Home » YS Sharmila
YS Sharmila: మోదీ ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నలవర్షం కురిపించారు. బీజేపీ మత రాజకీయాల కోసం ఉగ్రదాడుల ఘటనను వాడుకుంటుందని.. ఇది చాలా బాధాకరమని వైఎస్ షర్మిల అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ఆమె ట్వీట్ సోషల్ మీడియాలో దృష్టిని ఆకర్షించింది
YS Sharmila: వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. విజయలక్ష్మి ఆయురారోగ్యాలతో ఉండాలని షర్మిల కోరుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో షర్మిల బర్త్ డే విషెస్ చెప్పారు.
బీజేపీ కాంగ్రెస్ ఎదుగుదలపై భయపడిపోతుందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. భ్రష్టు-జుమ్లా పార్టీని ఆరోపిస్తూ, కాంగ్రెస్ పై అక్రమ కేసులు వేయడం తీవ్రంగా ఖండించారు
వైఎస్ భారతీరెడ్డిపై సోషల్ మీడియాలో చేసిన అసభ్య వ్యాఖ్యలు బాధాకరమని, అవి తీవ్రవాదానికి సమానమని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఈ సంస్కృతికి వైసీపీ, టీడీపీలు ఆదర్శమని అన్నారు
YS Sharmila: సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
దేశానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో అవసరమని షర్మిల తెలిపారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అగ్రనేతలతో భారీ కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు
YS Sharmila Criticizes AP Govt: ఏపీ ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో వైద్య సేవలు నిలిచిపోయే పరిస్థితి వచ్చిందని ఫైర్ అయ్యారు.
వైఎస్ షర్మిల, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం జరగదని వ్యాఖ్యానించారు. అవినాశ్ రెడ్డి బెయిల్పై బయట ఉండటం వల్ల సాక్ష్యాలు నష్టపోతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు
ప్రైవేట్ కంపెనీ సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల బదిలీపై జగన్ తీవ్ర ఆరోపణలు. తప్పుడు పత్రాలు సృష్టించి, తన పేరిట ఉన్న 51% వాటాను బదిలీ చేసినట్లు చెప్పారు