• Home » Andhra Pradesh » Kadapa

కడప

ప్రోత్సాహకాలతో సోలార్‌ రూఫ్‌టాప్‌ సులభతరం

ప్రోత్సాహకాలతో సోలార్‌ రూఫ్‌టాప్‌ సులభతరం

ప్రోత్సాహకాలతో సోలార్‌ రూఫ్‌టాప్‌ సులభతరంగా ఏర్పాటు చేసుకోవచ్చని విద్యుత శాఖ సూపరింటెండెంట్‌ ఎస్‌.రమణ పేర్కొన్నారు.

మట్కా ఆడిస్తున్నట్లు రుజువు చేస్తే   రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎమ్మెల్యే వరద

మట్కా ఆడిస్తున్నట్లు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎమ్మెల్యే వరద

తాను మట్కా ఆడిస్తున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వైసీపీ నాయకులకు సవాల్‌ విసిరారు.

కొత్త బస్టాండు నిర్మాణం అంతేనా..?

కొత్త బస్టాండు నిర్మాణం అంతేనా..?

మండల కేంద్రమైన కొండాపురంలో బస్టాండ్‌ లేక పోవడం తో ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు.

లేబర్‌ కోడ్‌లు రద్దయ్యే వరకు పోరాటం: సీఐటీయూ

లేబర్‌ కోడ్‌లు రద్దయ్యే వరకు పోరాటం: సీఐటీయూ

కార్మికుల నడ్డి విరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్స్‌ రద్దు అయ్యేంత వరకు ఐక్యంగా పోరాడదామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు పిలుపునిచ్చారు.

తండ్రి అడుగుజాడల్లో నడుస్తా

తండ్రి అడుగుజాడల్లో నడుస్తా

తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తానని రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్‌బాబు అన్నారు.

ఫుట్‌పాతలనూ వదలని వ్యాపారులు

ఫుట్‌పాతలనూ వదలని వ్యాపారులు

‘కాదేదీ కబ్జాకనర్హం అన్నట్లు ఒంటిమిట్టలో వ్యాపారులు ఫుట్‌పాతలను కూడా వదలడం లేదు.

పదోన్నతుల తర్వాతే  బదిలీలు చేపట్టండి

పదోన్నతుల తర్వాతే బదిలీలు చేపట్టండి

సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు నిర్వహించి ఆ తర్వాత బదిలీలు చేపట్టాలని ప్రొద్దుటూరు తాలూకా ఎన్జీవో అసోసియేషన్‌ అధ్యక్షుడు కేజే రఘురామిరెడ్డి పేర్కొన్నారు.

నకిలీ పట్టాలపై ప్రత్యేక దృష్టి సారించాలి :ఎస్పీ

నకిలీ పట్టాలపై ప్రత్యేక దృష్టి సారించాలి :ఎస్పీ

బద్వేలులో నకిలీ పట్టాల వ్యవహారంపై ప్రత్యేక దృష్టిసారించాలని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్‌ పోలీసు అధికా రులను ఆదేశించారు.

తల్లికి వందనం..ఇంటింటా ఆనందం

తల్లికి వందనం..ఇంటింటా ఆనందం

రాష్ట్ర ప్రభుత్వం ఒకటి నుంచి ఇంటర్‌ వరకు చదువు తున్న విద్యార్థులకు తల్లి వందనం పథకం కిం ద రూ.13వేలు తల్లి ఖాతాలో గురువారం జమ చేయడంతో ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరు స్తోంది.

విద్యార్థులకు సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం

విద్యార్థులకు సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం

మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న పాఠశాలల విద్యార్థులకు సన్నబియ్యంతో నాణ్యమైన భోజనాన్ని పెడుతున్నట్లు ఎంపీడీవో వీరకిశోర్‌ తెలిపారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి