• Home » Student

Student

గుడ్ న్యూస్.. VITEEE-2026 పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు

గుడ్ న్యూస్.. VITEEE-2026 పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు

వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహించే VITEEE-2026 పరీక్షకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ విడుదలైంది. బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష కోసం అప్లికేషన్ దాఖలు చివరి తేదీని విట్ యాజమాన్యం పొడిగించింది.

‘నల్సార్‌’లో గంజాయి కలకలం

‘నల్సార్‌’లో గంజాయి కలకలం

జాతీయ స్థాయిలో ఎంతో గొప్ప పేరున్న నల్సార్‌ విశ్వవిద్యాలయం విద్యార్థులు కొంత కాలంగా డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట పరిధిలో దాదాపు 30ఏళ్ల క్రితం నల్సార్‌ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు.

పిల్లి విషయంలో తల్లితో గొడవ.. ఎంబీబీఎస్‌ విద్యార్థిని ఆత్మహత్య

పిల్లి విషయంలో తల్లితో గొడవ.. ఎంబీబీఎస్‌ విద్యార్థిని ఆత్మహత్య

తల్లితో గొడవపడిన ఓ ఎంబీబీఎస్‌ విద్యార్థిని శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. అల్వాల్‌ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

యువత ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం: పవన్ కల్యాణ్

యువత ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం: పవన్ కల్యాణ్

ఉగాది పర్వదినాన రాష్ట్ర యువతకు తమ కూటమి ప్రభుత్వం తీయటి కబురు చెప్పిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని ప్రస్తావించారు.

నేటి నుంచే పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులకు సూచనలివే..

నేటి నుంచే పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులకు సూచనలివే..

తెలంగాణలో నేటి నుంచే పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాటించాల్సిన సూచనలేంటో ఓసారి చూద్దాం.

విద్యార్థులకు నాణ్యతలేని భోజనం.. మంత్రి లోకేశ్ ఆగ్రహం

విద్యార్థులకు నాణ్యతలేని భోజనం.. మంత్రి లోకేశ్ ఆగ్రహం

దేవుని చెరువు ఘటనపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత తక్కువగా ఉందనే సమాచారం వచ్చిందని.. ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అందంగా రాద్దాం.. మార్కులు కొట్టేద్దాం..

అందంగా రాద్దాం.. మార్కులు కొట్టేద్దాం..

పరీక్షల వేళ జవాబు పత్రాలు దిద్దే ఉపాధ్యాయులకు అందంగా కనిపించేలా జవాబులు రాస్తే చాలు ఇక అదనపు మార్కులు సాధించవచ్చని వేరే చెప్పక్కర్లేదు.

విద్యార్థులూ బహుపరాక్‌..

విద్యార్థులూ బహుపరాక్‌..

ఒంగోలు జిల్లాలో ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. పరీక్షల్లో పొరపాటున చిన్న తప్పుచేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. సరైన ప్రశ్నపత్రం తీసుకొని జవాబు రాయాల్సిన బాధ్యత విద్యార్థిదే.

హైదరాబాద్‌లో దారుణం.. విద్యార్థికి గుండు కొట్టిన స్కూల్ ప్రిన్సిపాల్

హైదరాబాద్‌లో దారుణం.. విద్యార్థికి గుండు కొట్టిన స్కూల్ ప్రిన్సిపాల్

మియాపూర్ ప్రాంతంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థికి జుట్టు ఎక్కువగా ఉందనే కారణంతో బలవంతంగా గుండు కొట్టారు. ఈ ఘటనతో విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

మటన్‌తో భోజనం.. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

మటన్‌తో భోజనం.. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు ప్రాంతంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. పాఠశాల హాస్టల్‌లో భోజనం చేసిన తర్వాత సుమారు 34 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి