అమెరికాలో చదువుకుంటున్న ఓ భారతీయ యువతి మోసగాళ్ల బారిన పడి ఏకంగా 5 వేల డాలర్లు నష్ట పోయింది. ఇలాంటి తప్పు మరెవరూ చేయొద్దని సాటి విద్యార్థులకు సూచించింది.
Mini Mahanadu: పోర్ట్లాండ్లో టీడీపీ మహానాడును ఎంతో ఘనంగా నిర్వహించారు. టీడీపీ పాలనలో చేపట్టిన ఎన్నో వ్యవసాయ ఆధారిత, ఐటీ సంబంధింత కార్యక్రమాలపై ప్రసంగించారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా లాస్ఏంజెల్స్లో మినీ మహానాడు ఘనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లాస్ ఏంజెల్స్ నుంచే కాకుండా శాన్డియాగో నుంచి భారీగా ఎన్టీఆర్, టీడీపీ అభిమానులు తరలి వచ్చారు.
సిలికానాంధ్ర సంస్థ మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ వారాంతంలో బే-ఏరియాలో ఆ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే మూడు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ఒకేసారి పట్టభద్రులయ్యారు.
Sai Mandir USA: 25 ఏళ్లుగా ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు. అమెరికాలో తొలి సాయి బాబా గుడిని డాక్టర్ దత్తాత్రేయ నిర్మించటం విశేషం. ఇక, ఈ కార్యక్రమం దిగ్విజయం అవ్వటంలో కిరణ్ పర్వతాల కృషి ఎంతో ఉంది.
సోషల్ మీడియాలో యాక్టివ్గా లేని వారి వీసా దరఖాస్తులు కూడా తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించడం కలకలం రేపుతోంది. తాజా నిబంధనలు భావప్రకటనా స్వేచ్ఛను అతిక్రమించేలా ఉన్నాయని న్యాయ నిపుణులు కామెంట్ చేస్తున్నారు.
నాట్స్కు నూతన అధ్యక్షునిగా శ్రీహరి మందడి బాధ్యతలు స్వీకరించారు. న్యూజెర్సీలో జరిగిన ఈ కార్యక్రమంలో బోర్డు చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
ఆస్ట్రేలియా పోలీసుల బలప్రయోగం వికటించింది. అరెస్టు సమయంలో ఓ భారత సంతతి వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యి కోమాలోకి వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఖతర్లోని తెలంగాణ గల్ఫ్ సమితి శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవంలో దేశవ్యాప్తంగా నివసిస్తున్న తెలంగాణ ప్రవాసీయులు పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాల ఎన్నారైలు సౌదీలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి సాటా సెంట్రల్ ప్రతినిధుల బృందం ఎంబసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.