Home » WHO
World No Tobacco Day 2025: ఆరోగ్యాన్ని మింగేసే పొగాకు వాడకాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ఏటా మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. పొగాకు ఉత్పత్తులు సేవించడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సాక్షిగా పాక్ వెన్ను విరిచింది భారత దౌత్యవేత అనుపమ సింగ్ చేసిన ప్రసంగం. ఆ స్పీచ్ ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.
2050 నాటికి ఆగ్నేయాసియా ప్రాంతంలో క్యాన్సర్ కేసులు మరియు మరణాలు 85% పెరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా వేస్తోంది. కాబట్టి క్యాన్సర్ మహమ్మారి బారిన పడకూడదంటే ప్రజలంతా ఈ వ్యాధిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ వ్యాధి కారకాలు, నివారణ మార్గాలు వంటి విషయాల గురించి తెలుసుకుందాం..
యెమెన్ సనా విమానాశ్రయంలో ఇటివల జరిగిన బాంబు దాడి నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తృటిలో తప్పించుకున్నారు. బాంబు దాడి జరిగినప్పుడు టెడ్రోస్ సహచరులతో కలిసి సమీపంలోనే ఉన్నారు. అయితే అసలేం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం.
డబ్ల్యూహెచ్ఓ(WHO) సూచించినట్లుగా 6-23 నెలల వయస్సు గల 77 శాతం మంది పిల్లలకు(భారత్) పౌష్టికాహారం అందట్లేదని ఓ అధ్యయనం పేర్కొంది. దేశంలోని మధ్య ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని చెప్పింది.
కొన్నేళ్ల క్రితం కరోనా మహమ్మారితో వణికిన ప్రపంచాన్ని మంకీపాక్స్(MPox) అనే వైరస్ చుట్టుముడుతోంది. ఇప్పటికే ఆఫ్రికా, యూరోపియన్ దేశాల్లో వ్యాపించిన ఈ వైరస్కు సంబంధించి సోమవారం తొలి కేసు నమోదైనట్లు కేంద్రం ప్రకటించింది.
మంకీపాక్స్ వ్యాప్తిని హెల్త్ ఎమర్జెన్సీగా డబ్ల్యూహెచ్ఓ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో.. దేశంలో పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి జేపీ నడ్డా శనివారం సమీక్ష నిర్వహించారు.
ఆఫ్రికన్ దేశాల్లో మంకీ పాక్స్(Monkey pox) కలకలం రేపుతున్న వేళ.. తాజాగా ఈ వైరస్ మరో రెండు దేశాల్లోకి ప్రవేశించింది. దాయాది పాకిస్థాన్ సహా.. స్వీడన్ దేశంలో మంకీ పాక్స్ కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు ధ్రువీకరించారు.
ఇటివల గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మంకీ పాక్స్ (mpox) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే mpox మొదటి కేసు ఆఫ్రికా వెలుపల స్వీడన్లో మొదటి కేసు నమోదైంది. ఆ వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆఫ్రికా వెలుపల ఇదే మొదటి పాక్స్ కేసు అని WHO ధృవీకరించింది.
ఇటీవల ముంబైలో తండ్రీ కొడుకుల ఆత్మహత్య సంఘటన అందరినీ దిగ్ర్భాంతికి గురిచేసింది. భారత్లో యువకులతోపాటు వృద్ధులు కూడా ఎదుర్కొంటున్న.....