Home » UPSC
పూర్తిస్థాయి డీజీపీ ఎంపికకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎ్ససీ) వెనక్కి పంపినట్లు సమాచారం.
రాపర్తి ప్రీతి సివిల్స్లో 451 ర్యాంకు సాధించడమే కాకుండా, ఉద్యోగం చేస్తూ, గృహిణిగా ఇంటి వ్యవహారాలు చూసుకుంటూ పరీక్షకు సన్నద్ధమయ్యారు. ఆన్లైన్ ద్వారా కోచింగ్ లేకుండా, కుటుంబం, పిల్లలను చూసుకుంటూ తన లక్ష్యాన్ని సాధించారు.
దేశవ్యాప్తంగా నిర్వహించే సివిల్స్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఈ పరీక్షకు సంబంధించిన దరఖాస్తు చివరి తేదీ మళ్లీ పొడిగింపు చేశారు. అయితే ఎప్పటివరకు పొడిగించారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
UPSC CSE 2025: సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు బీ అలర్ట్. దరఖాస్తు చేసే ముందు పరీక్షకు సంబంధించిన కొత్త నియమాలు తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇటీవల ఒక ముఖ్యమైన నోటీసును విడుదల చేసింది. మీరు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోబోతున్నట్లయితే, మీరు ఈ నోటీసును తప్పక చదవాలి.
పరీక్షల నిర్వహణకు సంబంధించి యూపీఎస్సీ ప్రతిష్టాత్మక సంస్థ అని జస్టిస్ చంద్ర ధారి సింగ్ పేర్కొంటూ పూజా ఖేడ్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చారు.
సివిల్స్లో ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి. టాపర్ అయ్యుండాలి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. ఇలా ఎన్నెన్నో అనుకుంటారు చాలామంది. ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్తెసరు మార్కులతో పాసైన వారైతే యూపీఎస్సీ గురించి ఆలోచించేందుకే భయపడతారు. కానీ, పట్టుదల ముందు ఇలాంటి కొలమానాలన్నీ తక్కువే అని రుజువు చేశాడు బీహార్కు చెందిన అనురాగ్ కుమార్. స్కూల్లో, ఇంటర్లో ఫెయిలైన ఆ యువకుడు.. తొలిప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంకు సాధించాడు. అంతేనా.. వరసగా రెండుసార్లు సక్సెస్ఫుల్గా క్లియర్ చేశాడు. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా..
ఉత్తర్ ప్రదేశ్కు చెందిన యువతి యూపీఎస్సీకి సన్నద్ధం అవుతోంది. కోచింగ్ నిమిత్తం ఢిల్లీ షకర్పూర్ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్లో ఒంటరిగా అద్దెకు ఉంటోంది. అయితే అదే అపార్ట్మెంట్లోని పైఅంతస్తులో ఇంటి యజమాని కుటుంబంతో కలిసి ఉంటున్నారు.
ఐఏఎస్ ప్రొబేషనరీ మాజీ అధికారిణి పూజా ఖేడ్కర్(Puja Khedkar)కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆమెను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి తొలగించింది.
యూనియన్ పబ్లిక్ సర్వీ్స్ కమిషన్ పై డిస్మిస్డ్ ఐఏఏస్ అధికారి పూజా ఖేడ్కర్ మరోసారి విరుచుకుపడ్డారు. తనపై చర్య తీసుకునే అధికారం యూపీఎస్సీకి లేదన్నారు. తాను ఎలాంటి ఫోర్జరీ చేయలేదని, తప్పుడు సమాచారం ఇవ్వలేదని హైకోర్టుకు విన్నవించారు.
విపక్షాల ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది. వివాదాస్పదంగా మారిన నేరుగా నియామకాల(లేటరల్ ఎంట్రీ) ప్రక్రియను నిలిపివేసింది. 2018 నుంచి అమలు చేస్తున్న ఈ విధానాన్ని పునఃపరిశీలించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఇచ్చిన