Amaravati Celebrations: అమరావతి పునర్నిర్మాణంపై సౌదీలో సంబరాలు
ABN , Publish Date - May 05 , 2025 | 05:51 AM
ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణం ప్రారంభం అయిన సందర్భంగా సౌదీ అరేబియాలో ప్రవాసాంధ్రులు సంబరాలు జరిపారు. రియాధ్లో శనివారం నిర్వహించిన సంబరాల్లో టీడీపీ నేత జానీ బాషా ఆధ్వర్యం సాగింది

ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభంపై సౌదీ అరేబియాలోని ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వెళ్లలేకపోయిన అనేక మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభిమానులు రియాధ్ నగరంలో శనివారం సాయంత్రం సంబరాలు చేసుకున్నారు. టీడీపీ నేత జానీ బాషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
- (ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమలలో భారీ వర్షం.. భక్తుల పరుగులు.. (ఫోటో గ్యాలరీ)
For More AP News and Telugu News