• Home » Sangareddy

Sangareddy

Sanjay Seth: దేశ భద్రతను బలోపేతం చేస్తాం

Sanjay Seth: దేశ భద్రతను బలోపేతం చేస్తాం

దేశ భద్రతను బలోపేతం చేయడానికి తాము అహర్నిశలు కృషి చేస్తున్నామని కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి సంజయ్‌ సేథ్‌ అన్నారు.

Irrigation Department: హైదరాబాద్‌, సంగారెడ్డి సీఈ బదిలీ

Irrigation Department: హైదరాబాద్‌, సంగారెడ్డి సీఈ బదిలీ

నీటిపారుదల శాఖ హైదరాబాద్‌, సంగారెడ్డి జిల్లాల చీఫ్‌ ఇంజనీర్‌ (సీఈ)ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేసింది.

Hospital power cut: సెల్‌ఫోన్ లైట్ వెలుతురుతో రోగులకు వైద్యం

Hospital power cut: సెల్‌ఫోన్ లైట్ వెలుతురుతో రోగులకు వైద్యం

Hospital power cut: జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో రోగులకు డాక్టర్లు సెల్ ఫోన్, టార్చిలైట్ వెలుతురులో ఆపరేషన్లు చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. ఈ ఘటన ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించింది.

IIT Hyderabad: వేణుగానామృతం.. సంగీత పరవశం

IIT Hyderabad: వేణుగానామృతం.. సంగీత పరవశం

పద్మ విభూషణ్‌ పురస్కార గ్రహీత పండిట్‌ హరిప్రసాద్‌ చౌరాసియా వేణుగానం, పద్మశ్రీ గ్రహీత విదుషి ఏ కన్యాకుమారి వయొలిన్‌ కచేరితో.. ఐఐటీ హైదరాబాద్‌ ప్రాంగణం శుక్రవారం పరవశించిపోయింది.

Drone Technology: ఎవరెవరి భూమి ఎక్కడెక్కడ?

Drone Technology: ఎవరెవరి భూమి ఎక్కడెక్కడ?

భూభారతి సర్వే కింద భూ సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. భూముల కొలతలను నిర్ధారించడానికి రాష్ట్రవ్యాప్తంగా ఐదు గ్రామాలను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు.

Jogipet: డ్రోన్‌ దీదీలు

Jogipet: డ్రోన్‌ దీదీలు

సంకల్ప బలానికి సాంకేతిక పరిజ్ఞానం తోడైతే ఏదైనా సాధించవచ్చు.. ఇదీ సంగారెడ్డి జిల్లా స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళల గురించి చెబుతూ వారిపై ‘మన్‌కీ బాత్‌’ వేదికగా ప్రధాని మోదీ చేసిన ప్రశంసాపూర్వకమైన వ్యాఖ్య! ఆయన చెప్పినట్లుగానే వారంతా నూతన విప్లవానికి నాంది పలికారు.

CM Revanth Reddy: మోదీని ఎన్నిసార్లయినా కలుస్తా

CM Revanth Reddy: మోదీని ఎన్నిసార్లయినా కలుస్తా

ఎన్నికల సమయంలోనే రాజకీయాలు మాట్లాడతానని, ఆ తర్వాత అందరినీ కలుపుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తన పని అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

CM Revanth: ఎన్నిసార్లైనా ప్రధానిని కలుస్తా.. నిధులు తెస్తా

CM Revanth: ఎన్నిసార్లైనా ప్రధానిని కలుస్తా.. నిధులు తెస్తా

CM Revanth: జహీరాబాద్‌ పారిశ్రామికవాడ భూసేకరణలో అన్యాయం జరిగిందని తన దృష్టికి వచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. జహీరాబాద్‌ నిమ్జ్‌లో భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.

CM Revanth Reddy: నేడు సంగారెడ్డికి సీఎం రేవంత్‌

CM Revanth Reddy: నేడు సంగారెడ్డికి సీఎం రేవంత్‌

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

HarishRao: అలా చెబుతూ రేవంత్‌రెడ్డి పరువు తీసుకుంటున్నారు.. హరీష్‌రావు వ్యంగ్యాస్త్రాలు

HarishRao: అలా చెబుతూ రేవంత్‌రెడ్డి పరువు తీసుకుంటున్నారు.. హరీష్‌రావు వ్యంగ్యాస్త్రాలు

HarishRao: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రేవంత్‌రెడ్డి విఫలం అయ్యారని హరీష్‌రావు మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి