Home » Wife Killed Husband
Woman And Daughter: జులై 25వ తేదీన సోనాల్ తన కూతురితో కలిసి భర్తను ఇంట్లోనే చంపేసింది. ఇందుకోసం ఓ ఇద్దరు యువకుల సాయం తీసుకుంది. భర్తను చంపేసి.. అతడు గుండెపోటుతో చనిపోయాడని ఇతర కుటుంబసభ్యుల్ని నమ్మించే ప్రయత్నం చేసింది.
Mystery Solved: నిగప్ప శవం కోసం వెతికారు. కానీ, శవం దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత తిప్పేశ్ కేరళకు వెళ్లి సెటిల్ అయ్యాడు. మరికొన్ని రోజుల తర్వాత లక్ష్మి కూడా కేరళ వెళ్లింది. వెళ్లేటప్పుడు కుటుంబసభ్యులకు ఎవ్వరికీ చెప్పలేదు.
భర్తతో గొడవపడిన భార్య పుట్టింటికి వెళ్లింది. తనకు ఆరోగ్యం బాగోలేదంటూ భర్తకు ఫోన్ చేసి పిలిపించింది.
ఢిల్లీలోని ఉత్తమ్ నగర్కు చెందిన కరణ్ దేవ్ (36) కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడని సుస్మిత అనే మహిళ హాస్పిటల్కు తీసుకొచ్చింది. అయితే పోస్ట్మార్టమ్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. వరసకు మరిది అయిన రాహుల్ (24)తో అఫైర్ పెట్టుకున్న సుస్మిత.. అతడి సహాయంతో భర్తను అంతమొందించింది.
Love Affair: కరన్, సుష్మితను తరచుగా కొట్టేవాడు. డబ్బుల కోసం వేధించేవాడు. దీంతో సుష్మితకు భర్తపై ఆసక్తిపోయింది. ఈ నేపథ్యంలోనే కరన్కు తమ్ముడి వరుసయ్యే రాహుల్ అనే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట సమీపంలోని భావానికుంట తండాకు చెందిన జాటోత్ బాలాజీ..
Kerala Story: జనానికి ఆమె మీద అనుమానం మరింత పెరిగింది. జులై 12వ తేదీన హతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం పరారీలో ఉన్న రహిమాకు తెలిసింది.
Raja Raghuvanshi Case: మధ్య ప్రదేశ్కు చెందిన రాజా రఘువంశీ పెళ్లైన నెల రోజులకే భార్య కారణంగా హత్యకు గురయ్యాడు. భార్య సోనమ్ తన ప్రియుడికోసం రాజాను చంపింది. మేఘాలయకు హనీమూన్కు తీసుకెళ్లి ప్రాణాలు తీసింది.
ప్రియుళ్ల మోజులో పడి కట్టుకున్న భర్తల్ని ఇటీవలి కాలంలో కొంత మంది భార్యలు చంపేస్తున్నారు. వాళ్లంతా కిరాయి మూకలతోనో, ప్రియుళ్ల సాయంతోనో భర్తల్ని పరలోకాలకు పంపించారు. కానీ, ఓ భార్య దీనికి భిన్నంగా చేసింది.
మేఘాలయలో హనీమూన్ హత్య ఘటన తరహాలోనే బిహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో దారుణం జరిగింది.