• Home » Raghu Rama Krishnam Raju

Raghu Rama Krishnam Raju

Raghurama: రాజధాని అమరావతిపై బురదజల్లుతున్నారు.. జగన్‌పై రఘురామ ఫైర్

Raghurama: రాజధాని అమరావతిపై బురదజల్లుతున్నారు.. జగన్‌పై రఘురామ ఫైర్

వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే తరిమికొడతారని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని దేవతల రాజధాని అన్నారని.. ఈ విషయాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని రఘురామ మండిపడ్డారు.

Raghu Rama Krishna: ప్రజలపై ప్రతీకారంగానే వైసీపీ వెన్నుపోటు దినం

Raghu Rama Krishna: ప్రజలపై ప్రతీకారంగానే వైసీపీ వెన్నుపోటు దినం

జగన్‌ నిర్వహించిన వెన్నుపోటు దినం ప్రజలపై ప్రతీకార చర్యగా ఉందని డిప్యూటీ స్పీకర్‌ రఘురామరాజు విమర్శించారు. సంఘ విద్రోహ శక్తులతో జగన్‌ సానుభూతి చూపుతున్నారని ఆరోపించారు.

AP Deputy Speaker Raghurama: బియ్యం వద్దనుకుంటే కార్డు వెనక్కి ఇవ్వండి

AP Deputy Speaker Raghurama: బియ్యం వద్దనుకుంటే కార్డు వెనక్కి ఇవ్వండి

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు, రేషన్ కార్డు మరియు ఆరోగ్యశ్రీ కార్డులను విడిగా ఇవ్వాలన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ సూచించారు. అవసరం లేని వారు రేషన్ కార్డును స్వచ్ఛందంగా వెనక్కి ఇచ్చితే ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల భారం తగ్గుతుందన్నారు.

Raghurama: అరాచకాలు చేసిన వారికి జగన్ మద్దతివ్వడం దారుణం

Raghurama: అరాచకాలు చేసిన వారికి జగన్ మద్దతివ్వడం దారుణం

హెల్త్ కార్డ్ కోసం కొంతమంది నకిలీ ధ్రువపత్రాలు ఇచ్చి మరి తెల్లరేషన్ కార్డు తీసుకుంటున్నారని.. అలా చేయొద్దని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కోరారు. హెల్త్ కార్డ్ ఉన్న ప్రతి పౌరుడికి రూ. 25 లక్షలు కవరయ్యేలా చూడాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

Raghurama: ప్రజా సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ కమిటీ

Raghurama: ప్రజా సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ కమిటీ

Raghurama: ప్రజా ఫిర్యాదులపై ఈ శాసనసభ కమిటీ మొదటి సమావేశం విశాఖలో ఏర్పాటు చేశామని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు అన్నారు. ఆ కమిటీ విధి విధానాలపై ప్రజలు, ఎమ్మెల్యేలకు కూడా అవగాహన లేదని చెప్పారు. ఈ కమిటీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మీడియా ముందుకు వచ్చామని రఘురామరాజు తెలిపారు.

Chandrababu Birthday Celebrations: చంద్రబాబు ఓ డిక్షనరీ

Chandrababu Birthday Celebrations: చంద్రబాబు ఓ డిక్షనరీ

అమరావతి నిర్మాణానికి చంద్రబాబు అనివార్యుడని నేతలు అభినందిస్తూ, ఆయన అసెంబ్లీ ప్రసంగాలను రెండు పుస్తకాలుగా ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆయన జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో ఘనంగా జరిపారు

Pemmasani: అమెరికాలో చంద్రబాబు చాలా మందికి ఫీజులు కడతారు: పెమ్మసాని

Pemmasani: అమెరికాలో చంద్రబాబు చాలా మందికి ఫీజులు కడతారు: పెమ్మసాని

Pemmasani Chandrasekhar: ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు వద్ద వ్యక్తిగతంగా నేర్చుకున్న అంశాలు తనకు అమెరికాలో ఎంతో ఉపయోగపడ్డాయని పెమ్మసాని గుర్తు చేసుకున్నారు.

Raghurama Krishna Raju: చిల్లర రాజకీయాలు వద్దన్నందుకే జగన్‌తో గొడవ

Raghurama Krishna Raju: చిల్లర రాజకీయాలు వద్దన్నందుకే జగన్‌తో గొడవ

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు 2019లో జగన్‌తో జరిగిన గొడవను వివరించారు. కోడెల శివప్రసాదరావు గురించి చిల్లర రాజకీయాలు చెయ్యకుండా మాట్లాడటానికి జగన్‌తో ఆయన వాగ్వాదం జరిగింది

Raghurama: కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం..  రఘురామ ఫైర్

Raghurama: కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం.. రఘురామ ఫైర్

Raghurama Krishnam Raju: కూటమి ప్రభుత్వంపై కొన్ని పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తోందని రఘురామ అన్నారు.

Raghurama Krishnam Raju: ఆమెకు జ్ఞాపక శక్తి రావాలని ప్రార్థిస్తున్నా

Raghurama Krishnam Raju: ఆమెకు జ్ఞాపక శక్తి రావాలని ప్రార్థిస్తున్నా

డాక్టర్‌ ప్రభావతి వ్యవహారశైలి పట్ల డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు అసహనం వ్యక్తం చేశారు. ఆమెకి జ్ఞాపకశక్తి రావాలని ప్రార్థిస్తున్నానని, ఎవరి ప్రోద్బలంతోనో అర్థం లేకుండా మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్నదని అన్నారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి