Home » terrorist
అమెరికా-పాకిస్థాన్.. నడుమ ఓ డాక్టర్. 14 ఏళ్లుగా ఈ పంచాయితీ తెగట్లేదు. యూఎస్ ఏం చెప్పినా తలాడించే పాక్.. ఈ విషయంలో మాత్రం తగ్గేదేలే అని అంటోంది.
Madam N. ఇది పాకిస్థాన్ ఐఎస్ఐ పెట్టుకున్న కోడ్ నేమ్. ఆమె అసలు పేరు నోషాబా షెహ్జాద్. లాహోర్ ట్రావెల్ ఏజెన్సీ యజమాని. పాకిస్తాన్ ISIకి సహాయాకారి. భారత్లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో ఈమె ఎంత చెబితే అంత. అదీ ఆమె పవర్.
జైషే వర్గాల సమాచారం ప్రకారం, జూన్ 2న ఇసార్ మరణించాడని, అతని మృతదేహాన్ని మంగళవారం తెల్లవారుజామున గుర్తించారని తెలుస్తోంది. గుండెపోటుతో ఆయన మరణించి ఉండచ్చని చెబుతున్నారు. అయితే ఇతమిత్ధమైన కారణం ఏమిటనేది ఇంకా తెలియలేదు.
ఉగ్రవాది జకీర్ రెహమాన్ లఖ్వీ పాక్ జైల్లో ఉండగానే తండ్రి అయ్యాడు.. ఇదీ.. పాకిస్థాన్ పాపాల బ్రతుకు అని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. అల్జీరియా దేశం ముందు పాక్ చేస్తున్న దురాగతాల్ని కళ్లకు కట్టినట్టు వివరించారు అసద్.
పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ భారత్లో చేస్తున్న గూఢచర్యం తవ్వేకొద్దీ బయటకొస్తోంది. భారత్లో వినాశకర వాతావరణం సృష్టించడమే లక్ష్యంగా భారత పౌరులనే టార్గెట్ చేసుకుని పెద్ద నెట్ వర్క్ నడుపుతోందీ సంస్థ.
Police Custody: ఉగ్రవాద సానుభూతిపరులు సిరాజ్ ఉర్ రెహ్మాన్, సయ్యద్ సమీర్ల విచారణ కొనసాగుతోంది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న పలు అభియోగాలపై ఎన్ఐఏ, ఏటీఎస్ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి ఐబీ టీమ్ విజయనగరం చేరుకుంది.
ఉగ్రవాద అనుమానితులు సిరాజ్, సమీర్లపై ఎన్ఐఏ, ఏటీఎస్, స్థానిక పోలీసులు మూడోరోజు విచారణ కొనసాగించారు. వారు ఏ రాష్ట్రాల్లో పేలుళ్లకు కుట్ర పన్నారనే అంశంపై విచారణ జరిగింది.
సిరాజ్ ఉర్ రెహ్మాన్, సయ్యద్ సమీర్పై ఉగ్రవాద పంటలు వేసే కుట్రలపై విచారణ కొనసాగుతోంది. విజయనగరం మరియు ఇతర రాష్ట్రాల్లో పేలుళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, సంబంధిత సమాచారంపై దర్యాప్తు జోరుగా ఉంది.
భారత రక్షణ రహస్యాలు తెలుసుకోవడానికి పాకిస్థాన్ భారత్లో పెద్ద నెట్ వర్కే నడిపినట్టు అర్థమవుతోంది. ఇటీవల ఏటీఎస్ అరెస్ట్ చేసిన గోహిల్ తాజాగా ఇచ్చిన సమాచారం ప్రకారం భారతదేశంపై పాక్ కుటిల యత్నాలు మరిన్ని బయటకు వస్తున్నాయి.
విజయనగరం జిల్లాలో ఉగ్రవాదాలకు సంబంధమున్నట్టు నిందితులు సిరాజ్ ఉర్ రెహ్మాన్, సయ్యద్ సమీర్లను పోలీసులు విచారిస్తున్నారు. సిరాజ్ ప్రశ్నలకు “తెలీదు”, “మర్చిపోయాను” అంటూ అస్పష్ట సమాధానాలు ఇచ్చాడు.