Home » Sports
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఏది కోరుకుంటే అది జరుగుతోంది. సుదీర్ఘ కెరీర్లో బాకీ ఉన్న పలు ట్రోఫీలు కూడా ఈ మధ్య కాలంలో అతడి ఒడిలో చేరాయి.
ఓ ఆర్సీబీ స్టార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సుల వర్షం కురిపించి ప్రత్యర్థుల్ని అందులో ముంచెత్తాడు. భారీ షాట్లే లక్ష్యంగా బౌలర్లతో ఆటాడుకున్నాడు.
ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ రసకందాయంలో పడింది. ఇరు జట్లు ఢీ అంటే ఢీ అంటూ పోటీపడుతుండటంతో మ్యాచ్ సెషన్ సెషన్కూ మారిపోతోంది.
స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు మరో పరాభవం ఎదురైంది. ఐపీఎల్-2025 ట్రోఫీని తృటిలో చేజార్చుకున్న అయ్యర్.. ఈసారి మరో కప్పును మిస్ చేసుకున్నాడు. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
తెలుగు తేజం నితీష్ రెడ్డిలో అపూర్వ ప్రతిభ దాగి ఉందని టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ అన్నాడు. బ్యాటింగే కాదు.. బౌలింగ్లోనూ అతడు అద్భుతాలు చేయగలడని చెప్పాడు.
టీమిండియాకు రెండే దారులు ఉన్నాయని అంటున్నాడు హెడ్ కోచ్ గౌతం గంభీర్. ఇంకో ఆప్షన్ లేదని చెబుతున్నాడు. మరి.. గౌతీ మాటల్లోని ఆంతర్యం ఏంటో ఇప్పుడు చూద్దాం..
భారత క్రికెట్ బోర్డు కొత్త నిబంధనలు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇవి గనుక అమల్లోకి వస్తే ఫ్రాంచైజీలకు దబిడిదిబిడేనని సమాచారం. మరి.. బీసీసీఐ తీసుకొచ్చే నయా రూల్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ పోరులో ఎవరూ ఊహించని విధంగా తొలి రోజే ఏకంగా 14 వికెట్లు నేలకూలాయి. అయితే డే-1 ఆసీస్దే పైచేయి అని చెప్పాలి.
బుల్లెట్ బంతులతో ప్రత్యర్థి బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే బుమ్రా.. ఈసారి సొంత జట్టును కోచ్ను షాక్కు గురిచేశాడు. జస్ప్రీత్ బౌలింగ్కు ఆయన ఫిదా అయిపోయాడట. అసలేం జరిగిందంటే..
భారత జట్టుకు కొత్త టెన్షన్ మొదలైంది. ఇంగ్లండ్ సిరీస్కు ముందు టీమ్ మేనేజ్మెంట్కు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. మరి.. ఏంటా టెన్షన్ అనేది ఇప్పుడు చూద్దాం..