Home » NRI
శక్తిమంతమైన పాస్పార్టుల జాబితాలో భారత్ ఈసారి 77వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం 59 దేశాలు భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీకి అవకాశం ఇస్తుండటంతో భారత పాస్పోర్టు ర్యాంకు గతంలో కంటే మెరుగుపడింది. మరి ఏయే దేశాలు భారత్కు ఈ అవకాశం ఇస్తున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
దుబాయిలో భవనాలకు రంగులు వేసే ఒక సంస్థలో పెయింటర్లుగా పని చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 12మంది పశ్చిమ గోదావరి జిల్లా యువకులు వెళ్లారు. అయితే దుబాయిలో వారు పనిచేసే యజామానితో వివాదం ఏర్పడ్డింది. దీంతో 12మంది యువకులు స్వదేశానికి తిరిగి వచ్చారు.
సాయి సమాజ్ ఆఫ్ సాగినా తొలి వార్షికోత్సవం వైభవంగా జరిగింది. స్థానిక ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయి నామస్మరణలో తరించారు.
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం , టాంటెక్స్ 'నెల నెలా తెలుగువెన్నెల', తెలుగు సాహిత్య వేదిక 18వ వార్షికోత్సవం 2025 జులై నెల 19 వ తేదీన డాలస్ పురము నందు ఘనంగా నిర్వహించారు.
ఆషాఢ మాసం సందర్భంగా వర్జీనియాలో తానా ఆధ్వర్యంలో తెలుగు ఆడపడుచుల గోరింటాకు పండుగ ఘనంగా నిర్వహించారు.
ఖతర్లో అరెస్టయిన ముగ్గురు పాస్టర్లు జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం వారు స్వేదేశానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా వారు ఖతర్లోని భారతీయ రాయబారి కార్యాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తాము స్వదేశానికి చేరుకునేందుకు సహకరించిన మనీష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
తమ వృత్తుల్లో నైపుణ్యత, ప్రతిభ ఉన్నా సహాజంగా ఉండే మొహమాటం లేదా ఆత్మనూన్యత భావంతో అనేకమంది తెలుగు ప్రవాసీయులు ప్రదర్శించలేకపోతున్నారు. సంభాషణ విధానం అవతలి వ్యక్తిని ప్రభావితం చేస్తోంది, మాట్లాడే మనిషి ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది.
డాలస్లో మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్యర్యంలో ప్రముఖ నాట్యగురు స్వాతి సోమనాథ్ బృందంతో అద్వైతం-డాన్స్ ఆఫ్ యోగా కూచిపూడి నృత్యం ఆదివారం కన్నుల పండుగగా జరిగింది. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి అతిథులకు ఆహ్వానం పలికి సభను ప్రారంభించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన దుర్మార్గాలను ‘అరాచకంపై అక్షర సమరం’ పుస్తకంలో టీడీపీ సీనియర్ నేత, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ఎండగట్టారని వక్తలు కొనియాడారు.
అమెరికా, కెనాడలో చదువుకునే తెలుగు విద్యార్ధులకు ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో ఉపకారవేతనాలు అందిస్తున్నారు. 2023 నుండి ప్రతి సంవత్సరం అందిస్తోంది.