Home » Rajastan
Government School: ప్రమాదం జరిగిన సమయంలో అందులో 35 మంది చిన్నారులు ఉన్నారు. చనిపోయిన వారిలో ఆరు సంవత్సరాల బాలుడు కూడా ఉన్నాడు. ఈ విషాదంలో ప్రాణాలు పోగొట్టుకున్న చిన్న వయస్కుడు అతడే కావటం గమనార్హం.
రాజస్థాన్లో ఘోరం జరిగింది. ఝలావర్ జిల్లా పిప్లోడి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల భవనంలోని ఓ భాగం కూలిపోయింది.
రాజస్థాన్లోని ఝాలావార్ జిల్లాలో శుక్రవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రాథమిక పాఠశాలలో పైకప్పు ఆకస్మాత్తుగా కూలిపోవడంతో నలుగురు పిల్లలు దుర్మరణం చెందారు. ఇంకా 60 మందికి పైగా విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం.
తనను వదిలి పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను తిరిగి రప్పించుకునేందుకు రాజస్థాన్కు చెందిన ఓ భర్త నరబలి ఇచ్చాడు. ఓ మంత్రగాడి మాటలు నమ్మి.. అన్న కొడుకుని హతమార్చాడు.
నగరంలో స్థిరపడిన రాజస్థానీయుల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతుంది. రాజస్థాన్కు రైలు నడపాలన్న రాజస్థానీయుల విన్నపాన్ని రైల్వే శాఖ నెరవేర్చింది. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రాజస్థాన్ జోధ్పూర్లోని భగత్కీకోటికి ఎక్స్ప్రెస్ రైలు నడపాలని నిర్ణయించింది.
రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు నల్లమందు తరలించే బిష్ణోయ్ గ్యాంగ్ ఆటను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ వింగ్- ఈగల్ కట్టించింది. ఈ ముఠా నుంచి రూ. 17 లక్షలు విలువ చేసే 3.5 కిలోల ఒపియంను సీజ్ చేసింది.
9 Year Old Girl Tragedy: ఇది గుర్తించిన స్కూలు సిబ్బంది పాపను వెంటనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. శిఖర్లోని ఆస్పత్రికి రెఫర్ చేశారు. తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని శిఖర్లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స చేస్తుండగా పాప చనిపోయింది.
భారత వైమానిక దళాని(ఐఏఎఫ్) కి చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు. బుధవారం రాజస్థాన్లోని చురు జిల్లా భానుడా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
రాజస్థాన్లోని చురు జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది. రతన్గఢ్ సమీపంలో మధ్యాహ్న సమయంలో వైమానిక దళ విమానం కుప్పకూలిపోయింది. ఫైటర్ జెట్ పెద్ద శబ్దంతో పేలిపోవడంతో స్థానికంగా కలకలం రేగింది.
తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రాజస్థాన్ పోలీసు అకాడమీ ట్రైనింగ్ సెషన్లలో పాల్గొంటూ రెండేళ్లపాటు అందరి కళ్లూ కప్పి తిరిగిన ఓ యువతిని ఎట్టకేలకు పోలీసుల అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఉదంతం రాష్ట్రంలో కలకలం రేపుతోంది.