• Home » Supreme Court

Supreme Court

Supreme Court: జాగ్రత్తగా ఉండండి!

Supreme Court: జాగ్రత్తగా ఉండండి!

రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని, టీవీ డిబేట్‌లో ఇతరులను అసభ్యకర వ్యాఖ్యలు చేయనివ్వొద్దని సాక్షి చానల్‌ యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావును సుప్రీంకోర్టు హెచ్చరించింది.

Supreme Court: జాగ్రత్తగా ఉండండి

Supreme Court: జాగ్రత్తగా ఉండండి

రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని, టీవీ డిబేట్‌లో ఇతరులను అసభ్యకర వ్యాఖ్యలు చేయనివ్వొద్దని సాక్షి చానల్‌ యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావును సుప్రీంకోర్టు హెచ్చరించింది.

Supreme Court:  కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు..

Supreme Court: కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు..

Supreme Court: నవ్యాంధ్ర రాజధాని అమరావతి మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో ఏ2గా ఉన్న యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

Supreme Court: పరీక్షలు మొదలయ్యాయి... స్టే ఇవ్వలేం

Supreme Court: పరీక్షలు మొదలయ్యాయి... స్టే ఇవ్వలేం

మెగా డీఎస్సీ నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఉపాధ్యాయ నియామక పరీక్షలు ఇప్పటికే మొదలైనందున మధ్యలో నిలిపివేత కుదరదని తేల్చి చెప్పింది.

AP Mega DSC: పరీక్షలు మొదలయ్యాయి ఆపలేం.. డీఎస్సీపై సుప్రీం

AP Mega DSC: పరీక్షలు మొదలయ్యాయి ఆపలేం.. డీఎస్సీపై సుప్రీం

AP Mega DSC: మెగా డీఎస్సీ కొనసాగింపుపై సుప్రీం కోర్టు క్లారిటీ ఇచ్చింది. మెగా డీఎస్సీ పరీక్షలపై స్టే ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీం విముఖత చూపించింది.

న్యాయవ్యవస్థ క్రియాశీలత.. న్యాయఉగ్రవాదం కావద్దు

న్యాయవ్యవస్థ క్రియాశీలత.. న్యాయఉగ్రవాదం కావద్దు

న్యాయవ్యవస్థ తాను జోక్యం చేసుకోకూడని అంశాల్లో కలుగజేసుకోవడం మంచిది కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ క్రియాశీలత న్యాయ ఉగ్రవాదంగా మారకూడదని వ్యాఖ్యానించారు.

Supreme Court: ఆగస్టు 3న నీట్‌-పీజీ.. ఒకే షిప్టులో నిర్వహణ

Supreme Court: ఆగస్టు 3న నీట్‌-పీజీ.. ఒకే షిప్టులో నిర్వహణ

దేశవ్యాప్తంగా మెడికల్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌-పీజీ 2025)ను ఆగస్టు 3న ఒకే షిఫ్ట్‌లో నిర్వహించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతించింది.

KTR: కేటీఆర్‌కు సుప్రీం కోర్టు నోటీసులు

KTR: కేటీఆర్‌కు సుప్రీం కోర్టు నోటీసులు

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో రూ.25 వేలకోట్లను కాంగ్రెస్‌ ప్రభుత్వం తరలించిందంటూ కేటీఆర్‌ చేసిన ఆరోపణలు తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశాయంటూ ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు.

NEET PG 2025: నీట్ పీజీ పరీక్ష వాయిదాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీంకోర్టు

NEET PG 2025: నీట్ పీజీ పరీక్ష వాయిదాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీంకోర్టు

NEET PG 2025: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET PG 2025) పరీక్షను వాయిదా వేయాలన్న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) అభ్యర్థనకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. పరీక్షను వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది.

Notice To KTR: కాంగ్రెస్ నేత పిటిషన్.. కేటీఆర్‌కు సుప్రీం నోటీసులు

Notice To KTR: కాంగ్రెస్ నేత పిటిషన్.. కేటీఆర్‌కు సుప్రీం నోటీసులు

Notice To KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నేత సుగుణ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి