Home » Wife Killed Husband
Body In Trolley Bag: భర్తను చంపిన తర్వాత దాన్ని ముక్కలుగా చేసి ట్రాలీ బ్యాగులో కక్కారు. ఆ ట్రాలీ బ్యాగులో 50 కిలోమీటర్ల దూరంలో పడేశారు. ఓ రైతు ఆ బ్యాగును చూశాడు. అనుమానం వచ్చి పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు అక్కడికి వచ్చి బ్యాగును ఓపెన్ చేసి చూశారు. అందులో వ్యక్తి శవం బయటపడింది.
సౌరభ్ రాజ్పుత్ శరీర భాగాలకు పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు షాక్ అయ్యారు. ముస్కాన్ ఎంత దారుణంలో ప్రవర్తించిందో తెలిసి ఆశ్చర్యపోయారు. పోస్టుమార్టం రిపోర్టులో వెన్నులో వణుకు పుట్టించే విషయాలు వెలుగు చూశాయి.
సౌరభ్ ఇంటికి తిరిగి రావటం ముస్కాన్కు నచ్చలేదు. ఎలాగైనా అతడి అడ్డు తొలగించాలని భావించింది. తినే తిండిలో నిద్రమాత్రలు కలిపింది. అతడు నిద్రపోయిన తర్వాత దారుణానికి పాల్పడింది.
భర్త దీర్ఘాయుష్షు కోసం నిష్ఠగా సంకటహర చతుర్థి వ్రతం చేసిన ఆమె అదే రోజు రాత్రి భర్తను హత్యచేసింది.
వాట్సాప్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి స్టేటస్ పెట్టే వారి సంఖ్య పెరిగిపోతోంది. మూడ్ స్వింగ్స్ కు తగ్గట్టు లేటేస్టే అప్డేట్స్ ను స్టేటస్ లో షేర్ చేస్తుంటారు. ఆనందమైనా, బాధైనా ఇలా ఏదైనా కాదేదీ స్టేటస్ కు అనర్హం అన్నట్లు నిత్యం సోషల్ మీడియాలో గడిపేస్తుంటారు మరికొందరు. స్టేటస్ లు అందరూ చూస్తారు. అందరూ పెడతారు.
తన పక్కనే నిద్రిస్తున్న 52 ఏళ్ల భార్యను విద్యుత్ వైర్ నోట్లో పెట్టి కరెంట్ షాక్కు గురయ్యేలా చేసి దారుణంగా హత్య చేసిన 60 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొందరు వికృతంగా ప్రవర్తిస్తున్నారు. ఎంతలా అంటే.. రీల్స్ చేయొద్దని చెబితే చాలు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. చంపేందుకు కూడా వెనకాడటం లేదు. బీహార్లో అలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.
ఓ భార్య తన భర్తను చంపేసి రెండు ముక్కలుగా చేసి మరీ అతన్ని మాయం చేయాలని చూసింది. కానీ..
మగువలు తమ జీవితంలో ప్రధానంగా కోరుకునేది ఏంటి? తమని ప్రేమగా చూసుకునే భర్త రావాలని! అలాంటి వ్యక్తి తమ జీవితంలోకి వస్తే చాలు.. సంతోషంగా దాంపత్య జీవితం...
ఉత్తరప్రదేశ్లో ఒళ్లుగగుర్పొడిచే దారుణ సంఘటన వెలుగు చూసింది. ఒక మహిళ తన భర్తని గొడ్డలితో నరికి చంపి, ఆపై మృతదేహాన్ని ఐదు ముక్కలుగా..