Home » Sangareddy
కన్నప్రేమను మర్చిపోయి..మాతృత్వానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది ఓ మహిళ. అకారణంగా కొడుకు తలపై బండరాయితో దారుణంగా కొట్టి హింసించింది. తీవ్రగాయాలైన బాలుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో ఉన్న సిగాచి రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగి, 46మంది చనిపోయి బుధవారానికి నెలరోజులు. నెల రోజులవుతున్నా మృతుల కుటుంబాలకు ఇంతవరకు పరిహారం అందలేదు.
బాలికతో పెళ్లి వద్దన్నందుకు ఆమె నగ్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ ఆమె కుటుంబసభ్యులను ఓ యువకుడు బెదిరించాడు.
పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు యాజమాన్యం మధ్యంతర పరిహారంగా రూ.10 లక్షల చొప్పున అందజేస్తోంది.
కలుషిత ఆహారం తిని 11 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సంగారెడ్డిలోని నాగల్గిద్ద మండలం మోర్గి మోడల్ స్కూల్లో జరిగింది.
నిత్యం పొలిటికల్ ప్రసంగాలు, ప్రత్యర్థి పార్టీలకు కౌంటర్లు ఇచ్చే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కొత్త పాత్రలో కనిపించారు. సంగారెడ్డిలో ఆదివారం రాత్రి అట్టహాసంగా నిర్వహించిన బోనాల జాతర వేదికగా యువతకు హితబోధ చేశారు.
ఓ రైతు వద్ద లంచం తీసుకుంటూ నిమ్జ్ (నేషనల్ ఇన్వె్స్టమెంట్, మాన్యుఫాక్చరింగ్ జోన్స్) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సతీష్, డ్రైవర్ దుర్గయ్య ఏసీబీకి పట్టుబడ్డారు.
ఫ్యాన్కు టవల్ను చుట్టి ఆడుకుంటున్న ఓ చిన్నారి ప్రమాదవశాత్తు అది మెడకు చుట్టుకొని మృతి చెందింది.
ప్రేమ త్యాగం కోరుతుంది.. తన ఇష్టసఖి బాగుండాలని ప్రేమికులు కోరుకుంటారు.. కానీ, చదువైపోయిన తర్వాతే పెళ్లి సంగతి ఆలోచిస్తానని చెప్పిన ప్రేమికురాలి గొంతు కోసి కిరాతకంగా హత్య చేసిన..
Missing Workers Sigachi Factory: 8 మంది ఆచూకీ కోసం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎముకలు, దంతాలు, వెంట్రుకలు, శరీర భాగాలు, మాంసపు ముద్దలు, రక్తంతో ఉన్న రాళ్లను సేకరించి 70కి పైగా శాంపిల్స్ను డీఎన్ఏ రిపోర్టుల కోసం అధికారులు పంపించారు.