కోదాడ రూరల్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా కోదాడలోని వ్యవసాయ కార్యాలయం స్లాబ్ సోమవారం అకస్మాత్తుగా స్లాబ్ పెచ్చులూడింది. సిబ్బంది విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ విధంగా జరగడంతో భయంతో పరుగులు తీశారు.
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అకాల వర్షాలకు ఏర్పడిన బురద గుంటలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.
మఠంపల్లి, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలకేంద్రంలోని శుభవార్త ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజులుగా నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్లపందేలు సోమవారం రసవత్తరంగా కొనసాగాయి.
ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడేది ఎర్రజెండా ఒక్కటేనని మాజీ ఎమ్మె ల్సీ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. జిల్లాలో పేరుకుపోయిన ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్చేస్తూ సోమవారం భువనగిరి సుందరయ్యభవన్ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు.
భూ సమస్యలకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కరించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ హనుమంతరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు.
మామిడి దిగుబడి జిల్లాలో ఈ సారి గణనీయంగా తగ్గింది. వాతావరణంలో వచ్చిన మార్పులతో పూత కూ డా ఆలస్యంగా వచ్చింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో మామిడిచెట్లకు కాసిన పూత కొంతమేరకు రాలిపోయింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేసే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను ఈ నాలుగేళ్లలోనే పూర్తిచేసి తీరుతామని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.
Fire Incident: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లోని యూనిట్-1 బాయిలర్లో ఆయిల్ ఫైర్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం రాశులు తడిసి పోయాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన కార్యనిర్వహణ అధికారిగా ఐఏఎస్ అధికారి ఎస్.వెంకట్రావ్ను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం ఆదివారం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.