భూపాలపల్లి కలెక్టరేట్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ కాంట్రాక్టర్పై కలెక్టరేట్ ఉద్యోగి దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అడిగేందుకు కలెక్టర్ కార్యాలయానికి కాంట్రాక్టర్ వీరేందర్ వెళ్లాడు.
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని కోటి రూపాయలు పోగొట్టుకున్నారు వరంగల్ నిట్ మాజీ ప్రొఫెసర్. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆటోను కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి శివారులోని కొత్తగుంపులో జరిగిన ఈ సంఘటన స్థానికులను కలిచివేసింది. కుటుంబ కలహాలు ఒక మహిళ ప్రాణాల మీదకు తీసుకువచ్చాయి. భర్త వీరబోయిన నరేశ్ తన భార్య విజయపై కొబ్బరి బోండాల కత్తితో దాడి చేశాడు.
తలదాచుకునేందుకు గూడు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు ఇందిరమ్మ ఇండ్లు నీడనిస్తాయని ఆశప డ్డారు. కానీ వారి ఆశ నిరాశే అయింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెద్దాపూర్ గ్రామంలో భార్యను గొడ్డలితో నరికి చంపాడు ఓ భర్త. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.
ఇంటిపన్ను చెల్లించ నందుకు మునిసిపల్ సిబ్బంది మంగళవారం వంటగ్యాస్ సిలిండర్ ను తీసుకెళ్లిన ఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది.
వరంగల్ నగరం 14వ డివిజన్ ఎస్ఆర్ నగర్లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి అతని భార్యపై దాడి చేసి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
రాబోయే ఆర్థిక సంవత్సరం (2026-27)లో విద్యుత్ బిల్లుల టారిఫ్లో ఎలాంటి పెంపుదల లేదని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణను పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే..