Home » Toll Gate Charges
ఏర్పేడు మండలంలోని మేర్లపాక సమీపంలో పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై శుక్రవారం నుంచి టోల్ ఛార్జీలు వసూలు చేయనున్నారు.
ప్రయాణాల్లో తరచూ టోల్ ట్యాక్స్, ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ లతో ఇబ్బంది పడుతున్నారా.. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక బంపరాఫర్ తీసుకొచ్చింది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న అన్ని జాతీయ రహదారులపై ఇక ఫ్రీగా..
ప్రస్తుతం అమల్లో ఉన్న ఫాస్టాగ్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థ స్థానే శాటిలైట్ టోల్ విధానాన్ని మే 1 నుంచి అమలు చేయనున్నారంటూ కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. దీనిపై కేంద్రం వివరణ ఇచ్చింది.
మే 1 నుంచి వాణిజ్య వాహనాలకు జీఎన్ఎస్ఎస్ ఆధారిత టోల్ విధానం ప్రారంభం కానుంది ఎంత దూరం ప్రయాణిస్తే అంత చార్జీ కట్ అయ్యే విధంగా, జీపీఎస్ ఆధారితంగా టోల్ వసూలు ఉంటుంది
Toll Fee Rules: వాహనం టోల్ గేట్ దాటాలంటే ట్యాక్స్ కట్టాల్సిందే. వాహనాన్ని బట్టి ట్యాక్స్ రుసుము ఉంటుంది. అయితే, ప్రభుత్వ వర్గాలు, ప్రముఖులతో పాటు.. కొందరు సామాన్యులకు కూడా ఈ టోల్ చెల్లింపులో మినహాయింపు ఉంటుందని మీకు తెలుసా.. ఆ నిబంధనలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
హైదరాబాద్ కంటే ముందున్నదని చెప్పే కర్ణాటక రాజధాని బెంగళూరును ‘ట్రాఫికర్’ ఎంత అప్రదిష్ఠ పాల్జేసిందో అందరూ చూశారు. సోషల్ మీడియాలోనూ దీనిపై అనేక వ్యంగ్య పోస్టులు, వీడియోలు వచ్చాయి.
ముంబైలోకి ప్రవేశించే లైట్ మోటార్ వెహికల్స్కు టోల్ను మినహాయిస్తూ మహారాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ రోజు (అక్టోబర్ 14) అర్ధరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రాబోతోంది. ఈ చట్టం ప్రకారం ముంబైలోకి ప్రవేశించే కార్లు, ఎస్యూవీలకు మాత్రమే ఈ టోల్ మినహాయింపు లభిస్తుంది.
టోల్ పాయింట్ల వద్ద ఏకపక్షంగా వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కొత్త టోల్ వసూళ్లు, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) కొత్త విధానాన్ని ప్రకటించింది. ఈ క్రమంలో నిబంధనలను సవరిస్తూ మంగళవారం నోటిఫికేషన్ను జారీ చేసింది.
జర్నలిస్టుల ఇబ్బందుల గురించి తెలుగుదేశం పార్టీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు స్పందించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గుర్తింపు పొందిన జర్నలిస్టులకు టోల్ ప్లాజా నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన మంగళవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. వివిధ అంశాల గురించి ప్రస్తావిస్తూనే జర్నలిస్టుల సమస్య గురించి మాట్లాడారు.
ఔటర్ రింగ్ రోడ్డు.. ఆదాయ పరంగా బంగారు బాతు అన్నది స్పష్టమవుతోంది. ఔటర్పై రోజు రోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీతో ఆదాయం భారీగా పెరుగుతోంది. ప్రతి నెలా హెచ్ఎండీఏ అధికారులు ఊహించని స్థాయిలో రాబడి వస్తోంది.