Home » Rachakonda Police
Telangana Maoist Surrender: తెలంగాణలో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిద్దరినీ మధ్యాహ్నం 12 గంటలకు సీపీ సుధీర్ బాబు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.
Elephant Tusk Smuggling: ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్నామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నమని.. ఇవి ఒరిజినల్ దంతాలా కాదా అని ఫారెస్ట్ వాళ్ళతో చెక్ చేయించినట్లు చెప్పారు.
Robbery Attempt: మీర్పేట్లోని ఓ ఇంట్లో దొంగతనం చేసేందుకు వచ్చాడో దొంగ. ఇంతలోనే యజమాని రావడంతో ఆ దొంగ.. తన దొంగ తెలివిని ఉపయోగించి మరీ ఒనర్ను బురిడీ కొట్టించాడు.
రాచకొండ పోలీసులు హాష్ అయిల్ను పట్టుకున్నారు. హాష్ అయిల్ను తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు భువనగిరి రూరల్ పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేలా నిర్వహించేందుకు ఉప్పల్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాచకొండ సీపీ సుధీర్బాబు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మ్యాచ్ లకు కల్పిస్తున్న భద్రత గురించి పలు విషయాలను ఆయన వెల్లడించారు.
MeerPet Incident: వెంకట మాధవి హత్య కేసులో గురు మూర్తిని రాచకొండ పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అతడిలో పశ్చాతపం లేదని సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు.
Kidney Racket Case: అలకానంద హాస్పటల్ ఇల్లీగల్ కిడ్నీ ట్రాన్స్ ఫ్లాంటేషన్ జరుగుతుందని సమాచారంతో దర్యాప్తు జరిపామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. తమిళనాడుకు చెందిన నసింభాను, ఫిర్ధోస్ కిడ్నీ డోనర్స్ అని, అలాగే బెంగళూరుకు రాజశేకర్, ఫ్రభ కిడ్నీ రిసీవర్స్గా గుర్తించామన్నారు. ఇప్పటి వరకు మొత్తం 20 ఆపరేషన్స్ ఆస్పత్రిలో చేశారన్నారు.
Telangana: రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న (డిసెంబర్ 31) 10 గంటల నుంచి ఈరోజు ఉదయం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు పోలీసులు. మందు సేవించి వాహనం నడిపిన అనేక మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Telangana: వార్షిక నేర నివేదిక 2024ను రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియా ముందు ఉంచారు. 11,440 ఎఫ్ఐఆర్ కేసులు, 70,791 పిట్టి కేసులను లోకదాలత్ ద్వారా క్లోజ్ చేశామని చెప్పారు. డయల్ 100కు 2,41,742 కాల్స్ వచ్చాయన్నారు. అలాగే 88.25 కోట్ల డ్రగ్స్ను సిజ్ చేశామన్నారు. ఏడాది మొత్తం 521 డ్రగ్స్ నేరస్తులను అరెస్టు చేశామని...
మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్(Hyderabad) మహానగరానికి రాజస్థాన్(Rajasthan) ముఠా గుట్టుగా దిగుమతి చేసిన మాదక ద్రవ్యాలు (పప్పీస్ట్రా)ను రాచకొండ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. ముఠాసభ్యుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు.