• Home » sunitha

sunitha

Paritala Sunitha: టీడీపీ కార్యకర్తలు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం

Paritala Sunitha: టీడీపీ కార్యకర్తలు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం

Paritala Sunitha: ఐదేళ్లు కార్యకర్తలు కష్టపడ్డారని.. ఒక్కొక్కరిపై గత జగన్ ప్రభుత్వంలో 20, 30 కేసులు పెట్టారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు ఇంకా అదే ముసుగు వేసుకున్నారని.. టీడీపీ కార్యకర్తలపైనే కేసు పెడుతున్నారని మండిపడ్డారు.

Paritala Sunitha Vs Jagan: చావు ఇంటికొచ్చి జేజేలా.. జగన్‌పై పరిటాల సునీత ఆగ్రహం

Paritala Sunitha Vs Jagan: చావు ఇంటికొచ్చి జేజేలా.. జగన్‌పై పరిటాల సునీత ఆగ్రహం

Paritala Sunitha Vs Jagan: జగన్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ప్రకాష్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్‌ను జగన్ చదువుతున్నారని విమర్శించారు. పరీక్షల్లో కాపీ కొట్టినట్టుగా పేపర్లు చూసి చదువుతున్నారని వ్యాఖ్యలు చేశారు. పాపిరెడ్డిపల్లిలో అనుకోకుండా ఒక సంఘటన జరిగిందని.. కానీ దాన్ని కొడవండ్లు, మారుణాయుధాలు అంటున్నారన్నారు.

Jagan: రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన

Jagan: రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మంగళవారం రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.బెంగళూరు నుంచి ప్రత్యేక హెలీకాఫ్టర‌్‌లో బయలుదేరి వస్తారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Paritala Suneetha: పరిటాల రవి హత్య వెనుక జగన్‌ హస్తం

Paritala Suneetha: పరిటాల రవి హత్య వెనుక జగన్‌ హస్తం

: ఎమ్మెల్యే పరిటాల సునీత, పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య మరణ ఘటన నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేసారు. పారిశ్రామిక రాజకీయాల నేపథ్యంలో పరితాల రవి హత్య వెనుక జగన్‌ హస్తం ఉందని ఆమె వ్యాఖ్యానించారు

Minister Satya kumar: పోలవరం నిర్వీర్యం చేశారు.. అంబటి రాంబాబుపై మంత్రి సత్య కుమార్ ఫైర్

Minister Satya kumar: పోలవరం నిర్వీర్యం చేశారు.. అంబటి రాంబాబుపై మంత్రి సత్య కుమార్ ఫైర్

Minister Satya kumar: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లలో ఏపీలోని పలు ప్రాజెక్ట్‌లకు నష్టం వాటిల్లిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.

PM Narendra Modi: చెక్కుచెదరని విశ్వాసానికి సునీతా విలియమ్స్ నిదర్శనం: ప్రధాని మోదీ..

PM Narendra Modi: చెక్కుచెదరని విశ్వాసానికి సునీతా విలియమ్స్ నిదర్శనం: ప్రధాని మోదీ..

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమిపైకి సురక్షితంగా చేరుకోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ధైర్యానికి, అపరిమిత మానవ స్ఫూర్తికి నాసా క్రూ-9 మిషన్ పరీక్ష అని ప్రధాని మోదీ అన్నారు.

Sunitha Williams: ఎట్టకేలకు భూమికి చేరిన సునీత.. ఆమె ఇప్పుడు ఎలా ఉన్నారంటే..

Sunitha Williams: ఎట్టకేలకు భూమికి చేరిన సునీత.. ఆమె ఇప్పుడు ఎలా ఉన్నారంటే..

Sunitha Williams: దాదాపు ఎనిమిది నెలల అనంతరం అంతరిక్షం నుంచి భూమికి చేరిన సునీతా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్‌మోర్‌లు ప్రయాణించిన వ్యోమ నౌక సురక్షితంగా భూమిని చేరింది. అనంతరం వారిని హ్యూస్టన్‌ తరలించారు. ఎందుకంటే..

NASA mission delay: వ్యోమగాముల రాక మరింత ఆలస్యం.. చివరి నిమిషంలో

NASA mission delay: వ్యోమగాముల రాక మరింత ఆలస్యం.. చివరి నిమిషంలో

NASA mission delay: అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బచ్​ విల్మోర్‌ రాక మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. నాసా-స్పేస్‌ఎక్స్‌లు ప్రయోగించిన క్రూ 10 మిషన్ వాయిదా పడింది.

US Elections 2024: ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న సునీత విలియమ్స్‌

US Elections 2024: ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న సునీత విలియమ్స్‌

అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే భారతీయ అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్‌తోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలో చిక్కుకు పోయారు. వారు సైతం ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

US Elections 2024: అమెరికా వినూత్న ఆలోచన.. ఇక అంతరిక్షం నుంచే ఓటేయొచ్చు

US Elections 2024: అమెరికా వినూత్న ఆలోచన.. ఇక అంతరిక్షం నుంచే ఓటేయొచ్చు

అంతరిక్షంలో ఉండి ఓటేసే వెసులుబాటు కల్పిస్తూ అమెరికా నిర్ణయించింది. దీంతో అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి