• Home » Sports

Sports

Lionel Messi: మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయిన మెస్సి.. ఫ్యాన్స్ ఆగ్రహం!

Lionel Messi: మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయిన మెస్సి.. ఫ్యాన్స్ ఆగ్రహం!

ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి కోల్‌కతాలో పర్యటిస్తున్నాడు. అయితే ఆయనపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయాడని ఫ్యాన్స్ అంతా స్టేడియంలో కుర్చీలు విరగ్గొడుతూ నిరసన తెలిపుతున్నారు.

Lionel Messi: మెస్సిని చూడటం కోసం మా హనీమూన్ రద్దు చేసుకున్నాం.. ఓ లేడీ ఫ్యాన్

Lionel Messi: మెస్సిని చూడటం కోసం మా హనీమూన్ రద్దు చేసుకున్నాం.. ఓ లేడీ ఫ్యాన్

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి నేడు భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. అతడు ఇప్పటికే కోల్‌కతా చేరుకున్నాడు. ఓ మహిళా అభిమాని మెస్సిని చూడటం కోసం తన హనీమూన్ రద్దు చేసుకున్నట్లు వెల్లడించింది.

 Lionel Messi: 70 అడుగుల మెస్సి విగ్రహం ఆవిష్కరణ

Lionel Messi: 70 అడుగుల మెస్సి విగ్రహం ఆవిష్కరణ

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి భారత్‌లో పర్యటిస్తున్నారు. శనివారం ఉదయం కోల్‌కతాకి చేరుకున్నారు. అక్కడ బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌తో కలిసి 70 అడుగులు తన విగ్రహాన్ని మెస్సి వర్చువల్‌గా ఆవిష్కరించాడు.

Rohit Sharma: రో‘హిట్’ డబుల్ ‘ట్రిపుల్’ ధమాకా..!

Rohit Sharma: రో‘హిట్’ డబుల్ ‘ట్రిపుల్’ ధమాకా..!

టీమిండియా వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ.. తన కెరీర్‌లో ఎన్నో అరుదైన మైలురాళ్లను అందుకున్నాడు. అందులో అత్యంత ముఖ్యమైనది.. మూడు సార్లు డబుల్ సెంచరీ చేయడం! అందులో ఒకటి 2017 డిసెంబర్ 13న శ్రీలంకపై 208* పరుగులు చేశాడు.

Aakash Chopra: కెప్టెన్ పని టాస్ వేయడమేనా?.. సూర్య ఫామ్‌పై మాజీ క్రికెటర్ అసహనం

Aakash Chopra: కెప్టెన్ పని టాస్ వేయడమేనా?.. సూర్య ఫామ్‌పై మాజీ క్రికెటర్ అసహనం

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా అసహనం వ్యక్తం చేశాడు. కెప్టెన్ అంటే టాస్ మాత్రమే వేయడం కాదు.. పరుగులు కూడా చేయాలని తెలిపాడు.

Irfan Pathan: జట్టుకి ఇవి మంచి సంకేతాలు కాదు.. ఇర్ఫాన్ పఠాన్

Irfan Pathan: జట్టుకి ఇవి మంచి సంకేతాలు కాదు.. ఇర్ఫాన్ పఠాన్

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గత కొంత కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ఇది జట్టుకు మంచి సంకేతాలు కావని అన్నాడు.

Sunil Gavaskar: గావస్కర్ వ్యక్తిత్వ హక్కులపై పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు

Sunil Gavaskar: గావస్కర్ వ్యక్తిత్వ హక్కులపై పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు

భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా సోషల్ మీడియాలో ఫొటోలు, పేరు వాడుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ జరిపిన కోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది.

ICC: మీడియా హక్కులు యాథాతథమే.. స్పష్టం చేసిన ఐసీసీ, జియోస్టార్

ICC: మీడియా హక్కులు యాథాతథమే.. స్పష్టం చేసిన ఐసీసీ, జియోస్టార్

భారత్‌లో ఐసీసీ టోర్నీలకు సంబంధించి మీడియా హక్కుల ఒప్పందం నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జియోస్టార్ తప్పుకున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఐసీసీ-జియోస్టార్ స్పందించాయి. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాయి.

Messi and CM Revanth Reddy Set to Thrill Hyderabad:పడిపోదాం మెస్సీ మాయలో

Messi and CM Revanth Reddy Set to Thrill Hyderabad:పడిపోదాం మెస్సీ మాయలో

ఒకరు ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ.. మరొకరు పొలిటికల్‌ స్టార్‌ రేవంత్‌రెడ్డి.. ఇద్దరూ ఇద్దరే.. తమ తమ ‘మైదానాల్లో’ ఆరితేరినవారే! ఒకరు బంతిని పరుగెత్తిస్తే..

Hyderabad: మెస్సీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు 2,500 మంది పోలీసులతో బందోబస్తు

Hyderabad: మెస్సీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు 2,500 మంది పోలీసులతో బందోబస్తు

మెస్సీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు 2,500 మంది పోలీసులతో బందోబస్తు కల్పస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ...మెస్సీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌పై ప్రపంచం దృష్టి ఉందన్నారు. మ్యాచ్‌ను చూసేందుకు సెలబ్రిటీలు, వీఐపీలు, విదేశీయులు వస్తారని, స్టేడియంలోకి టికెట్‌ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి