• Home » Rushikonda

Rushikonda

Vizag IT Park Delay: ఐటీ భవనాలన్నీ ఖాళీ

Vizag IT Park Delay: ఐటీ భవనాలన్నీ ఖాళీ

రుషికొండలో కంపెనీలు భూములు తీసుకుని భవనాలు నిర్మించినప్పటికీ, దశాబ్దంగా ఎటువంటి కార్యకలాపాలు ప్రారంభించలేదు. అదానీ డేటా సెంటర్‌ సహా అనేక ప్రాజెక్టులు కేవలం ప్రారంభ దశలోనే నిలిచిపోయాయి

TCS Vishakhapatnam Operations: వెల్కమ్‌ టీసీఎస్‌

TCS Vishakhapatnam Operations: వెల్కమ్‌ టీసీఎస్‌

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు విశాఖపట్నంలో 21.6 ఎకరాలు భూమి కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం, ఎకరాకు కేవలం 99 పైసల లీజు నిర్ణయించింది 1370 కోట్లతో టీసీఎస్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తూ, 12 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది.

Blue Flag Recognition: బీచ్‌లలో గడ్డి పాకలు.. బీర్‌, వైన్‌ విక్రయాలు

Blue Flag Recognition: బీచ్‌లలో గడ్డి పాకలు.. బీర్‌, వైన్‌ విక్రయాలు

పర్యాటక శాఖ మంత్రి దుల దుర్గేశ్‌ రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ను ఎగురవేసి, అక్కడ పర్యాటక అభివృద్ధికి కొత్త చర్యలను ప్రకటించారు. బీచ్‌ అభివృద్ధి కోసం మౌలిక వసతులను పెంచి, స్థానికుల సహకారంతో బ్లూ ఫ్లాగ్‌ను నిరంతరం నిలుపుదామన్నారు

Tourism Development : రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ పునరుద్ధరణ

Tourism Development : రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ పునరుద్ధరణ

రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపును పునరుద్ధరిస్తున్నట్టు బ్లూఫ్లాగ్‌ ఇండియా నేషనల్‌ ఆపరేటర్‌ డాక్టర్‌ శ్రీజిత్‌ కురూప్‌ వెల్లడించారు.

Ganta Srinivasa Rao: దేశంలోనే రుషికొండ బీచ్‌ను నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతాం

Ganta Srinivasa Rao: దేశంలోనే రుషికొండ బీచ్‌ను నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతాం

దేశంలోనేరిషికొండ బీచ్‌ను నెంబ్ వన్‌గా తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. రిషికొండకు, బీచ్‌కు పునర్వవైభవం తీసుకువస్తామని తెలిపారు.

 Blue Flag certification: రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు రద్దు!

Blue Flag certification: రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు రద్దు!

చ్‌ నిర్వహణ అధ్వానంగా ఉందంటూ వచ్చిన ఫిర్యాదుల మేరకు డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ (ఎఫ్‌ఈఈ) సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Minister Kandula Durgesh: రుషికొండపై ఏపీ ప్రభుత్వం కీలక  నిర్ణయం

Minister Kandula Durgesh: రుషికొండపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Minister Kandula Durgesh: రాష్ట్రంలో త్వరలోనే బీచ్‌లను అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. కాకినాడ, సూర్యలంక, మైపాడ్ , మచిలీపట్నం బీచ్‌లకు బ్లూఫాగ్ సర్టిఫికెట్‌ల కోసం కృషి చేస్తున్నామని అన్నారు. అంతర్జాతీయ పర్యాటకులు ఏపీకి వచ్చేందుకు కృషి చేస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

Rushikonda Contravorsy: రుషికొండ ప్యాలెస్  బిల్లుల అంశం... ఆ అధికారులపై మంత్రి పయ్యావుల ఫైర్

Rushikonda Contravorsy: రుషికొండ ప్యాలెస్ బిల్లుల అంశం... ఆ అధికారులపై మంత్రి పయ్యావుల ఫైర్

Payyavula Keshav: రుషికొండపై జగన్ సర్కార్ చేపట్టిన నిర్మాణాలు మరోసారి చర్చకు దారితీసింది. రుషికొండ ప్యాలెస్ నిర్మాణ కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించడంపై మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులను ప్రశ్నించారు. గతంలో కూడా సదరు కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించవద్దని చెప్పినప్పటికీ వినరా అని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Minister Kandula Durgesh: టూరిజం శాఖకు ఇండస్ట్రీయల్ స్టేటస్ .. మంత్రి కందుల దుర్గేష్ కీలక నిర్ణయాలు

Minister Kandula Durgesh: టూరిజం శాఖకు ఇండస్ట్రీయల్ స్టేటస్ .. మంత్రి కందుల దుర్గేష్ కీలక నిర్ణయాలు

Minister Kandula Durgesh: టూరిజం శాఖకు ఇండస్ట్రీయల్ స్టేటస్ తీసుకువచ్చామని సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రుషికొండ ప్యాలెస్ నిర్మాణం ద్వారా టూరిజం శాఖకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని ఆరోపించారు. రానున్న రోజుల్లో వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోతుందని విమర్శించారు.

Paragliding :  విశాఖలో పారాగ్లైడింగ్‌

Paragliding : విశాఖలో పారాగ్లైడింగ్‌

విశాఖ నగరాన్ని సందర్శించే పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు రుషికొండ బీచ్‌లో పారాగ్లైడింగ్‌ అందుబాటులోకి రానుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి