Home » Vijayawada News
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను స్వాగతిస్తున్నామని ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అన్నారు.
ఆమెను ‘అద్దె’కు తెచ్చి ఆయనకు ముడేశారు. అప్పటికే పెళ్లయి ఐదేళ్ల కుమారుడు ఉన్న ఆమెకు డబ్బు ఆశ చూపించి మరో మూడు ముళ్లు వేయించారు. అయితే, ‘నన్ను నా పుట్టింటికి పంపండి’ అని ఆమె పదేపదే అడుగుతుండటంతో...
జేఈఈ అడ్వాన్స్డ్-2025 ఫలితాల్లో ప్రతిభ కనబరిచి అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విజయవాడ నారాయణ కళాశాల విద్యార్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 10వ ర్యాంకు సాధించిన...
దేశ రాజధాని ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా విజయవాడకు సరఫరా అవుతున్న డ్రగ్ వ్యవహారాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. ముగ్గురు యువకులను అరెస్టు చేసి..
విజయవాడలో సీపీఐ నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ‘ఆపరేషన్ కగార్’ను తక్షణమే ఆపాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని తీర్మానించారు. బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలని కూడా డిమాండ్ చేశారు.
డిజిటల్ మూల్యాంకన కుంభకోణంపై విచారణ కొనసాగుతోంది. పీఎస్ఆర్, మధుసూదన్ను రెండోరోజూ ప్రశ్నించిన పోలీసులు కీలక వివరాలు సేకరించారు.
ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ యూనిట్లను ప్రైవేటుకు అప్పగించేందుకు ఉన్నతాధికారి చర్యలతో తీవ్ర వ్యతిరేకత చెలరేగుతోంది. మౌలిక వసతులు కల్పించకుండా నష్టాల బూచిచూపుతూ ప్రైవేటు జపం చేస్తూ ఉద్యోగ సంఘాల ఆందోళనకు దారి తీశారు.
పర్యావరణ పరిరక్షణలో కాలుష్య నియంత్రణ బోర్డు కీలక పాత్ర పోషిస్తోందని ఏపీపీసీబీ చైర్మన్ పి.కృష్ణయ్య తెలిపారు. విజయవాడలో నిర్వహించిన వర్క్షాప్లో పలు విభాగాల నిపుణులు పాల్గొన్నారు.
అమరావతిలో 4 వేల ఎకరాల భూమిని ఎకరం రూ.20 కోట్లకు అమ్మి రూ.80 వేల కోట్ల నిధులను సమీకరించేందుకు సీఆర్డీఏ ల్యాండ్ మానిటైజేషన్ ప్రణాళిక రూపొందించింది.ఈ నిధులతో అప్పుల చెల్లింపు, ప్రాజెక్టుల నిర్మాణం, భవిష్యత్తు ఆర్థిక అవసరాలను తీర్చే లక్ష్యంగా ప్రభుత్వత ప్రయత్నిస్తోంది.
విజయవాడ సమీప రాయనపాడు గ్రామంలో చెత్త కుప్పల నుంచి తీసిన డిస్పోజ్ గ్లాసులతో రంగులు పూసి రోడ్డుకిరువైపు అందమైన తోరణాలు నిర్మించారు. గ్లాసులను చెట్లకు అలంకరించి గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా మార్చారు.