• Home » Syria

Syria

International : 120 కమాండోలు.. 21 జెట్‌లు..3 గంటల్లోనే మిస్సైల్ ప్లాంట్‌ ధ్వంసం..

International : 120 కమాండోలు.. 21 జెట్‌లు..3 గంటల్లోనే మిస్సైల్ ప్లాంట్‌ ధ్వంసం..

సిరియాలోని క్షిపణి తయారీ కేంద్రాన్ని120 దళాలతోనే ఎలా ధ్వంసం చేశారో వివరాలు బయటపెట్టింది..ఇజ్రాయెల్ వైమానిక దళం (IAF).2024 సెప్టెంబర్ 8న "ఆపరేషన్ మెనీ వేస్" పేరిట కేవలం 3 గంటల్లోనే..

కొత్త సర్కారు దిశగా సిరియా

కొత్త సర్కారు దిశగా సిరియా

కల్లోలిత సిరియా సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతోంది. తిరుగుబాటు దళాలకు నేతృత్వం వహిస్తున్న హయాత్‌ తహ్రీర్‌ అల్‌ షమ్‌(హెచ్‌టీఎస్‌) ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.

Syria: దేశగతిని మార్చేసిన 14 ఏళ్ల బాలుడు.. ఒక్క స్లోగన్‌తో 50 ఏళ్ల రాచరికానికి చెక్

Syria: దేశగతిని మార్చేసిన 14 ఏళ్ల బాలుడు.. ఒక్క స్లోగన్‌తో 50 ఏళ్ల రాచరికానికి చెక్

Syria: సిరియాలో అంతర్యుద్ధం ముగిసింది. దాదాపు 50 ఏళ్ల పాటు నిరంతరాయంగా సాగిన అసద్ కుటుంబ పాలనకు చెక్ పడింది. అయితే ఈ పాలన అంతానికి ఒక 14 ఏళ్ల కుర్రాడు బీజం వేయడం గమనార్హం.

Syrian Civil War: 13 ఏళ్లుగా తిరుగుబాటు

Syrian Civil War: 13 ఏళ్లుగా తిరుగుబాటు

సిరియాలో 2011 నుంచి తిరుగుబాట్లు తీవ్రమయ్యాయి. అంతర్యుద్ధం మొదలైంది. అసద్‌ కుటుంబం షియాలోని అల్లవీట్‌ వర్గానికి చెందినది. సిరియాలో ఈ వర్గం జనాభా 12% మాత్రమే.

సిరియా.. రెబెల్స్‌ వశం

సిరియా.. రెబెల్స్‌ వశం

మొన్న అఫ్ఘానిస్థాన్‌, నిన్న శ్రీలంక, బంగ్లాదేశ్‌ ప్రజాగ్రహానికి గురవ్వగా.. తాజాగా సిరియా కూడా అదే బాటలో రెబెల్స్‌ హస్తగతమైంది.

54 ఏళ్ల కుటుంబపాలనకు అంతం

54 ఏళ్ల కుటుంబపాలనకు అంతం

సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ దేశాన్ని వీడి పారిపోవడంతో 54 ఏళ్ల అతని కుటుంబపాలన అత్యంత నాటకీయంగా ముగిసింది.

Syria: సిరియా అధ్యక్షుడి విమానం మిస్సింగ్.. అసద్ పాలన అంతమేనా

Syria: సిరియా అధ్యక్షుడి విమానం మిస్సింగ్.. అసద్ పాలన అంతమేనా

సిరియా రాజధాని డమాస్కస్‌పై రెబల్ గ్రూప్ తమ నియంత్రణను ప్రకటించింది. అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ సిరియా నుంచి పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన రష్యా లేదా టెహ్రాన్‌కు వెళ్లారనే చర్చ జరుగుతోంది.

సిరియాకు వెళ్లొద్దని ప్రజలకు కేంద్ర సూచన

సిరియాకు వెళ్లొద్దని ప్రజలకు కేంద్ర సూచన

సిరియాలో ఇస్లామిక్‌ రెబెల్స్‌ దాడులు కొనసాగుతున్నందున ఆ దేశానికి వెళ్లొద్దని విదేశీ వ్యవహారాల శాఖ ప్రజలకు సూచన జారీ చేసింది.

Syria: ఈ దేశం వెళ్లొద్దని భారత ప్రజలకు ప్రభుత్వం సూచన.. కారణమిదే..

Syria: ఈ దేశం వెళ్లొద్దని భారత ప్రజలకు ప్రభుత్వం సూచన.. కారణమిదే..

సిరియాలో హింసాత్మక పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతోపాటు దక్షిణ కొరియాలో రాజకీయ గందరగోళాన్ని కూడా భారత్ గమనిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్రమంలో భారతీయ పౌరుల భద్రతను దృష్టిలో కీలక ఆదేశాలు జారీ చేసింది.

సిరియాపై అమెరికా దాడులు

సిరియాపై అమెరికా దాడులు

ఓవైపు హెజ్బొల్లా, హమాస్‌లతో ఇజ్రాయెల్‌ భీకర యుద్ధం చేస్తుండగా.. మరోవైపు పశ్చిమాసియాలోని సిరియాపైన అమెరికా విరుచుకుపడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి