Home » UNESCO
భగవద్గీత, నాట్యశాస్త్రాలకు యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో స్థానం లభించింది. భారత సాంస్కృతిక వారసత్వానికి ఇది గర్వకారణమని ప్రధాని మోదీ అన్నారు
Bhagavad Gita UNESCO:హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత, నాట్యశాస్త్రాలకు అంతర్జాతీయ గౌరవం లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో ఈ రెండింటినీ చేర్చడంతో.. ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ఈ విధంగా స్పందించారు.
ఈశాన్య భారత దేశంలోని ఓ ప్రదేశానికి తొలిసారిగా యునెస్కో(UNESCO) గుర్తింపు వచ్చింది. అసోంలోని అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులకు శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చోటుదక్కింది.