Home » Writer
ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై అతి క్రూరంగా దాడి చేసినందుకు 27 ఏళ్ల హదీ మాటర్కు 25ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ ఏడాది ఆరంభంలో హదీ మాటర్ పై నమోదైన హత్యాయత్నం, దాడి
ఆఖరుగా ఏ పుస్తకాన్ని చదివి బాగా ఇష్టపడ్డారు? కేశవరెడ్డి నవల ‘మునెమ్మ’.
నాటి నూతన సహస్రాబ్ది సందర్భంలో వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో- వెలువడిన వేలాది గ్రంథాల్లోంచి వంద అత్యుత్తమమైన వాటిని ఎంపిక చేసి ప్రచురించాలని సంకల్పించి అబ్బూరి ఛాయాదేవి...
ఇప్పటివరకు నవసాహితీ ఇంటర్నేషనల్ ఉత్తమ కవిత, కథ, నవల, విమర్శ సాహిత్య సేవ, పాత్రికేయ రంగాలలో ప్రముఖులకు ఇస్తున్న అవా ర్థుల పరంపరలో ఉత్తమ జీవిత చరిత్ర పురస్కారాన్ని ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని నవసాహితీ ఇంటర్నేషనల్ (చెన్నై) వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్వీ సూర్యప్రకాశరావు తెలిపారు. సుప్రసిద్ధ సంగీత విద్వన్మణి ఎం ఎస్ సుబ్బు లక్ష్మి జీవిత చరిత్రను ..
విశ్వంలో మన విశ్వనాథవారికి సాటిరాగల సాహితీమూర్తిమత్వం మరొటి ఉందా? లేదు. విశ్వనాథ సత్యనారాయణ సాహితీ మూర్తిమత్వం విశ్వసాహిత్యంలోనే అరుదైనది. వారు తెలుగువ్యక్తి కాకపోయుంటే ఈనాటికి విశ్వకవిగా విస్తృతికెక్కేవారు.
తెలుగు సాహితీ వినీలాకాశంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆధునిక సాహితీదిగ్గజం... కవి, కథకుడు, నవలా రచయిత కాశీభట్ల వేణుగోపాల్(72) సోమవారం కన్నుమూశారు.
ఎంత సుసంపన్న గతం కలిగినా సరైన అనువాదం లేకపోతే ఏ భాషలోని సాహిత్యం కూడా తగినవిధంగా విస్తరించలేదు. 2,500 ఏళ్ల మహోన్నత చరిత్ర కలిగిన దక్షిణ భారతదేశ సాహిత్యం కూడా ఇప్పుడు ఇదే
ఆయన రచయితగా సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ఆర్టిస్టుగా మారి, ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. మధ్యలో దర్శకుడు కూడా అయ్యారు. సరస్వతీ కటాక్షం పుష్కలంగా ఉన్న ఆ అదృష్టవంతుడి పేరు.. తనికెళ్ల భరణి.
తెలుగు పాఠకలోకానికి, సాహితీప్రియులకు ‘నం.పా.సా.’గా చిరపరిచితుడైన ప్రముఖ వ్యంగ్య, హాస్య రచయిత, సీనియర్ పాత్రికేయుడు.. నండూరి పార్థసారథి (85) ఇకలేరు. కొద్ది రోజులుగా మెదడుకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న ఆయన నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు తుదిశ్వాస విడిచారు.
‘ఆచార్య రవ్వా శ్రీహరికి వ్యాకరణం, నిఘంటు నిర్మాణం రెండు కళ్లు. కనుకనే ఆ మహామహోపాధ్యాయుని స్మారక జీవన సాఫల్య పురస్కారాలను సంస్కృత భాషా సాహిత్య పరిశోధనా రంగంలో విశేష కృషి చేసిన ఆచార్య శలాక రఘునాథశర్మకు, తెలంగాణ పదకోశ రూపకర్త నలిమెల భాస్కర్కు ఇవ్వడం ముదావహమ’ని వక్తలు కొనియాడారు.