Share News

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ABN , Publish Date - Dec 30 , 2024 | 07:44 PM

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. 2021-22 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌లను బదిలీ చేసింది సర్కార్. బదిలీ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
Telangana IPS Officers

హైదరాబాద్, డిసెంబర్ 30: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. 2021-22 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌లను బదిలీ చేసింది సర్కార్. బదిలీ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో 10మంది ఐపీఎస్ అధికారులు బదిలీ..

  • ఉట్నూర్‌ ఏఎస్పీగా కాజల్‌.

  • ఆసిఫాబాద్‌ ఏఎస్పీగా చిత్తరంజన్‌.

  • భువనగిరి ఏఎస్పీగా రాహుల్‌రెడ్డి.

  • దేవరకొండ ఏఎస్పీగా మౌనిక.

  • కామారెడ్డి ఏఎస్పీగా చైతన్యరెడ్డి.

  • నిర్మల్‌ ఏఎస్పీగా రాజేష్ మీనా.

  • జనగామ ఏఎస్పీగా చేతన్‌ నితిన్‌.

  • కరీంనగర్‌ రూరల్‌ ఏఎస్పీగా శుభం ప్రకాష్‌.

  • భద్రాచలం ఏఎస్పీగా విక్రాంత్ కుమార్ సింగ్.

  • డీజీపీ ఆఫీస్‌కు అంకిత్‌కుమార్ అటాచ్‌.


Also Read:

ఏపీకి మరో గుడ్ న్యూస్.. మరో భారీ ప్రాజెక్టు..

పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం కీలక నిర్ణయం

నగరంలో ఆంక్షలు.. ఆ రోజున ఈ రోడ్లన్నీ క్లోజ్..

For More Telangana News and Telugu News..

Updated Date - Dec 30 , 2024 | 07:44 PM