Home » Xi Jinping
తియాంజిన్ వేదికగా షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు ఆగస్టు 31-సెప్టెంబర్ 1 తేదీల్లో జరుగనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతన్, ఎస్సీఏ సభ్య దేశాల నేతలు కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు.
చైనాలో గత 12 ఏళ్లుగా తిరుగులేని నాయకుడిగా ఉన్న షీ జిన్పింగ్ తన ప్రాభవం కోల్పోతున్నారా? అధికారాలు క్రమంగా ఆయన చేజారుతున్నాయా? తాజా పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇటీవల కాలంలో పలువురు అధికారులపై జిన్పింగ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అవినీతి, అనుచిత ప్రవర్తన, విధేయత లోపించడం వంటి కారణాలతో పలువురు ఉన్నతాధికారులను తొలగించింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు స్వీకరించనున్నారు.
బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా వెళ్లిన భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ పింగ్ ద్వైపాక్షిక భేటీ అయ్యారు. 2019 తర్వాత ఇరుదేశాధినేతల మధ్య ఇదే తొలి ద్వైపాక్షిక సమావేశం కావడం గమనార్హం. ఇద్దరూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రకాష్రోడ్డులోని లక్ష్మిగణపతి మందిర తొమ్మిదో వార్షికోత్సవ వేడుకలను మంగళ వారం ఘనంగా నిర్వహించారు.
గత కొన్ని సంవత్సరాల నుంచి చైనాలో జననాల రేటు గణనీయంగా పడిపోగా, వృద్ధాప్య రేటు విపరీతంగా పెరిగిపోయింది. అక్కడి యువత పెళ్లిళ్లు చేసుకోవడానికి గానీ, పిల్లల్ని కనడానికి గానీ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. .
చైనా(China) అర్ధాంతరంగా పలువురు మంత్రుల్ని తప్పించడం సంచలనం సృష్టిస్తోంది. ఆ మధ్య రక్షణ మంత్రిని తొలగించిన చైనా.. తాజాగా.. ఆర్థిక, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రులకు(Cabinet Ministers) కేబినెట్ నుంచి ఉద్వాసన పలికింది.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్య వెనక చైనా ప్రమేయం ఉందంటూ స్వతంత్ర బ్లాగర్, హక్కుల కార్యకర్త జెన్నిఫర్ జెంగ్(Jennifer Zeng) సంచలన ఆరోపణలు చేశారు. భారత్ - కెనడా(India - Canada)లకు మధ్య విభేదాలు సృష్టించడానికే చైనా ఈ వల పన్నిందని ఆమె అన్నారు.
ఉత్తర కొరియా(North Korea), చైనా(China)ల మధ్య సంబంధాలు బలపడాలని కోరుకుంటున్నట్లు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఉన్ (Kim Jong Un)తెలిపారు. ఇరు దేశాల సంబంధాలపై కిమ్ చైనాకు లేఖ రాశారు.