• Home » Telangana » Nalgonda

నల్గొండ

పింఛన్‌దారులకు కష్టాలు

పింఛన్‌దారులకు కష్టాలు

సామాజిక భద్రతా పింఛన్‌దారులను ఫేస్‌ రికగ్నైజేషన్‌ కష్టాలు వేధిస్తున్నాయి. ఇన్నాళ్లు వేలిముద్రల ద్వారా తీసుకున్న పింఛన్‌కు ఇక నుంచి ముఖ ఆధారిత హాజరు అమలు చేస్తుండడంతో తిప్పలు తప్పడంలేదు. సాంకేతిక సమస్యలు ఓ వైపు, నెట్‌వర్క్‌ లేక మరోవైపు పంచాయతీ కార్యదర్శులు సైతం ఇబ్బందులు పడుతున్నారు.

నేటి నుంచి ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ

నేటి నుంచి ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ

ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ పాఠశాలలోని గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్ల పదోన్నతుల ప్రక్రియ శనివారం ప్రారంభం కానుంది. విద్యాశాక ఇప్పటికే షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఖాళీలను ప్రకటించి అర్హులైన టీచర్లకు పదోన్నతులు కల్పించనున్నారు.

ఫిబ్రవరి నుంచి థర్మల్‌ వెలుగులు

ఫిబ్రవరి నుంచి థర్మల్‌ వెలుగులు

రాష్ట్రానికి విద్యుత్‌ వెలుగులు అందించేందుకు యాదాద్రి థర్మల్‌ పవర్‌స్టేషన్‌ సిద్ధమవుతోంది. పవర్‌ప్లాంట్‌ నిర్మాణం లో ఒక్కో ఘట్టాన్ని విజయవంతంగా పూర్తిచేస్తున్న జెన్‌కో యంత్రాంగం విద్యుదుత్పాదన చేపట్టేందుకు అవసరమైన కార్యాచరణను ఒక్కోటిగా నెరవేరుస్తోం ది.

నెంబరు ప్లేట్‌ మారిస్తే కుదరదు

నెంబరు ప్లేట్‌ మారిస్తే కుదరదు

వాహనాలన్నింటికీ హెచ్‌ఎ్‌సఆర్సీ (హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌) బిగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీచేసింది. వాహనాలను కొనుగోలు చేసిన నెలరోజుల్లోపు విధిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.

 100 దాటిన అడ్మిషన్లు

100 దాటిన అడ్మిషన్లు

మండలకేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో శుక్రవారం నాటికి నూతన అడ్మిషన్లు 100 పూర్తయ్యాయి.

అనధికార సెలవులకు స్వస్తి

అనధికార సెలవులకు స్వస్తి

ప్రభుత్వ పాఠశాలల్లో అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయులు ఇక దొరికిపోనున్నారు. సెలవు పెట్టకుండా కొంతమంది ఉపాధ్యాయులు పాఠశాలకు రావడం, వెళ్లడం జరుగుతోంది.

 నిరుపయోగంగా అద్దె గదులు!

నిరుపయోగంగా అద్దె గదులు!

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్ర దర్శనానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. వీరికోసం పాతఆచారాల పునరుద్ధరణ పేరుతో సదుపాయాలు కూడా ఒక్కొక్కటిగా కొండపైన సమకూరుతున్నాయి.

మోహనసాయి.. అనుగామి ఆసో్ట్రనాట్‌

మోహనసాయి.. అనుగామి ఆసో్ట్రనాట్‌

భారత అంతరిక్ష స్వదేశీ అన్‌లాగ్‌ మిషన్‌ అనుగామిలో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పట్టణానికి చెందిన ఆకుల మోహన్‌సాయి శిక్షణ పూర్తి చేసుకున్నారు.

ఆపద వస్తే అంతేనా?

ఆపద వస్తే అంతేనా?

ఆర్టీసీ బస్సుల్లోని ప్రథమ చికిత్స పెట్టెలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పేరుకే బాక్సులు ఏర్పాటుచేసినా అందులో ఔషధాలు ఉండటం లేదు.

రానున్నది కమ్యూనిస్టుల రాజ్యమే

రానున్నది కమ్యూనిస్టుల రాజ్యమే

దేశం లో రాబోయేది కమ్యూనిస్టుల రాజ్యమేనని సీపీ ఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం వలిగొండ మండల కేంద్రంలో పార్టీ జిల్లా నాలుగో మహాసభలో ఆయన మాట్లాడారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి