• Home » Andhra Pradesh » Kadapa

కడప

పేదవర్గాల వారిని ఆదుకునే  కార్యక్రమమే పీ4

పేదవర్గాల వారిని ఆదుకునే కార్యక్రమమే పీ4

పేదవర్గాల వారిని ఆదుకునే కార్యక్ర మమే పీ4 అని బద్వేలు ఆర్డీవో చంద్రమోహన పేర్కొన్నారు.

దళారీ వ్యవస్థను రద్దు చేయాలి

దళారీ వ్యవస్థను రద్దు చేయాలి

బొప్పాయి మధ్య దళారీ వ్యవస్థను రద్దు చేసి కిలోకు రూ.16 చెల్లించాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చే శారు.

అక్రమంగా చేపల వేట నిర్వహిస్తే చర్యలు

అక్రమంగా చేపల వేట నిర్వహిస్తే చర్యలు

అన్నమయ్య జిల్లాలోని సోమశిల వెనుకజలాల్లో చేపల అక్రమ వేట నిర్వహిస్తే వారిపై చర్యలు తప్పవని మత్స్యశాఖ అధికారి మురళీకృష్ణ పేర్కొన్నారు.

అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం

అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం

అన్నదాతకు కూటమి ప్రభుత్వం అం డగా నిలుస్తుందని జనసేన రైల్వేకోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అరవ శ్రీధర్‌, కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి తెలిపారు.

తల్లిపాలే బిడ్డకు శ్రేష్టం

తల్లిపాలే బిడ్డకు శ్రేష్టం

బిడ్డ పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు ఇవ్వాలని, తల్లీ బిడ్డకు పాలివ్వడం వల్ల గర్భాశయ, రొమ్ముక్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని ఐసీడీఎస్‌ సీడీపీవో వాణిశ్రీ తెలిపారు.

వీరభద్రాలయంలో ఘనంగా రాహుకాల పూజలు

వీరభద్రాలయంలో ఘనంగా రాహుకాల పూజలు

రాయచోటి పట్టణంలోని భద్రకాళీ సమేత వీరభద్రాలయంలో శుక్రవారం రాహుకాల పూజలను ఘనంగా నిర్వహించారు.

ప్రభుత్వ టీచర్లతో సమానంగా పదోన్నతులు కల్పించాలి

ప్రభుత్వ టీచర్లతో సమానంగా పదోన్నతులు కల్పించాలి

పాఠశాల విద్యాశాఖ అజమాయిషీ కింద ఉన్న పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ స్కూళ్లను కూడా ప్రభుత్వ పరిధిలోకి తీసుకొని అందులో పనిచేస్తున్న టీచర్లకు ప్రభుత్వ టీచర్లతో స మానంగా అన్ని రకాల పోదోన్నతులు కల్పించాలని నోబుల్‌ టీచర్స్‌ అసోసియేషన (ఎనటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు ప్రభుత్వాన్ని కోరారు.

 అభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారు

అభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారు

రాష్ట్ర ముఖ్యమం త్రి చంద్రబాబునాయుడు అభివృ ద్ధే లక్ష్యంగా పనిచేస్తూ ముందు కు సాగుతున్నారని జిల్లా ఇన్‌ చార్జి మంత్రి సవిత పేర్కొన్నారు.

వేధిస్తున్న యూరియా కొరత

వేధిస్తున్న యూరియా కొరత

పోరుమా మిళ్ల వ్యవసాయ డివిజను పరిధిలోని పోరుమా మిళ్ల, కలసపాడు, కాశినాయన, బికోడూరు మండ లాల్లో యూరియా కొరత రైతన్నలను వేధిస్తోంది.

CM Chandrababu: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తోక కట్‌ చేస్తా: సీఎం చంద్రబాబు..

CM Chandrababu: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తోక కట్‌ చేస్తా: సీఎం చంద్రబాబు..

ఎన్టీఆర్‌ ఆలోచన నుంచే రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. రూ.3,800 కోట్లతో హంద్రీనీవా పనులు చేపట్టామని తెలిపారు. త్వరలోనే హంద్రీనీవా పనులు పూర్తి చేసి చెరువులన్నీ నింపుతామని స్పష్టంచేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి