• Home » Telangana » Nalgonda

నల్గొండ

ప్రాణం తీసిన ఆట సరదా

ప్రాణం తీసిన ఆట సరదా

నల్లగొండటౌన, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): సరదాగా ఆడుకునేందుకు కాల్వ కట్టకు వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తూ జారి పడి మృతి చెందాడు.

‘ఉపాధి’ కూలీలకు వసతులేవీ..?

‘ఉపాధి’ కూలీలకు వసతులేవీ..?

(ఆంధ్రజ్యోతి-గుండాల): గ్రామాల్లో కూలీల వలసలను నివారించి వారికి ఉపాధి పనులు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం వీబీజీ రాంజీ (జాతీయ ఉపాధి హామీ పథకాన్ని) ప్రవేశ పెట్టింది.

 కొనుగోలు కష్టాలు.. రోడ్లపైనే ధాన్యం

కొనుగోలు కష్టాలు.. రోడ్లపైనే ధాన్యం

కేతేపల్లి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): కష్టనష్టాలు ఓర్చి యాసంగిలో రైతులు పండించిన యాసంగి వరి పంట ప్రస్తుతం చేతికి వస్తోంది. ఆకాశంలో మబ్బులు చూసి ఆందోళనతో రైతులు నాలుగైదు రోజుల తర్వాత కోయాల్సిన పంటను ముందుగానే యంత్రాల సాయంతో కోస్తున్నారు.

పల్లెకు వెలుగులేవీ?

పల్లెకు వెలుగులేవీ?

పల్లెల ప్రగతికి ప్రధాన వనరుగా నిలిచే రవాణా సౌకర్యం ప్రభుత్వం నుంచి కొరవడుతోంది. విద్య, వైద్యం, తాగునీటి వసతిలు కల్పిస్తున్నా రవాణా సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం మిన్నకుంటోంది. దీంతో పల్లె ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రోజూ 11 గంటలు

రోజూ 11 గంటలు

ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఆస్తుల క్రయవిక్రయదారులకు ప్ర యోజనం చేకూర్చడంతోపాటు భారీగా ఆదాయం సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పల్లెల్లో సాధారణం..పట్టణాల్లో అసాధారణం

పల్లెల్లో సాధారణం..పట్టణాల్లో అసాధారణం

పెట్రో ఉత్పత్తుల కొరత రాబోతోందనే వదంతులతో రెండు రోజులు విక్రయించాల్సిన పెట్రో ఉత్పత్తులు 10గంటల్లోనే ఖాళీ అవుతున్నాయి. పట్టణాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుండగా, పల్లెల్లో, జాతీయ రహదారులపై పెట్రో ఉత్పత్తులు అందరికీ అందుబాటులో ఉన్నాయి.

భయపెడుతోన్న భౌభౌ

భయపెడుతోన్న భౌభౌ

చిన్నారులు ఆడుకునేందుకు వీధుల్లోకి వెళ్లినా, దైనందిన కార్యకలాపాలకు బయటికి వెళ్లిన పెద్దవారైనా.. వీధుల్లో ఒంటరిగా సంచరిస్తుంటే ఎప్పుడు ఏ వైపు నుంచి వచ్చి వీధి కుక్కలు దాడి చేస్తాయో తెలియని భయానక పరిస్థితులు నెలకొన్నాయి.

దత్తాయపల్లి వేదికగా నూతన ఆవిష్కరణలు

దత్తాయపల్లి వేదికగా నూతన ఆవిష్కరణలు

తుర్కపల్లి,మార్చి27(ఆంధ్రజ్యోతి):మండలంలోని దత్తాయపల్లి వేదికగా నూతన ఆవిష్కరణలను ప్రారంభించనున్నట్లు, ఇన్నోయాత్ర ఔత్సాహికులు తెలిపారు.

టెండరు రద్దు చేయకుంటే ఉద్యమం తప్పదు

టెండరు రద్దు చేయకుంటే ఉద్యమం తప్పదు

యాదగిరిగుట్ట, మార్చి 27(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట దేవస్థానంలో ఇటీవల నిర్వహించిన టెండరును రద్దు చేయాలని, లేని యెడల పెద్దఎత్తున పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని బీఆర్‌ఎస్‌ పట్టణ సెక్రటరీ జనరల్‌ పాపట్ల నరహరి డిమాండ్‌ చేశారు

 భువనగిరి గురుకులానికి పతకాల పంట

భువనగిరి గురుకులానికి పతకాల పంట

భువనగిరి టౌన్‌, మార్చి 27(ఆంధ్రజ్యోతి): భువనగిరిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి