Home » SBI
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ, ముంబైలోని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి చెందిన 50 కంపెనీలపై ఈడీ సోదాలు జరుపుతోంది. 35 చోట్ల ఈ సోదాలు చేస్తున్నారు. 25 మందిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. సీబీఐ తాజాగా..
దేశంలో అత్యంత విశ్వసనీయంగా భావించబడే ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐలో సంచలన మోసం వెలుగులోకి వచ్చింది. ఓ శాఖలో పని చేస్తున్న క్లర్క్ అనేక మంది ఖాతాదారుల కోట్ల రూపాయలను నుంచి కాజేశాడు. ఆ వివరాలేంటో చూద్దాం.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ).. 2025 సంవత్సరానికి గాను గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్.
యూపీఐ, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు వినియోగించే వారికి కీలక సూచన వచ్చింది. ఎందుకంటే బ్యాంకింగ్ నిర్వహణ పనుల కారణంగా ప్రముఖ బ్యాంకులు తమ డిజిటల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మధ్య తరగతి ప్రజలు ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి బ్యాంకుల్లో కనీస బ్యాలెన్స్ మెయింటెన్ చేయకపోవడం (No Minimum Balance). కానీ కొన్ని బ్యాంకులు మాత్రం ప్రస్తుతం మీ సేవింగ్ అకౌంట్ ఖాళీగా ఉన్నప్పటికీ, ఎలాంటి ఛార్జీలను వసూలు చేయడం లేదు. వాటిలో ఏవేవి ఉన్నాయో ఇక్కడ చూద్దాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డ్ (Credit Card) యూజర్లకు కీలక అప్డేట్ వచ్చేసింది. జూలై 15 నుంచి మీరు కొత్త రూల్స్ ఎదుర్కొనున్నారు. అయితే మారనున్న రూల్స్ ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మీరు గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారా లేదా ఫైనల్ ఇయర్లో ఉన్నారా. బ్యాంకింగ్ రంగంలో మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా. అయితే ఇప్పుడు మీకు మంచి ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే ఎస్బీఐ నుంచి ఇటీవల పీఓ ఉద్యోగాలకు నోటిఫికేషన్ (SBI PO Notification 2025) విడుదలైంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
బ్యాంక్ లోన్కి సిబిల్ స్కోర్ (CIBIL Score Issue) చాలా ముఖ్యం. కానీ అదే స్కోరు మీ ఉద్యోగ భద్రతను కూడా ప్రభావితం చేస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తీసుకున్న ఓ సంచలన నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
SBI CBO Recruitment 2025: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) రిక్రూట్మెంట్ 2025 కోసం మళ్లీ ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గతంలో దరఖాస్తు చేసుకోలేక పోయిన అభ్యర్థులు ఈసారి ఛాన్స్ మిస్సవకండి. గడువు తేదీ జూన్ 30 కి ముందే అప్లై చేసుకోండి.
SBI ATM: గత కొన్ని నెలల నుంచి జరుగుతున్న ఏటీఎమ్ సెంటర్ల లూటీని పరిశీలిస్తే.. దొంగలు సెక్యూరిటీ లేని ఏటీఎమ్ సెంటర్లను టార్గెట్ చేస్తున్నారు. అర్థరాత్రి తర్వాత వచ్చి దొంగతనాలు చేస్తున్నారు.