Home » Nizamabad
సైబర్ మోసగాళ్లతో చేతులు కలిపిన నిజామాబాద్ వాసి చిక్కాల సంతోష్ కుమార్ గుట్టు రట్టయింది. హైదరాబాద్లోని వారాసిగూడలో ఉన్న సంతోష్..
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడిన నిజామాబాద్ జిల్లా వాసి గుండెపోటుకు గురై మృతి చెందారు. వారాంతపు సెలవులను ఆస్వాదించేందుకు బోటింగ్కు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నగరంలో స్థిరపడిన రాజస్థానీయుల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతుంది. రాజస్థాన్కు రైలు నడపాలన్న రాజస్థానీయుల విన్నపాన్ని రైల్వే శాఖ నెరవేర్చింది. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రాజస్థాన్ జోధ్పూర్లోని భగత్కీకోటికి ఎక్స్ప్రెస్ రైలు నడపాలని నిర్ణయించింది.
కాంగ్రెస్ పిలుపునిచ్చిన చలో వేల్పూర్ కార్యక్రమం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం అమ్రాద్ తండాకు చెందిన మెగావత్ సంతోష్ ఉపాధి కోసం 18 నెలల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లాడు.
మద్యానికి బానిసైన ఆ తల్లి తాగుడుకు అడ్డొస్తోందని ఏకంగా తన కన్న కూతురినే హతమార్చింది. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో సోమవారం వెలుగు చూసింది.
కన్న కొడుకు రెండేళ్ల క్రితం ఎటో వెళ్లిపోగా, అతని కుమారులు (మనుమళ్లు) తన పేరిట ఉన్న ఆస్తిని రాయించుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటివేశారంటూ ఓ నాన్నమ్మ కలెక్టర్కు ఫిర్యాదు చేసింది.
బడి అంటే చదువుల నిలయం. విద్యకు ఆలయం. విజ్ఞానాన్ని పంచే గ్రంథాలయం. అటువంటి చోటు పాఠాలకు బదులు.. పశువులకు నెలవుగా మారితే.. బడి బాట పట్టాల్సిన చిన్నారులు..
కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న పసుపు రైతులకు సేవలందించనుంది. దేశంలోని 24 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో పసుపు ఉత్పత్తి అవుతోంది. ప్రధానంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిసా, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో రైతులు పసుపు పండిస్తున్నారు. గతంలో స్పైసెస్ బోర్డు కింద ఈ పసుపు రైతులకు సేవలందేవి.
కేంద్ర హోం మంత్రి అమిత్షా ఆదివారం నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. అమిత్ షా గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు.