• Home » Yemmiganur

Yemmiganur

AP Elections: ఎన్నికల ముందు వైసీపీకి ఊహించని షాక్..

AP Elections: ఎన్నికల ముందు వైసీపీకి ఊహించని షాక్..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల (AP Elections) ముందు కూడా అధికార వైసీపీకి (YSR Congress) షాకులు తప్పట్లేదు. ఇప్పటికే టికెట్లు దక్కని.. ఆశావహులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. ఎంపీలు రాజీనామాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న వైసీపీకి మరో ఊహించని షాక్ తగిలింది..

AP Assembly Elections: ఎమ్మిగనూరులో గెలుపు ఎవరిది..?

AP Assembly Elections: ఎమ్మిగనూరులో గెలుపు ఎవరిది..?

ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం. కర్నూలు, మంత్రలయం నియోజకవర్గాలకు మధ్య ఉన్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఓటర్లు టీడీపీ అభ్యర్థిని గెలిపించి అభివృద్ది పట్టం కడతారా? లేక అధికార వైసీపీ ఉపయోగించి కులం కార్డుకు చిక్కుతారా? అంటే.. నియోజక వర్గ ప్రజలు అభివృద్ధికే పట్టే అవకాశాలున్నాయనే ఓ ప్రచారం అయితే వాడి వేడిగా నడుస్తున్నాయి.

AP Elections: నిజంగా నిరుపేద.. బుట్టా

AP Elections: నిజంగా నిరుపేద.. బుట్టా

వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్.. తన ఎన్నికల ప్రచారం సభల్లో పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఈ యుద్దమంటూ.. ఈ ఎన్నికలను అభివర్ణిస్తున్నారు. ఆ క్రమంలో ఇటీవల మేము సిద్దం సభల్లో పలువురు అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తూ.. నిరుపేదలంటూ ఆయనే సభలో స్వయంగా ప్రకటించారు.

CM Jagan: సంక్షేమ పథకాలు అందించాం.. ఆశీర్వదించి రాఖీ కట్టండి.. సీఎం జగన్..

CM Jagan: సంక్షేమ పథకాలు అందించాం.. ఆశీర్వదించి రాఖీ కట్టండి.. సీఎం జగన్..

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరగనున్న తరుణంలో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు వైసీపీ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మేరకు సీఎం జగన్ ( CM Jagan ) వరస సభలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు.

Kurnool: సీఎం జగన్ పర్యటన కోసం దుర్గా మండపం తొలగింపు

Kurnool: సీఎం జగన్ పర్యటన కోసం దుర్గా మండపం తొలగింపు

కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరులో అధికారుల నిర్వాకం బయటపడింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కోసం అక్కడ ఏర్పాటు చేసిన దుర్గమ్మ మండపాన్ని తొలగించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి