులు ప్రదర్శించలేకపోతున్నారు. సంభాషణ విధానం అవతలి వ్యక్తిని ప్రభావితం చేస్తోంది, మాట్లాడే మనిషి ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది.
గల్ఫ్ జనసేన యూఏఈ నాయకులు తమ పెద్ద మనసును చాటుకున్నారు. పి.గన్నవరం నియోజకవర్గంలో ఓ వ్యక్తికి వైద్యం కోసం రూ. లక్షను ఆర్థిక సాయంగా అందించారు.