Home » Editorial » Kothapaluku
ఇంటి గుట్టు లంకకు చేటుగా మారనుందా? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చోటుచేసుకున్న లిక్కర్ కుంభకోణంలో ‘సిట్’ అధికారులు తవ్వుతున్న కొద్దీ వెలుగులోకి వస్తున్న విషయాలను...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు 75వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. 1978లో తొలిసారిగా ఆయన ఇందిరా కాంగ్రెస్ (ప్రస్తుత కాంగ్రెస్) తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. నాటి నుంచి నేటి వరకు...
అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి ఏమైంది? జన్యుపరమైన లోపాలేవో ఆ పార్టీని పట్టిపీడిస్తున్నాయి. స్వాతంత్య్ర సముపార్జనలో అగ్ర భాగాన ఉండి, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సుదీర్ఘ కాలం అధికారంలో కొనసాగిన...
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం ఇంత వివాదాస్పదంగా, ఉద్రిక్తంగా మారడానికి కారణాలు ఏమిటి? ఈ భూములకు సంబంధించిన అసలు వాస్తవాలు ఏమిటి? చినికి చినికి గాలివానగా మారిన ఈ వ్యవహారంపై అటు న్యాయ వ్యవస్థ, ఇటు ప్రభుత్వం వ్యవహరించిన తీరు...
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయని వెలువడ్డ వార్త న్యాయ వ్యవస్థను ఉలికిపాటుకు గురిచేసింది. న్యాయవ్యవస్థ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారిన...
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్రెడ్డి చేసిన పాపాలు ఇప్పుడు శాపాలుగా మారి ఆయనను చుట్టుకోబోతున్నాయా? నాటి పాపాలలో చేదోడు వాదోడుగా ఉండిన వాళ్లు ఇప్పుడు అడ్డం తిరిగి...
అధ్యాపకులు, పట్టభద్రుల నియోజక వర్గాలకు ఉభయ తెలుగు రాష్ర్టాలలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు అధికార, ప్రతిపక్షాలకు తమదైన రీతిలో సంకేతాలు ఇచ్చారు. తెలంగాణలో ఓటర్ల తీర్పు ప్రతిపక్షానికి బలం చేకూర్చగా... ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రతిపక్షం తన పద్ధతులు మార్చుకోని...
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మంచి రోజులు వస్తున్నట్టున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్ను పార్టీ అధిష్ఠానం...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కూటమి ప్రభుత్వంపై దాడిని ఉధృతం చేస్తున్నారు. ఎనిమిది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఎదురైన అనూహ్య పరాజయం నుంచి కోలుకున్న ఆయన తనదైన శైలిలో...
‘ప్రజలు అత్యాశకు పోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఇప్పుడు గోసపడుతున్నారు’... అని తెలంగాణ మాజీ మఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యానించారు.