Seethakka On Operation Kagar: ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలని మంత్రి సీతక్క సూచించారు. బల ప్రయోగంతో కాకుండా, చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఆదివాసి బిడ్డగా కోరుకుంటున్నానని తెలిపారు.
ఒక్క భూమి ఇద్దరు రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి వచ్చిందని, ధరణి వచ్చిన తరువాత భూ సమస్యలు వచ్చాయని.. ఒకరి భూమి మరొకరికి వచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎమ్మార్వో లు పరిష్కారం చేసే పరిస్థితి లేదని.. ఆధార్ లాగ భూధార్ వచ్చిందన్నారు. భూమి రికార్డులు వెరిఫై చేసి ఎలాంటి వివాదాలు లేకుండా హక్కులు కల్పిస్తామని చెప్పారు.
KCR In Elkathurthy Meeting: ఎల్కతుర్తి వేదికగా కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మండిపడ్డారు. అధికారంలోకి రావడం కోసం ఎన్నో హామీలు ఇచ్చిన ఆ పార్టీ.. అధికారం అందుకోగానే.. వాటిని గాలికి వదిలేసిందంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
BRS Meeting In Elkathurthy: పార్టీ ఎమ్మెల్సీ కవిత ఎంట్రీ కోసం పాట పాడమని సింగర్ను నిర్వాహకులు వేదిక మీదకు పంపారు. అయితే పార్టీలోకి ఓ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తీవ్ర అసహనంతో బౌన్సర్లను పెట్టి సింగర్ను కిందకి బలవంతంగా దింపేశారు.
Human Rights Demad: కర్రెగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్ కగార్పై పౌరహక్కుల సంఘం నేత హరగోపాల్ స్పందించారు. వెంటనే కాల్పులను నిలిపివేయాలని, భద్రతాబలగాలను వెనక్కి రప్పించాలని డిమాండ్ చేశారు.
Karreguttalu Encounter: తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలపై భద్రతా బలగాలు బాంబుల వర్షం కురిపించారు. దాదాపు 38 మంది మావోయిస్టులు మృతి చెందారు.
Maoist Letter: కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.
IG Chandrasekhar Reddy: తెలంగాణ - ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్ కగార్పై ఐజీ చంద్రశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర పారామిలటరీ బలగాలు అక్కడి ఆపరేషన్లో పాల్గొంటున్నాయని తెలిపారు.
Karreguttalu Gunfight: ఆపరేషన్ కగార్లో భాగంగా కర్రుగుట్టల్లో భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు.
Operation Karreguttalu: తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టుల కోసం 2 వేల మంది భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి.