• Home » Secunderabad

Secunderabad

Train: సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి 14న గంగా-రామాయణ పుణ్యక్షేత్ర రైలు

Train: సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి 14న గంగా-రామాయణ పుణ్యక్షేత్ర రైలు

భారత్‌ గౌరవ్‌ పర్యాటక యాత్రలో భాగంగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి ఈనెల 14న ‘గంగా-రామాయణ పుణ్య క్షేత్ర యాత్ర’ ప్రత్యేక రైలు బయలుదేరుతుందని ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు.

NFC: ఐదున్నర దశాబ్దాల అణు బంధం.. అణు ఇంధన సంస్థకు యాభై ఆరు వసంతాలు

NFC: ఐదున్నర దశాబ్దాల అణు బంధం.. అణు ఇంధన సంస్థకు యాభై ఆరు వసంతాలు

న్యూక్లియర్‌ ఫ్యూయెల్‌ కాంప్లెక్స్‌.. గత యాభై ఆరు సంవత్సరాల క్రితం నెలకొల్పిన ఈ కర్మాగారం భారతదేశానికే తలమానికంగా నిలుస్తోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దేశంలోని అణు ఇంధన శాఖలకు ఊపిరిగా నిలుస్తున్న ఈ సంస్థ ఏర్పాటై యాభై ఆరు వసంతాలు నిండాయి. ఈ సందర్బంగా ఓ ప్రత్యేక కథనం..

CM Revanth Reddy: పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

CM Revanth Reddy: పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

Telangana Formation Day: తెలంగాణ రాష్ట్రం 12వ పడిలోకి అడుగుపెడుతున్న వేళ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.

Railway Station: నేరస్థులు ఇక తప్పించుకోవడం కష్టమే.. ఈ స్టేషన్‌లో ఎలాంటి ఏర్పాట్లు చేశారంటే..

Railway Station: నేరస్థులు ఇక తప్పించుకోవడం కష్టమే.. ఈ స్టేషన్‌లో ఎలాంటి ఏర్పాట్లు చేశారంటే..

రైల్వే స్టేషన్లలో జరిగే నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నేరస్థుల ముఖ కవళికలను గుర్తించి నేరగాళ్లను పట్టించే ఫేషియల్​ రికగ్నిషన్​ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో సికింద్రాబాద్ ఒకటి. అయితే ఈ స్టేషన్‌లోకి అడుగుపెట్టే నేరస్థులను వెంటనే పట్టుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు..

Train: మంచిర్యాల పరిసర ప్రాంత ప్రజలకు గుడ్‏న్యూస్.. అదేంటంటే..

Train: మంచిర్యాల పరిసర ప్రాంత ప్రజలకు గుడ్‏న్యూస్.. అదేంటంటే..

సింగరేణి కార్మిక ప్రాంతమైన మంచిర్యాల ప్రజలకు శుభవార్త. మంచిర్యాల రైల్వేస్టేషన్ లో ఇకనుంచి భగత్‌ కి కోఠి-డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ సూపర్‌ ఫాస్ట్‌ ప్రత్యేక రైలు మంచిర్యాల స్టేషన్‏లో ఆగుతుంది. ఈ నెల 31వ తేది నుంచి ఈ ప్రత్యేక రైలుకు హాల్టింగ్ కల్పించారు.

Trains: వేర్వేరు ప్రాంతాల నుంచి వీక్లీ స్పెషల్‌ రైళ్లు

Trains: వేర్వేరు ప్రాంతాల నుంచి వీక్లీ స్పెషల్‌ రైళ్లు

జూన్‌ 1నుంచి జూలై 31 వరకు 44 వీక్లీ స్పెషల్‌ రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలియజేశారు. విశాఖపట్నం-చర్లపల్లి, తిరుపతి-విశాఖపట్నంతోపాటు ఇతర ప్రాంతాలకు రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు.

ACB: భవనాలకు అనుమతి కోసం 8 లక్షలు డిమాండ్‌

ACB: భవనాలకు అనుమతి కోసం 8 లక్షలు డిమాండ్‌

విధి నిర్వహణలో అవినీతికి పాల్పడుతూ నలుగురు అధికారులు, సిబ్బంది శుక్రవారం ఏసీబీకి చిక్కారు. ఆ నలుగురినీ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌ జోన్‌ పరిధిలో వెంకట్‌రావు అనే వ్యక్తి రెండు భవనాలు నిర్మించుకున్నారు.

KA Paul: యుద్ధ సామాగ్రి విక్రయాలను అమెరికా నిలిపివేయాలి

KA Paul: యుద్ధ సామాగ్రి విక్రయాలను అమెరికా నిలిపివేయాలి

యుద్ధ సామాగ్రిని అమ్మేవారు యుద్ధాన్ని కోరుకుంటారు తప్ప శాంతిని కోరుకోరని’ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు.

Jawahar Nagar lift: డంపింగ్ యార్డ్ పవర్ ప్రాజెక్టు లిఫ్ట్ తెగి ముగ్గురు మృతి

Jawahar Nagar lift: డంపింగ్ యార్డ్ పవర్ ప్రాజెక్టు లిఫ్ట్ తెగి ముగ్గురు మృతి

సికింద్రాబాద్ జవహర్ నగర్ డంపింగ్ యార్డులో పవర్ ప్రాజెక్టు రెండవ దశ పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తు లిఫ్ట్ తెగి అందులో పనిచేస్తున్న ముగ్గురు..

Robbery: ఇళ్లు అద్దెకు కావాలంటూ వచ్చి..ఏం చేశారంటే

Robbery: ఇళ్లు అద్దెకు కావాలంటూ వచ్చి..ఏం చేశారంటే

Robbery: వారాసిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పార్సిగుట్టలో పి. పారిజాత అనే మహిళ ఒంటరిగా జీవిస్తోంది. తాను ఉంటున్న ఇంట్లో మరో పోర్షన్ అద్దెకు ఇవ్వాలని భావించిన మహిళ టూలెట్ బోర్డు పెట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి