• Home » Union Cabinet Minister

Union Cabinet Minister

Union Cabinet Key Decisions: కేంద్ర కేబినెట్ భేటీ.. సంచలన నిర్ణయాలివే..

Union Cabinet Key Decisions: కేంద్ర కేబినెట్ భేటీ.. సంచలన నిర్ణయాలివే..

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. 2027 జనాభా లెక్కల ప్రక్రియకు రూ. 11,718 కోట్ల బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా జనాభా, డెమోగ్రఫిక్ వివరాలు సేకరణకు సహాయపడుతుంది. ఇంకా..

Union Cabinet: PM స్వానిధి గడువు పెంపు, రూ. 12,328 కోట్లతో నాలుగు ప్రధాన రైల్వే ప్రాజెక్టులు

Union Cabinet: PM స్వానిధి గడువు పెంపు, రూ. 12,328 కోట్లతో నాలుగు ప్రధాన రైల్వే ప్రాజెక్టులు

కేంద్ర క్యాబినెట్ ఇవాళ ఢిల్లీలో సమావేశమైంది. రూ. 12,328 కోట్ల ఖర్చుతో నాలుగు ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమెరికాతో వాణిజ్య వ్యవహారాలు, టారిఫ్‌లు, ఆర్థిక ప్రణాళికలపై..

Murder Of Democracy: ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని ఖండించిన కేంద్ర మంత్రివర్గం

Murder Of Democracy: ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని ఖండించిన కేంద్ర మంత్రివర్గం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించడాన్ని ఖండిస్తూ చేసిన తీర్మానాన్ని ఆమోదించింది.

Union Cabinet: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు

Union Cabinet: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు

పహల్గాం దాడి నేపథ్యంలో ఇవాళ కేంద్ర క్యాబినెట్ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు చేసింది. దేశ రక్షణకు సంబంధించి..

Union Cabinet: తిరుపతి-పాకాల-కాట్పడి మధ్య రైల్వే లైన్ డబ్లింగ్‌.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

Union Cabinet: తిరుపతి-పాకాల-కాట్పడి మధ్య రైల్వే లైన్ డబ్లింగ్‌.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

తిరుపతి-పాకాల-కాట్పడి మధ్య సుమారు రూ.1,332 కోట్ల ఖర్చుతో 104 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఇందువల్ల 400 గ్రామాలు, 14 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

Union Cabinet: సీఏడీడబ్లూఎం పథకానికి కేబినెట్ ఆమోదం

Union Cabinet: సీఏడీడబ్లూఎం పథకానికి కేబినెట్ ఆమోదం

ఇరిగేషన్ వాటర్ సప్లయి నెట్‌వర్క్ ఆధునికీకరణకు ఉద్దేశించిన ఎం-సీఏడీడబ్ల్యూఎం పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. వాటర్ అకౌంటింగ్, వాటర్ మేనేజిమెంట్‌ కోసం ఆధునిక టెక్నాలజీని ఉపయోగించనున్నట్టు తెలిపారు.

Amit Shah: 18న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు అమిత్ షా

Amit Shah: 18న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు అమిత్ షా

అమరావతి: కేంద్ర హోంమంత్రి అమిత్ ఆదివారం (18వ తేదీ) ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. విజయవాడ సమీపంలోని కొండపావులూరులో నిర్మించిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌తో పాటు పదో బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ క్యాంపులను అమిత్ షా ప్రారంభిస్తారు.

Central Cabinet: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. మంత్రి మండలి కీలక నిర్ణయాలు ఇవే..

Central Cabinet: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. మంత్రి మండలి కీలక నిర్ణయాలు ఇవే..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రమంత్రి మండలి సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మూడు పథకాలకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి వీటిని విజ్ఞాన ధార పథకంలో విలీనం చేసింది.

Union Minister: కేంద్ర మంత్రి కుమార స్వామికి తీవ్ర అనారోగ్యం.. ఆసుపత్రికి తరలింపు

Union Minister: కేంద్ర మంత్రి కుమార స్వామికి తీవ్ర అనారోగ్యం.. ఆసుపత్రికి తరలింపు

కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్. డి. కుమార స్వామి ఆదివారం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో సిబ్బంది వెంటనే ఆయన్ని బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేంద్ర మంత్రి కుమారస్వామి మాట్లాడుతున్నారు. ఆ క్రమంలో ఆయన ముక్కు నుంచి ఒక్కసారిగా రక్తం స్రవించడం ప్రారంభమైంది.

Delhi: ఐఎస్‌ఎస్‌కు వెళ్లనున్న గగన్‌యాన్‌ వ్యోమగామి

Delhi: ఐఎస్‌ఎస్‌కు వెళ్లనున్న గగన్‌యాన్‌ వ్యోమగామి

భారత తొలి మానవ సహిత అంతరిక్షయాత్ర ‘గగన్‌యాన్‌’ కోసం శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల్లో ఒకరు.. త్వరలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌ ) కు వెళ్లనున్నారని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి