జేఈఈ అభ్యర్థులకు కీలక అలర్ట్ వచ్చేసింది. మెయిన్స్కు అర్హత సాధించిన అభ్యర్థులు ఇకపై అడ్వాన్స్డ్కి సిద్ధం కావాలి. ఎందుకంటే తాజాగా JEE అడ్వాన్స్డ్ 2025 రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ తేదీలను కూడా అనౌన్స్ చేసింది.
విద్యార్థుల జీవితంలో ‘క్యాంపస్ ప్లేస్మెంట్’ కీలకమైన దశ. ప్రధానంగా ఇంజనీరింగ్ డిగ్రీ పొందడానికి ముందే జాబ్ ఆఫర్ అందుకునేందుకు ఇది మంచి అవకాశం. దరిమిలా క్యాంపస్ ప్లేస్మెంట్లో విజయం సాధించడానికి సరైన ప్రణాళికతో...
యూజీసీ నెట్ 2025 నోటిఫికేషన్ వెలువడింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీలు, కళాశాలల్లో పీహెచ్డీ, జూనియర్ రిసెర్చ్ ఫెలోషి్ప(జేఆర్ఎఫ్) ప్రవేశాలకు 2025 సంవత్సరానికిగానూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్...
భారత ప్రభుత్వ సంస్థ నేషనల్ మినరల్ డెవల్పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎండీసీ)లో 179 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తు కోరుతున్నారు. ట్రేడ్ అప్రెంటిస్ 130, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 16...
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) పోటీ పరీక్షలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వచ్చే పరీక్షలకు అప్లై చేసిన అభ్యర్థులకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే దీని వల్ల ఏంటి లాభమనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసిన ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నుంచి 160 కొలువులకు నోటిఫికేషన్ వచ్చింది. అయితే వీటి కోసం ఎలా అప్లై చేయాలి, ఏంటనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
TS EAPCET Hall Ticket 2025 Released: టీఎస్ EAMCET 2025 హాల్ టికెట్లు అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు లాగిన్ పేజీలో వారి రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, ఇతర వివరాలను ఉపయోగించి వారి హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ లింక్, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు తదితర పూర్తి వివరాల కోసం..
దేశంలో ప్రతిష్టాత్మకమైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మరో ఉద్యోగ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ప్రతిసారీ వేల మందికి అవకాశాలను కల్పించే UPSC, ఈసారి కూడా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులతో పాటు పలు కీలక హోదాల్లో మొత్తం 111 పోస్టులను ప్రకటించింది. ఈ పోస్టుల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దేశ వ్యాప్తంగా విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్ కీ విడుదల చేసిన ఎన్టీఏ తాజాగా, విద్యార్థుల పర్సంటైల్ స్కోర్ను విడుదల చేసింది. అయితే..
SSC Exam 2025 Important Notice: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కొత్త నిబంధన ప్రవేశపెట్టింది. రాబోయే పరీక్షలకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణను తప్పనిసరి చేసింది. ఈ విధానం మే 2025 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు హాజరయ్యే సమయంలో అమలు చేస్తారని అధికారిక ప్రకటన జారీ చేసింది.