Home » Andhra Pradesh » Kadapa
సిబిఐ అధికారి రాంసింగ్తో సహా సునీత దంపతులపై దాఖలైన కేసులో తాజా దర్యాప్తు నివేదికను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అందజేసింది. రాంసింగ్, సునీత దంపతులపై కావాలనే కేసు పెట్టారని, అవినాశ్ రెడ్డే ఇద్దరు పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని ఈ తతంగం అంతా నడిపారని ఆ నివేదికలో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
వక్ఫ్ చట్టంలో మార్పులపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిలోకేశ, రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమే్షనాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతుగుంట రమే్షనాయుడు పే ర్కొన్నారు.
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు పోరాటం ఆగదని నేషనల్ మ జ్దూర్ యూనిటీ అసోసియేషన రీజనల్ అధ్యక్షుడు ఎనఎనరావు, రీజనల్ నాయకులు వైఎస్ రాములు, మునికృష్ణ, సీఎస్ రాజు, నరసయ్య పేర్కొన్నారు.
‘ఉగ్రవాదం నశించాలి.. కశ్మీర్లో దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన (ఏపీయూడబ్ల్యుజే) జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గౌనిపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
భూముల రీ సర్వేలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ సర్వేయర్లను ఆదేశించారు.
గత వైసీపీ హయాంలో నాడు-నేడు పధకం కింద చేపట్టిన పాఠశాలల భవనాలకు నిధుల కొరత వేధిస్తోంది.
Kadapa MLA PA Cheating: ఉద్యోగాల పేరుతో ఒంటరి మహిళను కడప ఎమ్మెల్యే పీఏ వాహిద్ మోసం చేసి రెండవ పెళ్లి చేసుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం, డబ్బులు ఇస్తానని నమ్మించి సదరు మహిళను పెళ్లి చేసుకున్నాడు వాహిద్.
జమ్ముకశ్మీర్లోని పహల్గాం లో అమాయకులైన పర్యాటకులను పొట్టన బెట్టుకున్న ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలని పలు సంఘాల నాయకులు పిలుపుని చ్చారు.
పశు పోషకులకు ఆసరా అందించి పాడి పరిశ్రమలను అబివృద్ధిపరచాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం మంజూరు చేసిన మినీ గోకులాలు చాలా వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి.
మండలవాసులు రెవెన్యూ సేవల కోసం కష్టాలు పడుతున్నారు.