Share News

Amaravati Celebrations: అమరావతి పునర్నిర్మాణంపై సౌదీలో సంబరాలు

ABN , Publish Date - May 05 , 2025 | 05:51 AM

ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణం ప్రారంభం అయిన సందర్భంగా సౌదీ అరేబియాలో ప్రవాసాంధ్రులు సంబరాలు జరిపారు. రియాధ్‌లో శనివారం నిర్వహించిన సంబరాల్లో టీడీపీ నేత జానీ బాషా ఆధ్వర్యం సాగింది

Amaravati Celebrations: అమరావతి పునర్నిర్మాణంపై సౌదీలో సంబరాలు

ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభంపై సౌదీ అరేబియాలోని ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వెళ్లలేకపోయిన అనేక మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభిమానులు రియాధ్‌ నగరంలో శనివారం సాయంత్రం సంబరాలు చేసుకున్నారు. టీడీపీ నేత జానీ బాషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

- (ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమలలో భారీ వర్షం.. భక్తుల పరుగులు.. (ఫోటో గ్యాలరీ)

నకిలీ దేశ గురువు మాయాజాలం

For More AP News and Telugu News

Updated Date - May 05 , 2025 | 06:48 PM