Home » Seethakka
బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.
సరైన సమయానికి హాజరు కాకుండా, పాత ఫొటోలే ఫేస్ రికగ్నిషన్ యాప్లో పంచాయతీ కార్యదర్శులు పోస్టు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి సీతక్క తీవ్రంగా స్పందించారు.
ఎస్టీలకు కేటాయించిన నిధులను అదే అసెంబ్లీ నియోజకవర్గంలో, అదే జిల్లాలో వారికే సర్దుబాటు చేయాలే తప్ప.. మైదాన ప్రాంతాలకు తరలించవద్దని మంత్రి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ సూచించారు.
ఇందిరాగాంధీ జయంతి (నవంబరు 19) నాటికి రాష్ట్రంలో వెయ్యి అంగన్వాడీల భవనాలను ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.
కరోనా సమయంలో ఆరోగ్య శ్రీ జాబితాలో చేర్చాలని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసిన కేసులో గురువారం నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు
రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 681 మంది డయాలసిస్ రోగులకు పెన్షన్ల మంజూరుకు మంత్రి సీతక్క ఆమోదం తెలిపారు. వీరిలో 629 మంది రోగులు హైదరాబాద్లో చికిత్స పొందుతుండగా..
రాష్ట్రంలోని అంగన్వాడీల్లోని చిన్నారులు, ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న పిల్లలందరికీ రక్త పరీక్షలు చేయాలని సర్కారు నిర్ణయించింది.
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అంటే మీకే కాదు.. మాకు కూడా ఎంతో గౌరవం’ అని మంత్రి సీతక్కను ఉద్దేశించి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
కేటీఆర్.. నువ్వు మనిషివైతే, ఆడవాళ్లను గౌరవించేవాడివైతే.. ములుగు జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలపై నేను తప్పుడు కేసులు..
కేటీఆర్.. తెలంగాణ మీ అయ్య జాగీరా అని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిజామాబాద్ జిల్లా బిర్కూర్కు చెందిన వ్యక్తి అని, దమ్ముంటే ఆయన్ను టచ్ చేసి చూడాలని సవాలు చేశారు